ఉదయగిరి నియోజకవర్గ ప్రజలందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు,తెలిపిన ఎమ్మెల్యే కాకర్ల.
ఉదయగిరి, జనవరి 25,మన ధ్యాస న్యూస్,(నాగరాజు కె ). బాబా సాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు ఇది. ఈ స్వాతంత్ర్య సంబరం ఎందరో మహనీయుల త్యాగ ఫలితం. మనకోసం ప్రాణాలర్పించిన మహానుభావుల ఆత్మలకు శాంతి కలగాలి.స్వాతంత్ర్య…