ఎన్టీఆర్ సృజల స్రవంతి పథకంపై అసెంబ్లీలో గళం విప్పిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!
అధ్యక్ష మెట్ట వాసులకు సురక్షిత మంచినీరు అందించండి..! అమరావతి సెప్టెంబర్ 22 :(మన ద్యాస న్యూస్):/// అమరావతిలో జరుగుతున్న శీతాకాలం సమావేశాలలో ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ మెట్ట ప్రాంత సమస్యలపై గళం విప్పారు. సోమవారం అసెంబ్లీ సమావేశంలో ప్రశ్నోత్తరాల సమయంలో…