ఫోక్సో చట్టం క్రింద ఒకరిపై కేసు నమోదు
ఫోక్సో చట్టం క్రింద మోసం చేసిన వ్యక్తిపై బుధవారం రాత్రి పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై నరేష్ తెలిపిన వివరాల ప్రకారం రామారెడ్డి గ్రామానికి చెందిన మార్కంటి రాజకుమార్ 30 సంవత్సరాల యువకుడు అదే గ్రామానికి చెందిన మైనర్ బాలికను…
ప్రజల పక్షాన ఉండే పార్టీ కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కమటం వెంకటేశ్వరరావు
మన న్యూస్: అశ్వాపురం బుధవారం రాత్రి అశ్వాపురం మండలం మల్లెలమడుగు గ్రామంలో సిపిఐ గ్రామ శాఖ సమావేశం కాసబోయిన శ్రీనివాస్,అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కమటం వెంకటేశ్వరరావు, హాజరై మాట్లాడుతూ మల్లెలమడుగు గ్రామంలో, పేదలకి…
అన్ని వర్గాల ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతులపై విశ్లేషణ కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటి సర్వే వివరాలను, ఆన్-లైన్ డేటా ఎంట్రీని ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ బి.ఎం. సంతోష్ అన్నారు.
మన న్యూస్: జోగులాంబ గద్వాల జిల్లా జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఇంటింటి సర్వే,ఆన్-లైన్ నమోదు ప్రక్రియపై సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వే డేటా ఎంట్రీని ఆపరేటర్లు తప్పులు దొర్లకుండా నిర్వహించేందుకు ఎనుమరేటర్లు తప్పనిసరిగా…
జోగులాంబ గద్వాల జిల్లా సీనియర్ మహిళా కబడ్డీ జట్టు ఎన్నిక జిల్లా కబడ్డీ అసోసియేషన్(అడహక్)
మన న్యూస్: జోగులాంబ గద్వాల జిల్లా సీనియర్ మహిళా కబడ్డీ సెలక్షన్ ట్రయల్స్ ను ఈ రోజు అనగా తేదీ: 28.11.2024 గురువారం నాడు తేరుమైదానం గద్వాల యందు జిల్లా కబడ్డీ అసోసియేషన్ కన్వీనర్ అబ్రహం మరియు జిల్లా అడహక్ అసోసియేషన్…
శాంతినగర్ ఎస్ఐపై డి జి పి కి ఫిర్యాదు. తన భర్త రెండవ పెళ్లి అమెరికా అమ్మాయితో చేసుకున్నాడని ఆధారాలతో ఫిర్యాదు
మన న్యూస్: జోగులాంబ గద్వాల జిల్లా శాంతినగర్ ఎస్ఐ తెలిపారు సంతోష్ అన్నారని శాంతినగర్ చెందిన షేక్ నౌసిన్ అన్నారు. నా భర్త షేక్ తాహెర్ నా పెండ్లి కాకముందే అమెరికాకు చెందిన అమ్మాయి సన్నీస్మిత్ ను 2017 లోనే పెళ్లి…
పోలీస్ అధికారులతో జిల్లా ఎస్పీ నెల వారి నేర సమీక్ష సమావేశం
మన న్యూస్: జోగులాంబ గద్వాల జిల్లా జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్అ ధికారులతో జిల్లా ఎస్పి టీ శ్రీనివాస రావు గురువారం నెల వారి నేర సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో ఎస్పీ.. పోలీస్ స్టేషన్ ల వారిగా గత నెలలో…
మానవపాడు టిటిడి కళ్యాణమండపం రీఓపెనింగ్
మనన్యూస్: జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రంలోని టిటిడి కళ్యాణ మండపంను రీ-ఓపెనింగ్ చేశారు. నేటినుండి శుభకార్యంలు చేసుకోవడానికి అందుబాటులో ఉంటుందని, ఎలాంటి శుభకార్యములైన చేసుకోవాలని కళ్యాణ మండపం స్థలదాత ధర్మరెడ్డి తమ్ముడు పోసిరెడ్డి తెలిపారు. గురువారం ఉదయం కళ్యాణ్…
అయ్యా ప్రజాప్రతినిధులారా ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఏమిటి
మనన్యూస్: జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండల కేంద్రంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మర్మతులు చేస్తుంటే గ్రామంలో ఉన్న కొందరు వ్యక్తులు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నరాని హాసన్ తెలిపారు హ్యూమన్ రైట్స్ అండ్ టైం కంట్రోల్ బ్యూరో జిల్లా…
పాతకక్షలను మనసులో పెట్టుకొని ఒక వ్యక్తి పై వేట కొడవల్లతో దాడి చేసి హత్య చేసిన కేసులో 6గురు నిందితులకు జీవిత కాల జైలు శిక్ష
Mana News :- గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి నవబంర్ 27 :- జోగుళాంబ గద్వాల పోలీస్ :- పాత కక్షలను మనసులో పెట్టుకొని ఒక వ్యక్తి పై వేట కొడవల్ల తో దాడి చేసి హత్య చేసిన కేసులో 6…
ఆధార్ స్వచ్ఛంద సంస్థ సేవలు మరువలేనివి : సీఐ వెంకటేశ్వర్లు
మన న్యూస్: కరకగూడెం, వలస ఆదివాసులకు ఆధార్ స్వచ్ఛంద సంస్థ చేసే సేవలు మరువలేనిదని ఏడుల్ల బయ్యారం సిఐ వెంకటేశ్వర్లు కొనియాడారు. కరకగూడెం మండల పరిధిలోని వలస ఆదివాసి గ్రామమైన నీలాద్రి పేటలో ఆధార్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు తోలెం రమేష్…