స్ప్రెడ్ న్యూస్” సంపాదకుడు పామూరు జయ రమేష్ రెడ్డి భౌతికాయానికి శ్రద్ధాంజలి కట్టించిన జర్నలిస్టులు
మనన్యూస్,నెల్లూరు:స్థానిక పత్రిక సంపాదకులను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి.శ్రద్ధాంజలి ఘటించిన జర్నలిస్ట్ యూనియన్ నేతలు.‘స్ప్రెడ్ న్యూస్’ సంపాదకుడు పామూరు జయ రమేష్ రెడ్డి అనారోగ్య కారణాలవల్ల మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న జర్నలిస్టు సంఘాల నేతలు ఆదివారం ఉదయం…