Category: ఆంధ్రప్రదేశ్

అగ్నికి సర్వం కోల్పోయిన కుటుంబానికి తమ వంతు చేయూత

(మన న్యూస్ ప్రతినిధి) ఏలేశ్వరం:ఏలేశ్వరం మడలం యర్రవరం గ్రామంలో ఎస్ సి కోలని యందు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా దగ్ధమైంన షేక్ నబీ,షేక్ నాగూర్ మీరా లకు చెందిన తాటాకు ఇళ్లు దగ్ధమైయి. నిలువు నీడ తో పాటు,కట్టు బట్టలుకుడా…

గొల్లప్రోలు లో స్వామి వివేకానంద జయంతి

మనన్యూస్,గొల్లప్రోలు:గొల్లప్రోలు,స్వామివివేకానంద జయంతోత్సవం మరియు జాతీయ యువజన.ఉత్సవాలనుపురస్కరించుకుని సాయిప్రియ సేవాసమితి, వ్యవస్థాపక అధ్యక్షులు జ్యోతుల శ్రీనివాసు స్వామి వివేకానంద జయంతోత్సవాలను ఘనంగా నిర్వహించారు.సాయిప్రియ సేవాసమితి జిల్లా ప్రధాన కార్యాలయం కత్తిపూడి నందు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముందుగా స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు…

మినీ గోకులం షెడ్డు ను ప్రారంభించిన ప్రభుత్వ విప్ జీడీ నెల్లూరు ఎమ్మెల్యే

పాడి రైతుల అభివృద్ధి కొరకు మినీ గోకులం షెడ్డు పథకం ఎమ్మెల్యే డాక్టర్ వి ఎం థామస్ మన న్యూస్ ,గంగాధర నెల్లూరు:- గంగాధర నెల్లూరు నియోజకవర్గ పరిధిలో పలు మండలాల్లో మినీ గోకులం షెడ్ల ను ప్రారంభించిన ప్రభుత్వ విప్…

మాజీ జడ్పీటీసీ గురువారెడ్డి ని సన్మానించిన ఉడుములకుర్తి సర్పంచ్ చిట్టి మహేష్

మన న్యూస్, ఎస్ఆర్ పురం:- చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సిపి పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎస్ఆర్ పురం మండలం మాజీ జడ్పీటీసీ గురువారెడ్డి నియమించిన సందర్భంగా శనివారం మండలంలోని 49 కొత్తపల్లి మిట్ట దీపిక కళ్యాణ మండపంలో ఆయన మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించి శుభాకాంక్షలు…

వైఎస్ఆర్సిపి పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడి గా గురువారెడ్డి

మన న్యూస్,ఎస్ఆర్ పురం :- చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎస్ఆర్ పురం మాజీ జెడ్పిటిసి పిళ్ళారి కుప్పం గ్రామానికి చెందిన వైఎస్ఆర్సిపి నాయకుడు గురవారెడ్డి నియమించినట్లు ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి శనివారం ఒక…

చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సిపి పార్టీ క్రియాశీల కార్యదర్శి గా కుప్పయ్య

మన న్యూస్,ఎస్ఆర్ పురం :- చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రియాశీల కార్యదర్శి గా ఎస్ఆర్ పురం లోని సికే పురం గ్రామానికి చెందిన వైఎస్ఆర్సిపి నాయకుడు కుప్పయ్య ను నియమించినట్లు ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి…

విద్యుత్ షాక్ గురైన వ్యక్తులను పరామర్శించి ఆర్థిక సాయం అందచేసిన ముదునూరి

(మన న్యూస్ ప్రతినిధి) ప్రత్తిపాడు,ప్రత్తిపాడు నియోజకవర్గం,ప్రత్తిపాడు మండలంలోని ధర్మవరం గ్రామానికి చెందిన పులి వెంకటేష్,తోపాటి శ్రీనివాస్ ఇటీవల విద్యుత్ షాక్ కి గురై కాకినాడ ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు.ఈ నేపథ్యంలో ఎం.ఎం.ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ప్రత్తిపాడు నియోజకవర్గ వైయస్సార్సీపి…

ఆంధ్రులందరికీ ఆనందం తెచ్చే గొప్ప పండగ సంక్రాంతి:డాక్టర్ డి. సునీత

(మన న్యూస్ ప్రతినిధి) ఏలేశ్వరం: ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏలేశ్వరం నందు సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు . ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డా. డి సునీత సంక్రాంతి పందగ గూర్చి విద్యార్దులకు వివరించారు సంక్రాంతి అనగా నూతన క్రాంతి…

తెలుగుదేశం పార్టీ క్యాలెండర్ ను ఆవిష్కరించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డా. వి.ఎం.థామస్

వెదురుకుప్పం మన న్యూస్: మండలం చవనపల్లి గ్రామం లో దామోదర్ రెడ్డి నూతనంగా నిర్మాణం చేసిన గోకులం షెడ్ ను ఎమ్మెల్యే థామస్ ప్రారంభోత్సవం చేశారు. అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం థామస్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ క్యాలెండర్ ను దిగువ…

ముందస్తు సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న స్త్రీ శిశు సంక్షేమం గిరిజన శాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి

మన న్యూస్ సాలూరు జనవరి11:= మున్సిపల్ కార్యాలయం ఆవరణలో మహిళలు వేసిన రంగవల్లులు తిలకించిన మంత్రి సంధ్యారాణి , ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిన మంత్రి సంధ్యారాణి మున్సిపల్ కార్యాలయం ఆవరణలో మెప్మా, హోం ట్రయాంగిల్ ఆధ్వర్యంలో సర్వీస్ ప్రొవైడర్స్ శిక్షణా…