Category: Uncategorized

చెరువుల అభివృద్ధి చేస్తా,చెరువుకు నీరు చెప్పిస్తా రైతులకు అండగా ఉంటా, ఎమ్మెల్యే కాకర్ల,,

కలిగిరి ఏప్రిల్ 06, మన న్యూస్ ప్రతినిధి కే నాగరాజు వందరోజుల ప్రణాళికలో పూర్తిస్థాయిలో చెరువుల అభివృద్ధి చేస్తామని ఉదయగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పేర్కొన్నారు. కలిగిరి మండలంలోని గుడ్లధన చెరువు ప్రాంతంలో సోమవారం జల ఆధార సాగునీటి భద్రత…

తూర్పు గుడ్లదొనలో “నీటి భద్రత – సాగునీటి సంఘాల బాధ్యత” కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్.

రైతు సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం: ఎమ్మెల్యే కాకర్ల సురేష్..! సాగునీటి, తాగునీటి సమస్యల పరిష్కారానికి ఇది సువర్ణావకాశం…అధికారులు –నాయకులు సమన్వయంతో పనిచేయాలని సూచన..! కలిగిరి ఏప్రిల్ 6, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కలిగిరి మండలం తూర్పు గుడ్లదొన గ్రామంలో…

మార్కాపురం ప్రమాద ఘటనలో మృతి చెందిన ఆత్మకూరి చిన్నయ్య కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్.

ప్రభుత్వం తరఫున అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ..! కలిగిరి ఏప్రిల్ 5, మన న్యూస్ ప్రతినిధి,నాగరాజు . మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో జరిగిన విషాదకర బస్సు ప్రమాదంలో కలిగిరి మండలం బొమ్మరాజుచెరువు గ్రామమునకు చెందిన ఆత్మకూరి చిన్నయ్య…

కలిగిరి పి హెచ్ సి డాక్టర్ బిజ్జం గీతారెడ్డిని సన్మానించిన కలిగిరి మండల టిడిపి అధ్యక్షుడు పూసాల వెంగపనాయుడు. ।।

కలిగిరి ఏప్రిల్ 05, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె కలిగిరి ప్రాథమికఆరోగ్య కేంద్రం నందు వైద్యాధికారి గా భాధ్యతలు చేపట్టి , తనదైన శైలిలో పి హెచ్ సి నీ జిల్లాలో మందుంజలో ఉంచి ,ముచ్చటగా మూడు సార్లు ఉత్తమ…

రాగిమానుపెంట కు తారు రోడ్డు మంజూరు చేయ0డి.

కలెక్టర్ సుమిత్ కుమార్ ను కలిసి కోరిన బాలకృష్ణ నాయుడు. బంగారుపాళ్యం, మనధ్యాస ,ఏప్రిల్ 2 చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజవర్గం బంగారుపాళ్యం మండలంలోని రాగిమాను పెంట రోడ్డు పరిసర గ్రామాలకు వెళ్లే రహదారి . తారు రోడ్డు మంజూరు చేయాలని…

రాష్ట్ర రాజధానిగా అమరావతి ని లోక్ సభ,రాజ్యసభ చట్టభద్రతకు ఆమోదం తెలపడంపై సంబరాలు

బంగారుపాళ్యం, మనధ్యాస,ఏప్రిల్ 3 చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండల కేంద్రంలో గురువారం రాత్రి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని లోక్ సభ, రాజ్యసభలలో చట్టభద్రత కల్పించడాన్ని హర్షిస్తూ బంగారుపాళ్యం మండలం బంగారుపాళ్యం రహదారి పై ప్రజలకు ఆటంకం కలగకుండా రహదారి పై భారీ…

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ని కలిసిన కిషోర్ కుమార్ రెడ్డి

బంగారుపాళ్యం, మనధ్యాస,ఏప్రిల్ 2. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో గురువారం చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలానికి చెందిన రాష్ట్ర సోషల్ మీడియాలో సంయుక్త కార్యదర్శి కిషోర్ కుమార్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ…

అధికార పక్షాన్ని విస్మరించి వైసిపి నేతల పేర్లతో నేమ్ బోర్డుల రచ్చ

కలిగిరి, మార్చ్ 31 , మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె । నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కలిగిరి మండలంలోని వెంకన్నపాలెం గ్రామం లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా ప్రజా పరిషత్ గ్రామపంచాయతీ నిధులు తొమ్మిది…

బొల్లినేని వెంకటసుబ్బయ్య అకాల మరణం బాధాకరం – మాజీ ఎమ్మెల్యే బొల్లినేని,,

బొల్లినేని వెంకటసుబ్బయ్య అకాల మరణం బాధాకరం – మాజీ ఎమ్మెల్యే బొల్లినేని కలిగిరి, మార్చ్ 30 మన న్యూస్ ప్రతినిది, నాగరాజు కె నెల్లూరు జిల్లా కలిగిరి మండలం పెద్దపాడు గ్రామానికి చెందిన బొల్లినేని వెంకటసుబ్బయ్య ఆదివారం స్వర్గస్థులయ్యారు. ఆయన మృతి…

తూర్పు దూబగుంటలో విషాదం – టిడిపి కార్యకర్త మృతి, మాజీ ఎమ్మెల్యే బొల్లినేని పరామర్శ,,,

కలిగిరి,మార్చ్ 30 మన మన న్యూస్ ప్రతినిధి నాగరాజు, నెల్లూరు జిల్లా కలిగిరి మండలం తూర్పు దూబగుంట గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. టిడిపి కార్యకర్తగా సేవలందిస్తున్న వర్ధినేని శ్రీనివాసులు విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందారు. ఆయన సారాయి వ్యతిరేక…