ఆరుగాలం కష్టించి దేశానికి అన్నం పెట్టే అన్నదాతలకు అండగా నిలిస్తే అద్భుతాలు చేస్తారు,,అందుకే కూటమి ప్రభుత్వంలో రైతులను రాజులాగా చూస్తున్న ప్రభుత్వం అని అంటున్న నెల్లూరు జిల్లా బిజెపి కిసాన్ మోర్చా మాజీ. ఉపాధ్యక్షుడుమేకపాటి మాల్యాద్రి నాయుడు..!!!
ఉదయగిరి(మనన్యూస్,ప్రతినిధి,నాగరాజు): భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా నెల్లూరు జిల్లా మాజీ ఉపాధ్యక్షులు మేకపాటి మాల్యాద్రి నాయుడు సోమవారం ఒక ప్రకటనలో వారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో కష్టాలు, కన్నీళ్లుతో కాలం గడిపిన రైతులను ఎన్డీయే ప్రభుత్వం ఆదుకుంటోంది. తెలియజేశారు.ప్రధాన మంత్రివర్యులు…