అభివృద్ధికి చిరునామ చంద్రబాబు పాలన. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
మనన్యూస్,కోవూరు:ఆటోనగర్ శంఖుస్థాపనతో బుచ్చి పట్టణ అభివృద్ధకి శ్రీకారం.స్థానిక యువతకు ఉపాధి దొరుకుతుంది.ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారంతో షుగర్ ఫ్యాక్టరీ రైతులు మరియు కార్మికుల సమస్యకు శాశ్వత పరిష్కారం సాధిస్తా.ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.ఆటో నగర్ శంఖస్థాపన ద్వారా బుచ్చిరెడ్డి పాళెం ప్రాంత అభివృద్ధికి…