డబ్బులు డిపాజిట్ చేసుకొని మోసం చేశారు…… మాకు న్యాయం చేయండి.
మన ధ్యాస ,నెల్లూరు, ఆగస్టు 25:వివిడ్ లెర్నింగ్ ప్రైవేట్ లిమిటెడ్ లో తాము పది మంది కలిసి కోటి రూపాయలు పెట్టుబడి పెట్టామని, కనీసం ఆదాయం కానీ పెట్టిన పెట్టుబడి కానీ తమకు ఇవ్వకుండా మోసం చేశారని బాధితుడు సుబ్బరాయుడు తో…