నెల్లూరు సిటీ నియోజకవర్గ నుండి మహానాడుకు తరలి వెళ్లిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు
మన న్యూస్, నెల్లూరు ,మే 29:*రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ పిలుపుతో కడపలో జరిగే మహానాడుకు భారీగా తరలి వెళ్లిన టిడిపి కార్యకర్తలు,అభిమానులు .*ప్రతి డివిజన్ నుంచి అనుచరగణంతో మహానాడు బాట పట్టిన నేతలు .*28 డివిజన్లలో పసుపు పండగ సందడి…