గ్రామ దేవతల దేవర పేరట మూగ జంతువులా బలి వాటిని అడ్డుపెట్టుకొని పైశా చికానందము పొందుతున్న అజ్ఞాన ముర్కులు

మనన్యూస్,గద్వాల:జోగులాంబ గద్వాల జిల్లా.మల్దకల్ మండలం ఎల్కూర్ గ్రామం ఈ గ్రామం లో 3-2-2025 మంగళవారం మధ్య రాత్రి సమయంలో గ్రామ దేవర పేరట కొన్ని మూగ జంతువులను బలి చేయడం జరుగుతుంది నాగరికత అభివృద్ధి చెందిన కాలంలో అంతరిక్షములో ఏముందో అనే పరీక్షించే ప్రయోగాలు చేసే ప్రస్తుత కాలంలో కూడ ముర్కత్వం కలిగిన మూఢనమ్మకాల అజ్ఞానులు ఉంటారని ఈ చర్యలను బట్టి అర్ధం అవుతుంది ఎంత తెలివి జ్ఞానం లో ఎదిగిన ఎన్ని డిగ్రీ.డాక్టరెట్ పట్టాలు పొందిన ఏమి ప్రయోజనం ఇలా మూగ జంతువుల ప్రాణాలు తీసే చదువులు చదివిన వ్యర్థం మన మనుషుల కంటే మలం తినే ఊర కుక్కలు. పందులు ఎంతో మేలు అని కొందరు జంతు ప్రేమికులు ఆరోపణలు చేసారు ఇలాంటి పనికిమాలిన కార్యక్రమాలకు రాజకీయ నాయకులు. ప్రజా ప్రతినిధులు.పోలీస్ బలగాల సహాయ సహకారాలు ఉంటున్నాయి ఈ దేవర పండగలకు వివిధ అధికారుల అండదండల సహకారం లతో ఈ గ్రామ దేవతల దేవర పండుగలను జరుపుకుంటునాము అని చక్రదర్ రెడ్డి అనే వ్యక్తి.ర్యాలంపాడు గోపాల్.అలాగే రైతు కమిటీ ఈ దేవర కు సంబందించిన లావాదేవీల మంచి చెడులను చూసుకునే వ్యక్తులు మాట్లాడటం జరిగింది చట్టాన్ని అలాగే లా నే కాపాడే అధికారులే చట్ట విరుద్ధంగా నడుచుకుంటూ ఉంటే మరి సామాన్య వ్యక్తులు ఇలా జంతువు బలి చేస్తే కేసు లు నమోదు చేస్తారు మరి ఇలాంటి దేవుళ్లను.దేవతల పేర్లు చెప్పుకొని ఇలా మూగ జంతువులను బలి చేస్తే.అలాగే గతం లో కూడ ఇదే గ్రామములో భూత్ పులి వేసాధారణ కలిగిన వ్యక్తి చనిపోవడం జరిగింది.అడుగడున చిన్న గొర్రె పిల్లలను బలి ఇవ్వడం జరుగుతున్నప్పటికి వీరిపై కేసు లు ఉండవా.చట్టం లోను.న్యాయ వ్యవస్థలోను వర్గాలను బట్టి.మనుషులను బట్టి.హోదా ను బట్టి మనిషికో చట్టం.న్యాయం ఉంటుందా అంటే చట్టం. న్యాయం చుట్టమా అని కొంతమంది ప్రజలతో పాటు జంతు ప్రేమికులు ఆరోపణలు చేస్తున్నారు.కాబట్టి జిల్లా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకొని మూగ జంతువులను కాపాడాలని కోరుకుంటున్నారు

  • Related Posts

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    మహేశ్వరం, మన ధ్యాస: మహేశ్వరం నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో,కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్లు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను వివరించారు.రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది ఆపరేటర్లు ఈ వృత్తిపై ఆధారపడి…

    హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 3 views
    కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…

    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 2 views
    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    • By NAGARAJU
    • September 12, 2025
    • 4 views
    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    • By NAGARAJU
    • September 12, 2025
    • 7 views
    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…