Category: ఆంధ్రప్రదేశ్

అద్వాన్న ఆర్టీసీ బస్సులతో ప్రయాణికుల అవస్థలు.-తృటిలోతప్పిన ప్రమాదం

ఉరవకొండ మన న్యూస్: అద్వాన్న ఆర్టీసీ బస్సులతో ప్రయాణికుల అవస్థలు వర్ణనాతీతం. గ్రామీణ బస్సులు తరచూ మొరాయిస్తున్నాయి. అయినప్పటికీ డ్రైవర్లు అతి కష్టం మీద నెగ్గుకు వస్తున్నారు. తాజాగాఉరవకొండ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సుకు తృటిలో ప్రమాదం నుండి బయటపడింది.ఉరవకొండ మీదుగా…

నకిలీ ఈ చలాన్ పట్ల అప్రమత్తంగా ఉండండి: ఎస్పీ

అనంతపురం జిల్లా మన న్యూస్: సైబర్ నేట్ల నుండి సురక్షితంగా ఉండటానికి “RTO Traffic Challan.apk” పేరుతో వచ్చే సందేశాలు మరియు లింక్స్ పట్ల జాగ్రత్త వహించాలని జిల్లా ఎస్పీ పి. జగదీష్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఫేస్బుక్, వాట్సాప్ వంటి…

మీ అందరి అభిమానాలతో భగవంతుణ్ణి ఆశీస్సులతో నా తండ్రి ఆరోగ్యం నిలకడగా ఉంది..

శంఖవరం/ ప్రత్తిపాడు మన న్యూస్ ప్రతినిధి:- మీ అందరి అభిమానాలుతో భగవంతుణ్ణి ఆశీస్సులు తో నా తండ్రి మాజీ మంత్రి వైసీపీ పిఏ సి సభ్యులు ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం నిలకడగా ఉందని ముద్రగడ పెద్ద కుమారుడు ముద్రగడ వీర్రాఘవరావు తెలిపారు.…

విద్యార్థి దశ నుండి ఉన్నత ధ్యేయం తో చదువులు కొనసాగించాలి ఎస్సై బి మహేంద్ర పిలుపు.

సత్ప్రవర్తన విద్యార్థి ఎదుగుదలకు సోపానం బాల బాలికలు కలిసి చదువుకోవడం కుటుంబ వాతా వరణాన్ని గుర్తు చేస్తుంది మన న్యూస్ సింగరాయకొండ:- విద్యార్థి దశ జీవితంలో ఎంతో ముఖ్య మైనదని అక్కడి నుండి సత్ప్రవర్తన, సంస్కారం తో పాటు ఎదుగుదలకు సోపానంగా…

పాఠశాల విద్యార్థులకు పోషకాహారంతో కూడిన మధ్యాహ్న భోజనం: విజయవాహిని, టాటా ట్రస్ట్ పర్యవేక్షణ

మన న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా, సింగరాయకొండ మండలం, పాత సింగరాయకొండ పంచాయతీ పరిధిలోని గవదగట్లవారిపాలెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వద్ద డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలును విజయవాహిని చారిటబుల్ ఫౌండేషన్, టాటా ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రోగ్రాం…

విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ చేసిన మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ

మన న్యూస్ సింగరాయకొండ:- మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సింగరాయకొండ మండల శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు మంగళవారం సుందర్‌నగర్‌లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు విద్యా సామాగ్రిని అందజేశారు. సుమారు రూ.3,000 విలువగల నోటుపుస్తకాలు, పలకలు తదితర సామాగ్రిని…

పాకల ఊళ్ళపాలెం లో “పొలం పిలుస్తుంది” కార్యక్రమం

మన న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ మండలంలోని పాకాల మరియు ఊళ్ళపాలెం గ్రామాలలో “పొలం పిలుస్తుంది” కార్యక్రమం మంగళవారం నాడు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి టి. పూర్ణచంద్రరావు పాల్గొని రైతులకు అవసరమైన మార్గదర్శకాలను అందించారు.ఈ సందర్భంగా ఆయన…

కోనవలసలో పొలం పిలుస్తోంది

మన న్యూస్ పాచిపెంట, జూలై 22:- పార్వతిపురం మన్యం జిల్లాపాచిపెంట మండలంలో రైతులు విచక్షణ రహితంగా రసాయన ఎరువులు వాడడం వలన భూమిలో ఉన్న వానపాములు ఉపయోగపడే అనేక సూక్ష్మజీవులు నశిస్తున్నాయని కాబట్టి అవసరమైనంత మేర మాత్రమే రసాయన ఎరువులు వాడుకోవాలని…

తిరుపతి నగర నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులుగా జయ కుమార్…

మన న్యూస్,తిరుపతి, జులై 22 :తిరుపతి నగర నాయి బ్రాహ్మణ సేవా సంఘం నూతన అధ్యక్షులుగా ఎస్ జయ కుమార్ 102 ఓట్ల అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. రాష్ట్రంలోని తిరుపతి నగరంలో మొట్టమొదటిసారిగా బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో…

విద్యాశాఖ అధికారులతో జిల్లా విద్యాశాఖ అధికారి సమీక్ష సమావేశం.జిల్లా విద్యాశాఖ అధికారి కెవిఎన్ కుమార్.

గూడూరు, మన న్యూస్ :- తిరుపతి జిల్లా గూడూరు డివిజన్ పరిధిలోని 14 మండలాల విద్యాశాఖ అధికారి1 మరియు 2 ప్రధానోపాధ్యాయులకు సిఆర్ఎంటి లతో మంగళవారం జిల్లా విద్యాశాఖ అధికారి కేవీఎన్ కుమార్ సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా…