Category: తెలంగాణ

సుల్తాన్ నగర్ లో చలివేంద్రం ప్రారంభం

మన న్యూస్,నిజాంసాగర్,నిజాంసాగర్ మండలంలోని సుల్తాన్ నగర్ గ్రామంలో చలివేంద్రాన్ని ఎంపీడీవో గంగాధర్ ప్రారంభించారు. వేసవికాలం దుష్ట గ్రామ ప్రజలతోపాటు రోడ్డుపై ప్రయాణించే ప్రయాణికులతో పాటు గ్రామ ప్రజల దాహాన్ని తీర్చే అందుకోసం గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. ప్రజలు చలివేంద్రాన్ని…

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. సొసైటీ చైర్మన్ నరసింహారెడ్డి

మన న్యూస్,నిజాంసాగర్,జుక్కల్,వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని అచ్చంపేట సొసైటీ చైర్మన్ నరసింహారెడ్డి అన్నారు. నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట్ ప్రాథమిక వ్యవసాయ సంఘం పరిధిలోని నర్సింగ్ రావు పల్లి,గోర్గల్ గ్రామాలల్లో సొసైటీ చైర్మన్ నరసింహారెడ్డి తూకానికి పూజ చేసి…

అంబలి కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్

మనన్యూస్,మక్తల్:నర్వ మండల కేంద్రంలోని పాతర్ చేడ్ గ్రామంలో బోలుబండ కుటుంబ సౌజన్యంతో ఏర్పాటుచేసిన అంబలి కేంద్రాన్ని గురువారం నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ చేతుల మీదుగా ప్రారంభించారు. ప్రతి ఏటా అంబలి కేంద్రాన్ని నిర్వహిస్తామని బోలుబండ కుటుంబ సభ్యులు తెలిపారు.…

సొమ్ము కేంద్ర ప్రభుత్వానిది సోకు రాష్ట్ర ప్రభుత్వంనిది

కార్పొరేటర్ రంగా నరసింహ గుప్తా మనన్యూస్,చైతన్యపురి:డివిజన్లోని రేషన్ షాపులను సందర్శించిన బిజెపికార్పొరేటర్ రంగా నరసింహ గుప్తా ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసిచైతన్యపురి డివిజన్ లొ ఉన్న రేషన్ షాపులను సందర్శించడం జరిగింది.ఈ సందర్భంగా కార్పొరేటర్ రంగా నరసింహ…

ప్రమాదం శాతు వరికోత మిషన్ లో పండి బాలుడు మృతి

మనన్యూస్,జోగులాంబ:గద్వాల జిల్లా మల్దకల్ మండలం నీలిపల్లి గ్రామంలో వరి కోత మిషన్ లో 8 సంవత్సరాల బాలుడు జీవన్ మృతి.ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

గ్రీన్ హిల్స్ కాలనీ పార్కులో పంచాంగ శ్రవణ కార్యక్రమం.

మనన్యూస్,ఎల్బీనగర్:ఆర్కే పురం డివిజన్ గ్రీన్ హిల్స్ కాలనీ పార్కులో పంచాంగ శ్రవణ కార్యక్రమం అభ్యుదయ మహిళా మండలి, గ్రీన్ హిల్స్ కాలనీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నాగోల్ కు చెందిన ఆదిశేష శర్మ పంచాంగ శ్రవణమును శ్రోతులకు వినిపించారు.…

అత్త సొమ్ము..అల్లుడి దానం

నిధులు కేంద్రానివి..సోకులు రాష్ట్రానివి రేషన్ బియ్యం పై రేవంత్ సర్కార్ తప్పుడు ప్రచారం 5కిలోలు కేంద్ర ప్రభుత్వం,1 కిలో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం వాటా కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శ్రీ బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి మనన్యూస్,మక్తల్…

చౌద క్రికెట్ లీగ్ సీజన్ – 4ప్రారంభోత్సవం లో పాల్గొన్నఅయిజ మండల సింగిల్ విండో మాజీ అధ్యక్షులు సంకాపురం రాముడు గారు

మనన్యూస్,గద్వాల:జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం అయిజ పట్టణ కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా రాముడన్న సైన్యం ఆద్వర్యంలో SC COLONY లో చౌద క్రికెట్ లీగ్ సీజన్ – 4 ప్రారంభోత్సవం లో అయిజ మండల సింగిల్…

నేషనల్ EMT DAY వేడుకలు

మనన్యూస్,ఏప్రిల్ 2 NRPT దేశవ్యాప్తంగా ఏప్రిల్ 2న నేషనల్ EMT డే కేంద్ర ప్రభుత్వం నిర్వహించడం జరుగుతుంది. అత్యవసర సమయంలో అంబులెన్స్ లో పనిచేస్తున్న ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ లు ప్రమాద బాధితులని హాస్పిటల్ చేర్చేలోపు అంబులెన్స్ గోల్డెన్ అవర్స్ లోనే…

పేద ప్రజలకు ఉగాది పండుగ కానుకగా ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేసిన సీఎం రేవంత్ రెడ్డి

తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఆరు కిలోల చొప్పున సన్న బియ్యం పంపిణీత్వరలోనే అర్హులైన వారికి నూతన రేషన్ కార్డుల పంపిణీ,,పేద ప్రజలకు ఉచితంగా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మనన్యూస్,గద్వాల:జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల…