కిషోరి బాలికలకు వేసవి శిక్షణా తరగతులు
గొల్లప్రోలు మే 30 మన న్యూస్ :– శుక్రవారం ఐసీడీఎస్ చేబ్రోలు సెక్టార్ సూపర్వైజర్ కె మానసాదేవి ఆధ్వర్యంలో కిషోరి వికాసం వేసవి శిక్షణ తరగతులు సెషన్ 9 లో భాగంగా ఆర్థిక అంశాల నిర్వహణ మరియు పొదుపు ఈ అంశంపై…
గొల్లప్రోలు మే 30 మన న్యూస్ :– శుక్రవారం ఐసీడీఎస్ చేబ్రోలు సెక్టార్ సూపర్వైజర్ కె మానసాదేవి ఆధ్వర్యంలో కిషోరి వికాసం వేసవి శిక్షణ తరగతులు సెషన్ 9 లో భాగంగా ఆర్థిక అంశాల నిర్వహణ మరియు పొదుపు ఈ అంశంపై…
పోరుమామిళ్ల: మన న్యూస్: మే 30:కడప జిల్లా పోరుమామిళ్ల మండలం మార్కాపురం గ్రామంలో ఒక పేద కుటుంబంలో జన్మించాడు.ఆయన చదువుకోనే రోజులో స్కూల్ ఫీజులు కట్టుకోలేని స్థితిలో కొంతమంది చర్చి ఫాదర్లు మరియు సిస్టర్లు ఆర్థిక సహాయంతో చదువుకుని దేవుని కృపతో…
మన న్యూస్ ,నెల్లూరు, మే 30:నెల్లూరు జిల్లా నూర్ భాషా /దూదేకుల బిసి,ముస్లిం సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నూర్ భాషా విద్యార్థిని విద్యార్థులకు 2024 -25 ప్రతిభ పుష్కరాలు.నెల్లూరు జిల్లా నూరు బాషా/ దూదేకుల బిసి ,ముస్లిం సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో…
మన న్యూస్ సింగరాయకొండ:-తెనాలి పట్టణంలో దళిత యువకులను బహిరంగంగా నడిరోడ్డుపై మోకాళ్లపై అరికాళ్ళపై కొడుతూ పోలీసులు చిత్రహింసలుపెట్టడాన్ని ఐ ఎఫ్ టి యు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ ,మోహన్, జై భీమ్ పీపుల్స్ జేఏసీ జాతీయ అధ్యక్షులు అంబటి కొండలరావు ,ముస్లిం…
మన న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ మండలం, మూలగుంటపాడు పంచాయతీ గ్రామ సచివాలయం 2 లో ఈనెల 26వ తేదీన నెల్లూరు ఐసి డిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు అయిన ఆధార్ సెంటర్ ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో జయమణి గారు చెప్పినప్పటికీ…
మన న్యూస్, నెల్లూరు:*లైంగిక వేధింపులను ఇక పై అస్సలు సహించరాదు.*విచ్చలవిడితనాన్ని కట్టడి చేయడానికి పోలీసు యంత్రాంగం తో పాటు కుటుంబ సభ్యుల సహకారం కూడా అవసరంకడప జిల్లాలో మైలవరంలో ఐదు రోజుల కిందట అభం శుభం తెలియని చిన్నారిని కిరాతకంగా అత్యాచారం…
మన న్యూస్ సింగరాయకొండ:-సింగరాయకొండ మండల ప్రజల ఆధ్వర్యంలో గంజివారి కల్యాణ మండపం నందు ఏర్పాటు చేసిన సమావేశంలో జూనియర్ విభాగం సివిల్ జడ్జి కోర్టు సింగరాయకొండలో ఏర్పాటు చేయుటకు విశేష కృషి చేసిన హైకోర్టు న్యాయమూర్తి డా.జస్టిస్ కె మన్మధరావును ఘనంగా…
గొల్లప్రోలు మే 28 మన న్యూస్ : – దుర్గాడ గ్రామ అభివృద్ధి ప్రదాత, సాయిప్రియ సేవసమితి వ్యవస్థాపక అధ్యక్షులు,ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల జనసేన పార్టీ కార్యదర్శి జ్యోతుల గంగాభవాని శ్రీనివాసు 46వ జన్మదిన వేడుకలు పురస్కరించుకుని గొల్లప్రోలు మండలంలో పలుగ్రామాల్లో…
మన న్యూస్ పాచిపెంట మే 29:– పార్వతిపురం మన్యం జిల్లాపాచిపెంట మండలంలో నవధాన్యాలు సాగు చేసి కలియ దున్నడం ద్వారా భూసారాన్ని పెంచవచ్చని భూమిలో ఎంత ఎక్కువ సేంద్రియ పదార్థం ఉంటే అంత ఎక్కువగా రసాయన ఎరువులు పై ఆధారపడడం తగ్గుతుందని…
మన న్యూస్ మే 29: – పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట ప్రధాన రహదారు వద్ద కాలువలు నిర్మాణం చేపట్టి ప్రజలకు రక్షణ కల్పించాలని కోరుతూ సిఐటియు రైతు సంఘం ఐద్వా ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ…