Category: ఆంధ్రప్రదేశ్

యాదమరి మండలంలో కో-ఎడ్యుకేషన్ ఇంటర్ కాలేజీ అవసరం – ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తి

యాదమరి, మన ధ్యాస నవంబర్-20: యాదమరి మండలంలోని ఏకైక బాలికల ఇంటర్‌మీడియట్ కాలేజీ కె. గొల్లపల్లె హైస్కూల్‌లో మాత్రమే ఉండటంతో, దానిని కో-ఎడ్యుకేషన్‌గా మార్చాలని ఉపాధ్యాయ సంఘాలు స్థానిక శాసనసభ్యులు పూతలపట్టు యం.ఎల్.ఎ డాక్టర్ కలికిరి మురళీమోహన్కి విన్నవించాయి. మండలంలోని ఏడు…

అయ్యప్పస్వామి పడి పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్

బంగారుపాళ్యం నవంబర్ 19 మన ద్యాస చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలం నలసిద్ధనపల్లి గ్రామంలో బుధవారం రాత్రి అయ్యప్పస్వామి మాల ధరించిన స్వాములు ఏర్పాటు చేసిన పడి పూజ కార్యక్రమంలో పూతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ పాల్గొన్నారు. ముందుగా…

రీసర్వేతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం – జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి

మన ధ్యాస సౌలూరు నవంబర్ 19:- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు మండలంలో రీసర్వేతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించిందని జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి తెలిపారు. సాలూరు మండలం పెదబోరబందలో బుధవారం జరిగిన రీసర్వే గ్రామసభలో జేసీ…

అంతర్జాతీయ పురుషుల దినోత్సవం: విద్యార్థులకు విలువలు నేర్పిన కె.గొల్లపల్లె హైస్కూల్

యాదమరి, మన ధ్యాస నవంబర్ 19: యాదమరి మండలంలోని కె.గొల్లపల్లె హైస్కూల్‌ ప్లస్‌లో అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా ఈ కార్యక్రమాన్ని హెడ్‌మిస్ట్రెస్ కం ప్రిన్సిపాల్ ఎ.పి. లలిత ఆధ్వర్యంలో మహిళా ఉపాధ్యాయులు…

పట్నం పంచాయతీ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ నిర్వహించిన ఎమ్మెల్యే మురళీమోహన్

తవణంపల్లి నవంబర్ 18 మన ధ్యాస తవణంపల్లి మండలం కేంద్రం పట్నం గ్రామ పంచాయతీ కార్యాలయం లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన పూతలపట్టు శాసనసభ్యులు డా కలికిరి మురళీ మోహన్ , సచివాలయ సిబ్బంది పనితీరు పరీక్షించి అసహనం వ్యక్తం చేసిన…

భక్తులకు దేవదయ శాఖ పై నమ్మకం కలిగించే ఆలయాల అభివృద్ధికి కృషి చేయండి….. రాష్ట్ర ధర్మాదాయ, దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

మన ధ్యాస ,నెల్లూరు, నవంబర్‌ 18 : భక్తులకు దేవాదాయశాఖపై నమ్మకం భగవంతునిపై ప్రగాఢ విశ్వాసం కలిగించేలా దేవాదాయశాఖ అధికారులందరూ భగవంతుని సేవలో చిత్తశుద్ధితో పనిచేస్తూ, ఆలయాల అభివృద్ధిలో కీలకపాత్ర పోషించాలని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పిలుపునిచ్చారు.మంగళవారం ఉదయం…

నెల్లూరులో వైభవంగా కాప్స్ రాక్స్ కార్తీక మాస వనభోజనాలు

మన ధ్యాస ,నెల్లూరు, నవంబర్ 16:నెల్లూరులో గత ఐదు సంవత్సరాల నుంచి ప్రతిష్టాత్మకంగా కాప్స్ రాక్స్ ఆర్గనైజేషన్లో జరుగుతున్న వనభోజనాల కార్యక్రమం ఆదివారం బలిజ భవన్లో వైభవంగా జరిగింది. ముఖ్య అతిథులుగా మున్సిపల్ శాఖా మంత్రి పొంగూరు నారాయణ ,వారి సతీమణి…

నెల్లూరులో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కార్తీక మాస వన భోజనం మహోత్సవం

మన ధ్యాస ,నెల్లూరు, నవంబర్ 16:జాతీయ బీసీ సంక్షేమ సంఘం నేతలు లలితా రామ్ , సమాధి శ్రీనివాసులు ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని పడారిపల్లి గంగమ్మ దేవస్థానం వద్ద కార్తిక వన భోజన మహోత్సవ కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా…

భారతదేశం వ్యాప్తంగా జీవితాలను మార్చిన తర్వాత, ప్రపంచవ్యాప్తంగా దాని హంగర్-ఫ్రీ వరల్డ్ కార్యక్రమాన్ని విస్తరించిన మలబార్ గోల్డ్ & డైమండ్స్

మన ధ్యాస ,విజయవాడ, నవంబర్ 14: ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆభరణాల రిటైలర్ , భారతదేశంలో కార్పొరేట్ సామాజిక బాధ్యతలో అగ్రగామి సంస్థలలో ఒకటైన మలబార్ గోల్డ్ & డైమండ్స్, దాని ప్రతిష్టాత్మక ‘ హంగర్ ఫ్రీ వరల్డ్’ కార్యక్రమాన్ని ఇథియోపియాకు…

మామిడి రైతులకు ఎనిమిది రూపాయలు ఇస్తారా.. ఇవ్వరామామిడి రైతు సంఘం డిమాండ్

తవణంపల్లి నవంబర్ 16 మన ద్యాస తవణంపల్లి మండల మామిడి రైతుల సమావేశం కే.మునిరత్నం నాయుడు అధ్యక్షతన ఎల్ మోహన్ రెడ్డి సమన్వయంతో జరిగింది ఈ సమావేశానికి జిల్లానాయకత్వంపాల్గొన్నారుఈ సమావేశాన్ని ఉద్దేశించి మామిడి రైతు సంఘం జిల్లా అధ్యక్షులు సి.మునీశ్వర్ రెడ్డి…