Category: Uncategorized

వంటేరు వరదారెడ్డి చారిట్రబుల్ ట్రస్ట్ ఆదర్వం లో బ్రాహ్మణ క్రాక నందు ఉచిత వైద్య శిబిరం..

జలదంకి, మన న్యూస్, జనవరి 24.(నాగరాజు కె ). జనవరి 24 శనివారం రోజు జలదంకి మండలం బ్రాహ్మణ క్రాక గ్రామం లో వంటేరు వరదా రెడ్డి చారిటబుల్ ట్రస్టు చైర్మన్ మరియు కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి…

మంత్రి నారా లోకేష్ అన్న జన్మదిన వేడుకల ఘనంగా నిర్వహించిన ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్.

వింజమూరు, మన న్యూస్, జనవరి 23,(నాగరాజు కె ). యువతకు ఉపాధి కల్పించడంలో మంత్రి లోకేష్ కీలక పాత్ర పోషిస్తున్నారు.అని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అన్నారు.యువనేత, రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని వింజమూరు మండలంలోని…

ఉదయగిరి నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్త ల సమావేశం..

మర్రిపాడు, మన న్యూస్, జనవరి 24,(నాగరాజు కె ). జనవరి 26 సోమవారం మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లి లోని మేకపాటి నివాసంలో ఉదయగిరి నియోజకవర్గం 8 మండలాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సమావేశం ప్రియతమ ఉదయగిరి నియోజకవర్గం వైఎస్సార్…

ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు.. హాజరైన ఎమ్మెల్యే కాకర్ల సురేష్..

తండ్రికి తగ్గ తనయుడు మంత్రి నారా లోకేష్ బాబు..ఎమ్మెల్యే చేతుల మీదుగా పేద మహిళలకు చీరలు పంపిణీ.. సీతారాంపురం, మన న్యూస్, జనవరి 23,(నాగరాజు కె ). తండ్రికి తగ్గ తనయుడు యువ నాయకుడు మంత్రి నారా లోకేష్ బాబు అని…

చిత్తూరు జిల్లా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులుగా ఎన్నికైన ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజేఎఫ్ ),సభ్యులు

చిత్తూరు, మనధ్యాస, జనవరి23. రిపోర్టర్: కమల్ రెడ్డి చిత్తూరు జిల్లా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులుగా ఎన్నికైన ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ( ఏపీడబ్ల్యూజేఎఫ్ ), ఆంధ్రప్రదేశ్ బ్రాడ్కాస్టింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ( ఏపీ బీజేఏ ) ప్రతినిధులు సాటి గంగాధర్,…

విజయవాడలో స్థిరపడిన ఉదయగిరి నియోజకవర్గ ప్రజల ఆత్మీయ సమావేశం విజయవంతం..

విజయవాడ, జనవరి 21,మన ధ్యాస న్యూస్,(నాగరాజు కె). విజయవాడలోని రివర్ వ్యూ హోటల్‌లో నిర్వహించిన ఉదయగిరి నియోజకవర్గ ప్రజల ఆత్మీయ సమావేశం ఘనంగా విజయవంతమైంది.విజయవాడలో స్థిరపడిన ఉదయగిరి నియోజకవర్గానికి చెందిన ప్రజలు భారీ సంఖ్యలో హాజరై ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్…

నాలుగు మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా పనిచేయాలి. పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) కామారెడ్డి జిల్లాలో రాబోయే మున్సిపల్ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ముందుకు సాగుతోంది.ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ నివాసంలో జుక్కల్…

వైసిపి కార్యకర్త సాల్మన్ పై దాడిని ఖండించిన వైఎసార్ పార్టీ నాయకులు.

చిత్తూరు, మనధ్యాస, జనవరి 17 దళితుంటే బాబుకు చిన్నచూపుగా మారిందని వైఎస్సార్‌సీపీ నాయకులు దుయ్యబట్టారు.శనివారం స్థానిక అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ఎస్సీ సెల్‌ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లా పిన్నెల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త సాల్మన్‌ హత్యను…

82 లక్షల రూపాయలతో రావిపాడు గ్రామానికి లింక్ రోడ్డు మంజూరు.

ఎమ్మెల్యే కాకర్ల కి కృతజ్ఞతలు తెలియజేసిన రావిపాడు యువత, గ్రామ ప్రజలు. వింజమూరు,జనవరి14,మన న్యూస్,(నాగరాజు కె). తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం నందు రావిపాడు గ్రామానికి చెందిన యువత ఉత్సాహంగా పాల్గొని,ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కాకర్ల సురేష్ ,ఘనంగా,సన్మానించారు.తమ గ్రామానికి ఎన్నో…