సర్వం కోల్పోయిన బాధితులను పరామర్శించిన పటేల్ నగర్ యానాది మహానాడు రాష్ట్ర, జిల్లా సభ్యులు…..
సంగం, సెప్టెంబర్ 27 (మన ధ్యాస న్యూస్)నాగరాజు: //// నెల్లూరు జిల్లా సంగం మండలం చెన్నారపాలెంపూరి గుడిసె ప్రమాదశాత్తు కరెంటు షార్ట్ తో రాగి తేజ,ఇల్లు కాలి బూడిద అయ్యింది, ఇతనకు భార్య కవిత ఇద్దరు పిల్లలు ఉన్నారు.ఆ ఇంటి లో…