Category: ఆంధ్రప్రదేశ్

దీపావళి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ చైర్మన్ భారతి మధు కుమార్.

తవణంపల్లి అక్టోబర్ 19 మన ద్యాస చిత్తూరు జిల్లా ప్రజలందరికీ చిత్తూరు జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ చైర్మన్, మరియు తవణంపల్లి మండలం జడ్పిటిసి భారతి మధు కుమార్ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చెడుపై…

ఒకే సంవత్సరములో ఇంటర్మీడియట్ కోర్సు.

చిత్తూరు అక్టోబరు 18 మన ద్యాస ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూల్) ద్వారా నిర్వహించే ఎస్.ఎస్. సి మరియు ఇంటర్మీడియట్ లో వివిధ కోర్సులకు దరఖాస్తులకు సమయం కలదు. ఈ మేరకు ఎస్వి జూనియర్ కళాశాల స్టడీ సెంటర్ కోఆర్డినేటర్…

‎శ్రీ ముక్కోండ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో 59వ వార్షికోత్సవ వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా

తవణంపల్లె, మనద్యాస, అక్టోబర్ 18: తవణంపల్లె మండలం వెంగంపల్లె గ్రామ పరిధిలోని ముక్కోండ కొండపై వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో 59వ వార్షికోత్సవ మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం పెరటాసి నెల చివరి వారం…

ఇప్పుడు హైటెక్ సిటీ గురించి ఎలా మాట్లాడుకుంటామో ,భావితరాలు గూగుల్ గురించి అలా మాట్లాడుకుంటారు…… రాష్ట్ర వక్స్ బోర్డ్ చైర్మన్ మరియు నెల్లూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు షేక్ అబ్దుల్ అజీజ్

మన ధ్యాస ,నెల్లూరు, అక్టోబర్ 17:నెల్లూరు నగరంలోని హారనాథపురంలో గల తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్, నెల్లూరు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ……..…

రామతీర్థం పవిత్రతను కాపాడండి…….. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన ధ్యాస,విడవలూరు, అక్టోబర్ 17:నెల్లూరు జిల్లా , విడవలూరు మండలం రామతీర్ధం శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ కమిటి ప్రమాణ స్వీకారం సందర్భంగా రామతీర్ధం గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కు ఆలయ పాలక వర్గ మండలి సభ్యులు…

జీఎస్టీ సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరికి అందాలి……….. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన ధ్యాస ,ఇందుకూరుపేట ,అక్టోబర్ 17:జిఎస్టి 2.0 సంస్కరణలతో పన్నుల విధానాన్ని సులభతరమై ప్రజలకు ప్రత్యక్ష లాభాలుపెరిగి వ్యాపారులపై పన్నుల భారాన్ని తగ్గిందన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. ఇందుకూరు పేట మండల కేంద్రంలో ఆమె వ్యాపారస్థులు మరియు రైతులకు జిఎస్టి…

సంపన్నులు సమాజ సేవలో భాగస్వాములు కావాలి…….. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన ధ్యాస,ఇందుకూరుపేట ,అక్టోబర్ 17:ప్రజాసేవ చేసేందుకే రాజకీయాలలోకి వచ్చామని సంపన్నులు సమాజ సేవలో భాగస్వామ్యం కావాలన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి . ఇందుకూరు పేట మండల కేంద్రంలోని కమ్యూనిటి హెల్త్ సెంటర్ లో శుక్రవారం మధ్యాహ్నం రెడ్డి ల్యాబ్స్…

కోటి సంతకాల సేకరణ కార్యక్రమం విజయవంతం చేయండి…….. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

మన ధ్యాస ,వెంకటగిరి, అక్టోబర్ 17: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపుమేరకు మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చేపట్టిన కోటి సంతకాల ప్రజా ఉద్యమాన్ని విజయవంతం చేయాలని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, వైఎస్ఆర్సిపి వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త…

సర్వేపల్లి నియోజకవర్గంలో టిడిపిలోకి చేరికలు

మన ధ్యాస,నెల్లూరు, అక్టోబర్ 17:నెల్లూరు వేదాయపాళెం కార్యాలయంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీలో వెంకటాచలం మండలం సర్వేపల్లికి చెందిన 23 కుటుంబాల వారికి ఆత్మీయ ఆహ్వానం పలికిన శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.పాత, కొత్త నాయకులు అందరూ కలిసి గ్రామాల…

అంబేద్కర్ విగ్రహానికి నిప్పు కేసులో టిడిపి నేతలపై కుట్ర!– టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్.బి. సుధాకర్ రెడ్డి

వెదురుకుప్పం,మన ధ్యాస ,అక్టోబర్ 16 :చిత్తూరు జిల్లా దేవళంపేటలో అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన కేసులో టిడిపి నేతలను ఇరికించే ప్రయత్నం జరుగుతోందని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్.బి. సుధాకర్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు.గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ,…