Category: ఆంధ్రప్రదేశ్

983 మార్కులతో సత్తా చాటిన జ్యోతుల సాయి జ్యోతి

మనన్యూస్,గొల్లప్రోలు:పట్టణ పరిధిలోని గవర్నమెంట్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలోఎంపిసి చదువుతున్న జ్యోతుల సాయి జ్యోతి 983 మార్కులు సాధించి ఔరా అనిపించారు.కాకినాడ జిల్లా పరిధిలోని అన్ని ప్రభుత్వ కళాశాల లను మించి ఎం పి సి విభాగంలో అత్యున్నత మార్కులు సాధించి జిల్లా…

మహిళా సంఘాలు అభివృద్దే ప్రభుత్వం ధ్యేయం,సెర్ప్ అదనపు సి ఇ ఓ శ్రీరాములు వెల్లడి

మనన్యూస్,పాచిపెంట:పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట లో మహిళా సంఘాలు అభివృద్ధి,సంక్షేమం ధ్యేయంగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుందని రాష్ట్ర సెర్ఫ్ అదనపు సీఈవో కే శ్రీరాములు నాయుడు వెల్లడించారు. శనివారం నాడు మండలం విచ్చేసిన సందర్భంగా వెలుగు కార్యాలయంలో ప్రత్యేక సమావేశం…

కావలిఎమ్మెల్యే దగు మాటి వెంకటకృష్ణారెడ్డి సమక్షంలో టిడిపి పార్టీలో చేరిన ఇతర పార్టీ నాయకులు.

కావలిఎమ్మెల్యే దగు మాటి వెంకటకృష్ణారెడ్డి సమక్షంలో టిడిపి పార్టీలో చేరిన ఇతర పార్టీ నాయకులు. మన న్యూస్,కావలి,ఏప్రిల్ 12:*కండవా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే.అభివృద్ధి ఎజెండా అందరం కలిసికట్టుగా పని చేద్దామంటున్న కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి.నెల్లూరు జిల్లా కావలిలో…

పార్టీ బలోపేతానికి కృషి చేయండి: జిల్లా బిజెపి అధ్యక్షుడు

వెదురుకుప్పం, మన న్యూస్ ఏప్రిల్ 11 : రానున్న స్థానిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడానికి బిజెపి నాయకులు కార్యకర్తలు తమ వంతు కృషి చేయాలని జిల్లా బిజెపి అధ్యక్షుడు జగదీష్ నాయుడు పిలుపునిచ్చారు. శుక్రవారం వెదురుకుప్ప మండలం…

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు

సింగరాయకొండ మన న్యూస్:- సమాజసేవకుడు, సామాజిక న్యాయ పోరాట యోధుడు జ్యోతిరావు ఫూలే గారి జయంతిని పురస్కరించుకుని సింగరాయకొండలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. కొండేపి నియోజకవర్గ వైయస్సార్సీపీ ఇంచార్జి, పిఏసి సభ్యులు మరియు మాజీ మంత్రివర్యులు…

సింగరాయకొండ ఉపసర్పంచ్ షేక్ కరిమూన్ రాజీనామా

సింగరాయకొండ మన న్యూస్:- సింగరాయకొండ గ్రామ ఉప సర్పంచ్‌ పదవిలో ఉన్న షేక్ కరిమూన్ గారు ఆరోగ్య సమస్యల కారణంగా తన పదవికి రాజీనామా చేశారు. మండల అభివృద్ధి అధికారి ( ఈవో పి ఆర్ డి) కు అందించిన రాజీనామా…

మహాత్మ జ్యోతిరావు పూలే 199వ జయంతి సందర్భంగా సింగరాయకొండలో విగ్రహావిష్కరణ

సింగరాయకొండ మన న్యూస్:- మహాత్మ జ్యోతిరావు పూలే 199వ జయంతిని పురస్కరించుకుని ఈరోజు కొండపి నియోజకవర్గంలోని సింగరాయకొండ మండల కేంద్రంలో ఆయన విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్,…

సింగరాయకొండ ఆరోగ్య కేంద్రాన్ని ఏరియా ఆసుపత్రిగా అభివృద్ధి చేయాలి – ప్రభుత్వానికి డా. పెట్లూరి వెంకటేశ్వరరావు వినతి

సింగరాయకొండ మండల రిపోర్టర్ మన న్యూస్:-ప్రకాశం జిల్లా తీరప్రాంతం సింగరాయకొండలో పూర్వంలో నెలకొల్పిన 30 పడకల ఉన్నత శ్రేణి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మళ్లీ పునరుద్ధరించి, 50 పడకల ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మందిర్‌ స్థాయికి అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని…

మహిళలకు ఆరాధ్యదైవం మహాత్మా జ్యోతిబాపూలే…

మన న్యూస్ నంద్యాల (అపురూప్): మహిళలకు ఆదర్శనీయులు జ్యోతిబా పూలే అని యస్సీ యస్టీ బిసి మైనార్టీ మహిళా ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి అన్నారు. నంద్యాల జిల్లా డోన్ మండలం డోన్ పట్టణం నందలి మహాత్మ జ్యోతిరావుపూలే…

బీసీలకు రిజర్వేషన్ బీఎస్పీ తోనే సాధ్యం

మనన్యూస్ కాకినాడ కలెక్టరేట్ (అపురూప్) బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టర్ కార్యాలయం బహుజన నినాదాలతో బీసీలకు 52 శాతం రిజర్వేషన్ కల్పించాలంటూ నినాదాలతో దద్దరిల్లింది. కాకినాడ జిల్లా కలెక్టర్ కి రోడ్డుపై బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు బీసీ…