వర్షం వ్యక్తం చేసిన ఎస్టీ సెల్ తిరుపతి జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు

Mana News :- తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మన న్యూస్….వర్షం వ్యక్తం చేసిన ఎస్టీ సెల్ తిరుపతి జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు. ఎన్డీఏ ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన2024-2025 బడ్జెట్లోఎస్టీల ఆర్థికాభివృద్ధి పైప్రత్యేక దృష్టి సారించి గిరిజన సంక్షేమానికిరూ.7,557 కోట్లు కేటాయించడంపై హర్షం…

ఉత్తమ వాకర్స్ కు సన్మానం

Mana News :- తిరుపతి, నవంబర్ 12,(మన న్యూస్ ) తిరుపతి అలిపిరి కపిలతీర్థం రోడ్డు నందలి వాకర్స్ ఇంటర్నేషనల్ మాజీ గవర్నర్ ఆర్కాట్ కృష్ణప్రసాద్ మరియు దివ్యారామం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 80సంవత్సరాలు పైబడిన వాకర్స్ కు సన్మాన కార్యక్రమం…

ఆ 11 మందిని ఎందుకు గెలిపించామా అని ప్రజలు బాధపడుతున్నారు: సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

Mana News :- ప్రజలు 11 మంది వైసీపీ నేతలను శాసన సభ్యులుగా గెలిపిస్తే ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా ముఖం చాటేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఇవాళ అమరావతిలో ఆయన 10టీవీతో మాట్లాడుతూ… ఆ…

ఏర్పేడు: పాలక మండలిలో సభ్యులుగా అవకాశం కల్పించండి

శ్రీకాళహస్తీశ్వరస్వామి ఆలయ పాలక మండలిలో సభ్యులుగా అవకాశం కల్పించాలని టీడీపీ నేత ముని రాజా యాదవ్ ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డిని కోరారు. ఈ మేరకు మంగళవారం అమరావతిలో ఎమ్మెల్యేను సన్మానించి వినతి పత్రాన్ని అందజేశారు. మండల టీడీపీ సీనియర్…

సీఎం,ఎమ్మెల్యే ఫోటోలకు పాలాభిషేకం చేసిన వెదురుకుప్పం టిడిపి నాయుకులు

Mana News :- వెదురుకుప్పం:- వెదురుకుప్పం మండలం వెదురుకుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మాణానికి 17 కోట్ల 82 లక్షల 52 వేల రూపాయలు మంజూరు చేసిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారికి మరియు డిగ్రి కళాశాల బవనల…

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు

MANA NEWS :- తిరుపతి జిల్లా, శ్రీకాళహస్తి మన న్యూస్ :- ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపిన రాష్ట్ర మైనార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి షాకిర్ అలీ……షాకిర్ అలీ మాట్లాడుతూ ముస్లిం సోదరులు తరపున కృతజ్ఞతలు . రాష్ట్ర పదవుల్లో…

పుంగునూరు ఎమ్మెల్యే తన పదవికి రాజీనామా చేయాలి :టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ సప్తగిరి ప్రసాద్

చిత్తూరు నవంబర్ 12 మన న్యూస్ పుంగునూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన పదవికి రాజీనామా చేయాలి. అసెంబ్లీకి వెళ్లడానికి తీరుబాటు లేనటువంటి వ్యక్తి, అసెంబ్లీలో చర్చలో పాల్గొనడానికి సమయం లేని వ్యక్తి శాసనసభ్యులుగా కొనసాగే నైతిక అర్హత లేదు…. ఈ…

వరసిద్ధి వినాయక స్వామివారి సేవలో మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుస్మిత

ప్రముఖ పుణ్యక్షేత్రమైన స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని దర్శించుకున్న పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత స్వామివారిని దర్శించుకున్నారు, వీరికి దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసిన సూపర్డెంట్ కోదండపాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ విగ్నేష్, ఆలయ సిబ్బంది…

నాయి బ్రాహ్మణ కులం పేరుతో దూషించిన జిలాని బాషా ను కఠినంగా శిక్షించాలి -తిరుపతి నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు సిబ్యాల సుధాకర్ డిమాండ్

తిరుపతి, నవంబర్ 11,(మన న్యూస్ ) కడపలో రెండు రోజుల క్రితం ముస్లిం మైనార్టీ నాయకుడు బాషా అనే వ్యక్తి ఓ సమావేశంలో భాగంగా నాయి బ్రాహ్మణులను కులం పేరుతో దూషించడం జరిగింది. కావున అతనిని చట్టపరంగా కఠినంగా శిక్షించాలని తిరుపతి…

ఉప్పల్ లో ఆహా కిచెన్స్ ఘనంగా ప్రారంభోత్సవం

ఉప్పల్, మన న్యూస్ నవంబర్ 11ఉప్పల్ నియోజకవర్గం లోని లిటిల్ ఫ్లవర్ డిగ్రీ కాలేజీ ఎదురుగా చైతన్య,మురళి సంయుక్త నేతృత్వంలోని ఆహా కిచెన్స్ ను ఘనంగా ప్రారంభించారు.ఈ కార్యక్రమం ముఖ్య అతిధులుగా స్థానిక ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, కార్పొరేటర్ బన్నాల గీతా…

You Missed Mana News updates

సింగరాయకొండ మండలంలో అధికారులతో సమీక్షా సమావేశం
పాకల జడ్పీహెచ్ఎస్‌లో మహిళాభివృద్ధి శాఖ అవగాహన కార్యక్రమం
మదర్ ల్యాండ్ సొసైటీ స్వచంద సంస్థ ఆధ్వర్యం హెచ్ ఐ వి/ ఎయిడ్స్ , మత్తు పదార్దాల వినియోగం పై అవగాహన కార్యక్రమం
రసాయనక ఎరువుల వాడకాన్ని తగ్గిద్దాం నానో యూరియా ఎరువులను అలవాటు చేసుకుందాం..!
నాయక్ పోడు కులస్థుల రాస్తారోకో…కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న తహసీల్దార్..
కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి  ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ