Category: ఆంధ్రప్రదేశ్

ఉరవకొండలో ఉపాధి హామీ పథకం కింద పండ్ల తోటల మొక్కలు నాటడం

ఉరవకొండ, మంగళవారం: ఉపాధి హామీ పథకం (జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం లేదా జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ) కింద ఈ మంగళవారం ఉరవకొండలో పండ్ల తోటల మొక్కలను నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సాగునీటి డైరెక్టర్…

కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి…

శంఖవరం / ప్రత్తిపాడు మన న్యూస్ ప్రతినిధి:- కూటమి ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు అన్నారు. మండలంలో తోటపల్లి, వెంకటనగరం గ్రామానికి చెందిన వైసిపి నాయకులు కార్యకర్తలు, ప్రత్తిపాడు ఎంపీపీ గొళ్ల కాంతి సుధాకర్, ఎంపీటీసీలు…

రాజ్యాధికారం నీలిరంగు జెండాతోనే సాధ్యం..

శంఖవరం మన న్యూస్ ప్రతినిధి:- బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందాలంటే బీఎస్పీ నీలిరంగు జెండా ఎగరాలని ప్రత్తిపాడు నియోజకవర్గం బహుజన సమాజ్ పార్టీ ఇంచార్జ్ గునపర్తి అపురూప్ అన్నారు. ఆదివారం విజయవాడ మాకినేని బసవ పున్నయ్య భవన్ ప్రైవేట్ కార్యాలయంలో…

ఎస్సీ వర్గీకరణ పై మూడు శతాబ్దాల పోరాటయోధుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ…

శంఖవరం మన న్యూస్ ప్రతినిధి:- ఎస్సీ వర్గీకరణ పై మూడు శతాబ్దాల పోరాటయోధుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అని గెడ్డం బుల్లమ్మ కొనియాడారు.కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో మండల కేంద్రమైన శంఖవరం అరుంధతి కాలనీలో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదినోత్సవ వేడుకలు,…

మీరు అన్ని సమకూరుస్తుంటే.. మాకు సమస్యలేమి ఉంటాయమ్మ…

శంఖవరం మన న్యూస్ ప్రతినిధి:- “సుపరిపాలన – తొలిఅడుగు” పేరిట నిర్వహిస్తున్న ఇంటింటి ప్రచారాన్ని సోమవారం శంఖవరం మండలం, వజ్రకూటం గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు గ్రామ మాజీ సర్పంచ్ కీర్తి వెంకట సుభాష్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సత్య ప్రభ రాజా…

తిరుపతి రుయా హాస్పిటల్‌ చిన్నపిల్లల వార్డులో వసతి కొరతపై ఆందోళన

తిరుపతి, జూలై 8 : తిరుపతి నగరంలోని ప్రముఖ ప్రభుత్వ ఆసుపత్రిగా పేరుగాంచిన రుయా హాస్పిటల్ చిన్నపిల్లల వార్డులో వసతి సౌకర్యాల లేమి తీవ్ర ఆరోగ్య సమస్యలకు దారి తీసే పరిస్థితిని ఏర్పరుస్తోంది.సమీప రోజులలో జరిగిన పరిశీలనలో, చికిత్స పొందుతున్న శిశువులను…

రైతు భరోసా కేంద్రం లో విధులకు డుమ్మా కొట్టిన అగ్రికల్చర్ అసిస్టెంట్…

ఇబ్బంది పడుతున్న రైతులు… శంఖవరం మన న్యూస్ ప్రతినిధి :- కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం లోని కొంతంగి కొత్తూరు రైతు భరోసా కేంద్రం లో అగ్రికల్చర్ అసిస్టెంట్ అందుబాటులో లేక రైతులు ఇబ్బంది. తరచూ అగ్రికల్చర్ అసిస్టెంట్…

వెదురుకుప్పం బొమ్మయ్యపల్లి సర్పంచ్ చొక్కా గోవిందయ్యకి వైఎస్ఆర్సిపి పంచాయతీరాజ్ విభాగం జిల్లా కార్యదర్శి బాధ్యతలు

మన న్యూస్, వెదురుకుప్పం:– ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సిపి పంచాయతీరాజ్ విభాగం జిల్లా కార్యదర్శిగా బొమ్మయ్యపల్లి గ్రామ సర్పంచ్ చొక్కా గోవిందయ్య ని పార్టీ నేడు నియమించింది. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సిపి అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు…

ప్రతిపక్ష నాయకులను విమర్శించడం మానుకోండి – వైయస్సార్ జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు

మన న్యూస్ సాలూరు జూలై 7:- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు ప్రతిపక్ష నాయకులను విమర్శించడం మానుకొని ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చండని వైఎస్సార్ సిపి జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. సోమవారం సాయంత్రం పట్టణంలో వున్న…

ఏజెన్సీలో ప్రతీ గ్రామానికి రహదారి నిర్మిస్తాం – రహదారి ప్రారంభోత్సవ సభలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి

మన న్యూస్ పాచిపెంట,జూలై 7:- పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలోముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గిరిజన సంక్షేమము,అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని తనకు బాధ్యతలు అప్పగించినట్లు ఆయన ఆశిస్సులు మనకు పుష్కలంగా ఉన్నాయని గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి…