Category: తెలంగాణ

జమ్మూకాశ్మీర్ లో పహల్గాం ప్రాంతంలో జరిగినటువంటి ఉగ్రదాన్నీ నిరసిస్తూ భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర కు సంఘీభావంగా భారత సైనికులకు మద్దతుగా ర్యాలీ

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి మే 20:– జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండల కేంద్రం లోని మండల అధ్యక్షులు బోయ నాగరాజు,శశి, రామకృష్ణ, మురళి యాదవ్, ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్ కు మద్దతుగా తిరంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ…

శివాజీ విగ్రహానికి రూ.2.50 లక్షల చెక్కును విరాళంగా అందజేసిన రాజ్ కుమార్ రెడ్డి.

మన న్యూస్, నారాయణ పేట:– జిల్లా పరిదిలోని పేరపళ్ల గ్రామంలో ఛత్రపతి శివాజీ విగ్రహ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి అన్నారు. నారాయణపేట జిల్లా పేరపళ్ల గ్రామంలో ఛత్రపతి శివాజీ విగ్రహ ఏర్పాటుకు…

బక్రీద్ పండుగను శాంతియుతంగా జరుపుకోవాలి,మరికల్ సీఐ రాజేందర్ రెడ్డి.

మన న్యూస్, నారాయణ పేట:- జిల్లా పరిధిలోని మరికల్ మండలంలో ప్రజలందరు బక్రీద్ పండుగను కలిసిమెలిసి శాంతియు తంగా జరుపుకోవాలని మరికల్ సీఐ రాజేందర్ రెడ్డి అన్నారు.మంగళవారం మరికల్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన శాంతి సమావేశంలో ఆయన మాట్లాడుడారు.బక్రీద్ పండుగ సందర్భంగా…

ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులను ప్రారంభించిన ఎంపీడీవో..

మన న్యూస్,నిజాంసాగర్, ( జుక్కల్ ) పెద్ద కొడప్ గల్ మండలంలోని కాటేపల్లి, జగన్నాథ్ పల్లి,లింగంపల్లి గ్రామాలలో సోమవారం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఎంపీడీవో లక్ష్మికాంత్ రెడ్డి ముగ్గు వేసి కొబ్బరికాయలు కొట్టి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..…

లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ కాపీలు అందజేత..

మన న్యూస్,నిజాంసాగర్, ( జుక్కల్ ) మహమ్మద్ నగర్ మండలంలోని మగ్దూంపూర్,సింగీతం,గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ కాపీలను మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు.గున్కల్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గంగి రమేష్, పంచాయతీ కార్యదర్శి అంజయ్య ఇందిరమ్మ ఇండ్ల…

మగ్దుంపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ

మన న్యూస్,నిజాంసాగర్, ( జుక్కల్ ) మహమ్మద్ నగర్ మండలంలోని మగ్దుంపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి భూమి పూజ చేసి కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా రవీందర్ రెడ్డి మాట్లాడుతూ .. కాంగ్రెస్…

వరి ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలన

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) మొహమ్మద్ నగర్ మండలంలోని నర్వ గ్రామ శివారులో వరి ధాన్యం కొనుగోలు కేంద్రంను మానిటరింగ్ ఆఫీసర్ కరుణాకర్ రెడ్డి,ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మొహమ్మద్ ఖలేద్ లు కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ……

పినపాక మండల బిఆర్ఎస్ సోషల్ మీడియా అధ్యక్షునిగా పూస సంతోష్ ఏకగ్రీవ ఎన్నిక

పినపాక, మన న్యూస్ :- పినపాక మండల బిఆర్ఎస్ సోషల్ మీడియా అధ్యక్షునిగా పూస సంతోష్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు,పినపాక మాజీ ఎమ్మల్యే రేగ కాంతారావు ఒక ప్రకటనలో తెలియజేశారు. నూతన…

పుట్టగొడుగుల వెలుస్తున్న ప్రైవేట్ హాస్టల్స్ – చోద్యం చూస్తున్న ప్రభుత్వ అధికారులు

ప్రైవేటు హాస్టల్ శేజమానులు ఇస్తున్న కాసులకు కక్కుర్తి పడుతున్న ప్రభుత్వ అధికారులుఅబ్దుల్లాపూర్మెట్ మండల ప్రజా ప్రతినిధుల పర్యవేక్షణ శూన్యంపేద విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న ప్రవేట్ హాస్టల్ యజమానులుబీసీ పీపుల్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొంగు వెంకటేష్ గౌడ్ అబ్దుల్లాపూర్ మెట్టు. మన…

అర్హులందరికీ సంక్షేమ పథకాలు..ఎమ్మెల్యే తోట

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) ప్రభుత్వం అందజేసే సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందించి ఆదుకుంటామని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత రావు అన్నారు.పిట్లం మండల కేంద్రంలోని ఏఎంసీ ఆవరణలో పిట్లం,నిజాంసాగర్ మండలంలోని ఆయా గ్రామాల్లోని లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు,…