దశాబ్దాల కళ.. సిద్ధేశ్వరం సాధన పోరాటానికి దశాబ్దం.
సిద్దేశ్వరం అలుగు కోసం సీమ రైతాంగ పోరాటానికి 10 సంవత్సరాలు. సరిగ్గా 10 సంవత్సరాల క్రితం 2016 మే 31 న ఇదే రోజు రాయలసీమ నీటి సమస్య పరిష్కారానికి కీలకమైన సిద్దేశ్వరం అలుగు సాధన కోసం 25 వేల మంది…
సిద్దేశ్వరం అలుగు కోసం సీమ రైతాంగ పోరాటానికి 10 సంవత్సరాలు. సరిగ్గా 10 సంవత్సరాల క్రితం 2016 మే 31 న ఇదే రోజు రాయలసీమ నీటి సమస్య పరిష్కారానికి కీలకమైన సిద్దేశ్వరం అలుగు సాధన కోసం 25 వేల మంది…
విదేశీ విద్యపై “గ్లోబల్ డిగ్రీస్ ఎడ్యుకేషన్” సదస్సు.మన ధ్యాస, నెల్లూరు,మే 30:నెల్లూరు నగరంలోని డాక్టర్ జెట్టి శేషారెడ్డి మెమోరియల్ ట్రస్ట్ నందు గ్లోబల్ డిగ్రీస్ ఎడ్యుకేషన్ మరియు మోర్ కన్సల్టెన్సీ సర్వీస్ వారు శనివారం సాయంత్రం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ…
ఓబులవారిపల్లి మే 30.తిరుపతి జిల్లా ఓబులవారిపల్లె మండలం మంగంపేట ఏపీఎండిసి గనులను తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ గోవిందరావు సందర్శించారు. కాలుష్యం కారణంగా తరలిస్తున్న అగ్రహారం ఆర్ఆర్ 2 ఆయన సందర్శించి గ్రామస్తులతో మాట్లాడారు. గ్రామ తరలింపు సమస్యలు తదితర అంశాల…
నాణ్యతలో రాజీపడే ప్రసక్తే లేదు క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించి, అధికారులకు తుడా చైర్మన్ డా|| డాలర్స్ దివాకర్ రెడ్డి దిశానిర్దేశం
తిరుపతి వరదరాజుల నగర్కు చెందిన శ్రీమతి అత్తూరు వాణి ఆకస్మికంగా మృతిచెందిన విషయం తెలిసి తుడా చైర్మన్, తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి వారి నివాసానికి…
ఏర్పేడు: ఏర్పేడు మండలం పాతవీరపురం గ్రామంలో అత్యంత వైభవంగా జరుగుతున్న శ్రీ ద్రౌపదీ దేవి తిరునాళ్ళ (బ్రహ్మోత్సవాలు) వేడుకల్లో మన ప్రియతమ నాయకులు, స్థానిక శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గ్రామానికి విచ్చేసిన ఎమ్మల్యే కి…
తిరుపతి మేతెలుగుదేశం పార్టీ యువ నాయకులు రాష్ట్ర విద్యాశాఖ మరియు ఐటి శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు ఈరోజు తమిళనాడు రాష్ట్రం ఆర్కాడ్జిల్లా లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన షోలింగర్ శ్రీ యోగ లక్ష్మీనరసింహస్వామి వారి దర్శనానికి విచ్చేసిన సందర్భంగా వారికి…
ఊరందూరులో సందడి… శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డిని ప్రముఖ సినీ హీరో నితిన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే స్వగ్రామమైన ఊరందూరులోని బొజ్జల నివాసానికి చేరుకున్న నితిన్కు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఘనస్వాగతం పలికారు. వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా…
బంగారుపాళ్యం, మనధ్యాస,మే29 రిపోర్టర్ కమల్ రెడ్డి బంగారుపాళ్యం మండల కేంద్రంలో ఈరోజు పదవి విరమణ చేస్తున్న విఆర్ఓ రామకృష్ణ ని కలసి సత్కరిస్తున్న రాష్ట్ర సోషల్ మీడియా సంయుక్త కార్యదర్శి కిషోర్ కుమార్ రెడ్డి,తగ్గువారి పల్లి స్థానిక ఎంపీటీసీహేమచంద్ర,చిత్తూరు జిల్లా ఎస్సీ…
మనధ్యాస, నెల్లూరు, మే 29 : ఈ సినిమా గోపి కృష్ణ మూవీస్ బ్యానర్ పై,బాపు దర్శకత్వంలో, యు. సూర్యనారాయణ రాజు నిర్మాతగా, రెబల్ స్టార్ కృష్ణంరాజు, వాణిశ్రి హీరో, హీరోయిన్లుగా 29. 5. 1976 రిలీజ్ అయి నేటి తో…