Category: ఆంధ్రప్రదేశ్

శ్రీ సీతారాముల మందిర పునర్నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన దేవాదాయ శాఖ

మన న్యూస్ తవణంపల్లె జులై-22: మండలంలోని వెంగంపల్లెలో వెలసిన పురాతన సీతా రాముల దేవస్థానానికి మహర్దశ వచ్చింది. 150 సంవత్సరాల పురాతన ఆలయం శిథిలావస్థకు చేరుకోవడంతో వెంగంపల్లె గ్రామస్తులు చిత్తూరు ఎండోమెంటు కమిషనర్కు నూతన ఆలయం నిర్మించడానికి నిధులు మంజూరు చేయాలని…

108 అంబులెన్స్ లో ప్రసవం తల్లి బిడ్డ క్షేమం

మన న్యూస్, నారాయణపేట జిల్లా :- నారాయణపేట జిల్లా అప్పి రెడ్డి పల్లి గ్రామానికి చెందిన మొగిలిమ్మ, మంగళవారం తెల్లవారుజామున పురిటి నొప్పులు రావడంతో 108 కి కుటుంబ సభ్యులు సమాచారం అందించారు. హుటా హుటిన నారాయణపేట జిల్లా కు తరలిస్తుండగా…

దొంగతనాలలో ఇదో వింత దొంగతనం

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జులై 22 :- జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణ కేంద్రం సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ కార్యాలయం నందు విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తి వివరాలలోకి పోతే అయిజ మండల కేంద్రం లో…

ఖరీదైనా వేప తుమ్మ చింత మొదలగు కలప స్మగ్లింగ్ వ్యాపారం

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జులై 22 :- జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణ కేంద్రంలో ఉన్న పిల్లిగుండ్ల కాలనీ ప్రతినిత్యం ఖరీదైనా కలప ను అక్రమంగా తరలించడం జరుగుతుంది. ఒక పక్కన ప్రభుత్వాలు కోట్ల రూపాయలు హెచ్చించి పర్యావరణము…

ఫలహారం బండి ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్న అర్కల కామేష్ రెడ్డి

మీర్ పేట్. మన న్యూస్ :- మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లెలగూడ కమలనగర్ కాలనీ నందు నవభారత్ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో బోనాల పండుగ ఉత్సవాలలో బాగంగా నిర్వహించిన ఫలహారం బండి ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్న మీర్…

రైతులకు పి.ఎం .డి.ఎస్ కిట్లు అందచేత

గూడూరు, మన న్యూస్ :- గూడూరు పట్టణంలోని గూడూరు ఏ . డి కార్యాలయం ఎదుట డిపిఎం షణ్ముఖం అడిషనల్ డీటీఎం పట్టాభిరెడ్డి డిస్టిక్ యాంకర్ రవిచంద్ర ప్రసాద్ చేతుల మీదుగా పి.డి.ఎస్ కిట్లు ను అందచేశారు. 200ఎకరాలకు ఒక ఎకరాకు…

తపాల లో మెరుగైన సేవలు అందించడమే లక్ష్యం. సూపర్నిడెంట్ మురళి

గూడూరు , మన న్యూస్:- ఐ.టి టు పాయింట్ ఓ రోల్ అవుట్ లో భాగంగా మంగళవారం గూడూరు డివిజన్ మైగ్రేట్ అవడం జరిగిందని,ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించే దిశగా తపాలా శాఖ ముందుకెళుతుందని గూడూరు డివిజన్ సూపరిడెంట్ ఎల్.వి మురళీ…

పరిశ్రమలలో రసాయనిక ప్రమాదాల నియంత్రణకు పటిష్టమైన జాగ్రత్త చర్యలు పాటించాలి – గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా

గూడూరు, మన న్యూస్ :- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కర్మాగారాల విభాగం ఆధ్వర్యం లో గూడూరు డివిజన్ స్థాయి ఎల్‌సిజి కమిటీ(రసాయన ప్రమాదాలు- అత్యవసర ప్రణాళిక, సంసిద్ధత, ప్రతిస్పందన సమూహం) సమావేశం మంగళవారం సబ్ కలెక్టర్, ఎల్ సీ జీ చైర్మన్ రాఘవేంద్ర…

యాంటీ లార్వా ఆపరేషన్ నిర్వహించండి..ఇంటింటికి తిరిగి “ఫ్రైడే”డ్రై డే పై అవగాహన కార్యక్రమంసబ్ యూనిట్ ఆఫీసర్ వెంకటయ్య

మన న్యూస్,రేణిగుంట జూలై 23:– దోమల వలన కలిగే వ్యాధుల నివారణకు” ఫ్రైడే”డ్రై డే”కచ్చితంగా పాటించాలని కోరుతూ విస్తృతంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. సబ్ యూనిట్ ఆఫీసర్ వెంకటయ్య తెలియజేశారు. మంగళవారం తారక రామా నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం…

16వ సచివాలయంలో P4 అవగాహనా సదస్సు – పాల్గొన్న మాజీ కౌన్సిలర్ లు చెంచురామయ్య, ఇశ్రాయేల్ కుమార్

గూడూరు, మన న్యూస్ :- రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4 కార్యక్రమం గూర్చి అవగాహన సదస్సు 16వ సచివాలయం లో వార్డు ఎడ్యుకేషన్ సెక్రటరీ శ్రీరాములు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఆ ఏరియా మాజీ కౌన్సిలర్లు…