అంగన్వాడీలకు ఎఫ్ఆర్ఎస్ రద్దు చేయాలి…

శంఖవరం మన న్యూస్ ప్రతినిధి:-గర్భిణీలు, బాలింతలు, చిన్న పిల్లలకు, అంగన్వాడీలకు ఎఫ్ ఆర్ ఎస్ రద్దు చేయాలని కోరుతూ మండల కేంద్రమైన శంఖవరం స్థానిక ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయం నందు ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్స్ యూనియన్ నాయకురాలు జి బుల్లెమ్మ…

నిరాహార దీక్ష చేపట్టకుండానే మేకల కృష్ణ అరెస్ట్…

శంఖవరం మన న్యూస్ ప్రతినిధి:-ప్రజా శ్రేయస్సు కొరకు అక్రమ క్వారీ లారీల రవాణాపై మేకల కృష్ణ చేపట్టనున్న నిరాహార దీక్షకు పోలీసులు ఉక్కు పాదం మోపారు. ఈ దీక్ష ద్వారా శాంతిభద్రతలకు భంగం కలుగుతుందని తెలిపారు. అక్రమ క్వారీ లారీల రవాణాపై…

ముద్రగడ ను పరామర్శించిన వంగా గీత, తోట నరసింహం…

శంఖవరం/ ప్రత్తిపాడు మన న్యూస్ ప్రతినిధి:- మాజీమంత్రి వైసిపి పిఎసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ఇటివల కాలంలో అనారోగ్యంతో కాకినాడ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొంది మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ వెళ్లే ముందు తన స్వగ్రామమైన కిర్లంపూడి నివాసానికి చేరుకోవడంతో…

మీ అందరి అభిమానాలతో క్షేమంగా తిరిగి వస్తా…

శంఖవరం/ప్రత్తిపాడు మన న్యూస్ ప్రతినిధి:- మీ అందరి అభిమానాలతో సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా తిరిగి వస్తానని మాజీ మంత్రి వైసిపి పిఎసి కమిటీ సభ్యులు ముద్రగడ పద్మనాభం ప్రజలకు నాయకులకు, కార్యకర్తలకు అభివాదం చేస్తూ మెరుగైన వైద్య చికత్స కోసం హైదరాబాద్ వెళుతున్నానని…

ప్రభుత్వ పధకాలు అర్హులకే కేటాయించాలి

శంఖవరం/ప్రత్తిపాడు మన న్యూస్ ప్రతినిధి:- మండలంలో చిన్న శంకర్ల పూడి గ్రామంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గోశాల పథకాన్ని అధికారులు అధికార పార్టీ నేతలకు ఎటువంటి జంతువులు లేకపోయినా వారికి గోశాల షెడ్లు వారికి ఇచ్చి అర్హులైన రైతులకు గోశాల షెడ్లు…

పాలసముద్రం మండలం ఇసుక అక్రమ సామ్రాజ్యానికి అడ్డు అదుపు లేదా ? పగలు సరిహద్దు ప్రాంతంలో డబ్బింగ్ రాత్రి వేళలో తమిళనాడుకు షిఫ్టింగ్

పాలసముద్రం , మన న్యూస్… గంగాధర నెల్లూరు నియోజకవర్గం పాలసముద్రం మండలానికి చెందిన టిడిపి బడా నాయకుడు అతని అనుచరులు అక్రమ ఇసుక సామ్రాజ్యానికి అడ్డు ఆదుపు లేకుండా పోతున్నది.. పాలసముద్రం చెందిన టిడిపి బడా నాయకుడు అతని అనుచరులు పగలు…

బాబు షూరిటీ మోసం గ్యారంటీ – మాజీ డిప్యూటీ సీఎం పిడికి రాజన్న దొర

మన న్యూస్ సాలూరు జూలై 21:- పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలంలో చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో అబద్ధపు హామీలు ఇచ్చి గెలిచారని మాజీ డిప్యూటీ సీఎం పిడికిరాజన్న దొర అన్నారు. నేను మాట ఇస్తే తప్పకుండా ఆ మాటకు కట్టుబడి…

రాష్ట్ర స్థాయి బ్యాట్మెంటన్ పోటీలకు చిత్తూరు జిల్లా జట్లు ఎంపికఅండర్ – 17 సింగిల్స్ లో విజేతగా దాసరి ధీరజ్రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన ధీరజ్ దాసరి

మన న్యూస్, తిరుపతి :- చిత్తూరు జిల్లా బ్యాట్మెంటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్ – 15, అండర్ – 17 బాలికల,బాలుర సింగిల్స్ – డబుల్ జట్లు అలాగే మెన్, ఉమెన్ సింగల్స్, డబుల్స్ జట్ల ఎంపిక పోటీలు సోమవారం జరిగింది.…

రాష్ట్ర రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రిని కలిసిన పేపళ్ల అమరయ్య నాయుడు

గూడూరు, మన న్యూస్ :- సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా, గూడూరు నియోజకవర్గ, గూడూరు పట్టణముకు విచ్చేసిన, రాష్ట్ర రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి బీ,సి,జనార్దన్ రెడ్డి ని ,మా ప్రియతమ నాయకులు గూడూరు శాసనసభ్యులు, డాక్టర్ శ్రీ…

ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అక్రమం – వైయస్ఆర్ యువజన విభాగం రీజనల్ కోఆర్డినేటర్ హేమంత్ రెడ్డి

వెదురుకుప్పం, మన న్యూస్: కూటమి ప్రభుత్వం లేని లిక్కర్ స్కామ్ లో కుట్ర పూరితంగా రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డిని ఇరికించి, అక్రమంగా అరెస్ట్ చేయించిందని వైయస్సార్ యువజన విభాగం రీజినల్ కోఆర్డినేటర్ హేమంత్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన…

You Missed Mana News updates

ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం..తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం.
మంగమ్మ గారి పెద్దకర్మలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు….
అభివృద్ధిని చూసి కాంగ్రెస్ పార్టీలో చేరిక.. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు
ప్రధాని మోడీ గారి 75వ జన్మదినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..
ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు
విద్యుత్తు ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతూ ఆందోళన