త్వరలో భారత్, పాకిస్తాన్ మధ్య సిరీస్..
Mana News :- ఛాంపియన్స్ ట్రోఫీలో రెండవ సెమీ-ఫైనల్ మ్యాచ్ పాకిస్తాన్ లోని లాహోర్ నగరంలో జరిగింది. దీనిని వీక్షించడానికి బీసీసీఐ అధికారి రాజీవ్ శుక్లా వెళ్ళారు.ఈ సందర్భంలో భారత్, పాకిస్తాన్ మధ్య క్రికెట్ సిరీస్ పునఃప్రారంభం గురించి కూడా ప్రశ్నలు…
చాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్: ఆస్ట్రేలియా 264 పరుగులకు ఆలౌట్, టీమిండియా టార్గెట్ 265
Mana News, Mana Sports :- ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబయి వేదికగా జరుగుతున్న సెమీఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా జట్టు భారత్కు 265 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆసీస్ 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌటైంది. టాస్ గెలిచి…
నిన్నేమో రోహిత్ శర్మపై.. ఇప్పుడు కోహ్లీపై కూడా.. షామా మహ్మద్ కాంట్రవర్సీ కామెంట్స్!!
Mana News, Sports :- టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై బాడీ షేమింగ్ కామెంట్స్ చేసి కొత్త వివాదం లేవనెత్తిన కాంగ్రెస్ నేత షామా మహ్మద్ ప్రస్తుతం తీవ్రంగా విమర్శలకు గురౌతుంది.సామాన్య క్రికెట్ అభిమానుల నుంచి రాజకీయ, క్రీడా ప్రముఖుల వరకు…
త్రీ స్టార్స్తో కోల్కతా కొత్త జెర్సీ
మన న్యూస్ :- మరో 18 రోజుల్లో ఐపీఎల్ 18వ ఎడిషన్ (IPL 2025) పోటీలు ప్రారంభం కానున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన రెండు వారాల్లోపే క్రికెట్ అభిమానులను సందడి చేయనుంది.కోల్కతా నైట్రైడర్స్, దిల్లీ క్యాపిటల్స్ మినహా మిగతా జట్లకు సారథి…
105 మ్యాచ్లు.. 344 వికెట్లు! కట్ చేస్తే షాకింగ్ రిటైర్మెంట్
Mana News :- విదర్భ స్టార్ ఆఫ్ స్పిన్నర్ అక్షయ్ వాఖరే కీలక నిర్ణయం తీసుకున్నాడు. రంజీ ట్రోఫీ 2024-25 సీజన్ ఫైనల్ విజయనంతరం వాఖరే ఫస్ట్క్లాస్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు.నాగ్పూర్ వేదికగా కేరళతో జరిగిన రంజీ ట్రోఫీ ఫైనల్లో విదర్బ…
భారత్కు సెమీస్ ప్రత్యర్థి ఎవరు?
Mana News :- ఛాంపియన్స్ ట్రోఫీ (ICC Champions Trophy 2025)లో మంగళవారం నుంచి సెమీఫైనల్ మ్యాచ్లు ప్రారంభమవుతాయి. అయితే, ఇవాళ న్యూజిలాండ్తో టీమ్ఇండియా లీగ్ స్టేజ్ చివరి మ్యాచ్ను ఆడనుంది. ఇందులో గెలిస్తే.. సెమీస్లో ఆస్ట్రేలియాతో తలపడాల్సి ఉంటుంది. ఒకవేళ…
విరాట్ మరో 4 ఏళ్లు ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడతారు: చిన్ననాటి కోచ్
Mana News :- విరాట్ కోహ్లీ కనీసం మరో నాలుగేళ్లు ఇంటర్నేషనల్ క్రికెట్, ఇంకా చాలా ఏళ్లు ఐపీఎల్ ఆడతారని ఆయన చిన్ననాటి కోచ్ రాజ్ కుమార్ శర్మ అభిప్రాయపడ్డారు. విరాట్ ఫిట్నెస్ అద్భుతంగా ఉందని, నిలకడే అతడి ఆయుధం అని…
క్రికెట్ టోర్నమెంట్లో విజేతలుగా నిలిచిన పెద్ద తయ్యూరు జట్టు
మన న్యూస్,ఎస్ఆర్ పురం:- ఎస్ఆర్ పురం మండలం లక్ష్మీపురం పరిధిలో నయరా పెట్రోల్ బంక్ యాజమాన్యం సంక్రాంతి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. గురువారం చివరి రోజు కత్తెర పల్లి, పెద్ద తయ్యూరు టీం ల మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో పెద్ద…