రథసప్తమి సందర్భంగా నర్రవాడలో భక్తుల సందడి.
దుత్తలూరు, నర్రవాడ జనవరి 25, మన ధ్యాస న్యూస్,(నాగరాజు కె ) ఆదివారం రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని నర్రవాడ గ్రామంలో వెలసిన వెంగమాంబ పేరంటాలు అమ్మవారి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు . *తెల్లవారుజాము నుంచే అమ్మవారి దర్శనానికి భక్తులు…