Category: ఆంధ్రప్రదేశ్

పేద రైతుకు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆర్ధిక సహాయం

మనన్యూస్,కోవూరు:విడవలూరు మండలం దంపూరు గ్రామంలో గడ్డివామి కాలిపోయిన సంఘటనకు సంబంధించి పసల శంకరయ్య అనే రైతుకు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సూచనల మేరకు టిడిపి యువ నాయకులు బెజవాడ వంశీకృష్ణారెడ్డి ఆర్ధిక సహాయం అందచేశారు. నెల్లూరు నగరం మాగుంట లే…

ఇంటర్ విద్యార్థిని తల్లిదండ్రులకు అప్పగించిన సింగరాయకొండ పోలీసులు

మనన్యూస్,సింగరాయకొండ: బోనం శెట్టి నాగేంద్ర తండ్రి ఆదినారాయణ వయసు18 కులము బలిజ సరస్వతి పల్లి గ్రామము, రామాపురం మండలం, అన్నమయ్య జిల్లా సెల్ నంబర్ అను పిల్లవాడు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలలో రెండు సబ్జెక్టులు ఫెయిల్ అవ్వటం వలన ఇంట్లో…

హిందుత్వ దేవాలయాల్లో వచ్చే ఆదాయాన్ని హిందువులకే కేటాయించాలి—బిజెపి—ధర్మిశెట్టి వెంకటసుబ్బయ్య.

కడప జిల్లా: బద్వేల్: ఏప్రిల్ 15: మన న్యూస్: బద్వేల్ పట్టణంలో బిజెపి పార్టీ ఆధ్వర్యంలో హిందుత్వ దేవాలయాల్లో వచ్చే ఆదాయాన్ని హిందువులకే కేటాయించాలని బిజెపి పట్టణ అధ్యక్షులు ధర్మిశెట్టి వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో ఆర్డీవో గారికి వినతిపత్రాన్ని సమర్పించడం జరిగిందని ఆయన…

దొంగతనాలపై ప్రజలు అప్రమత్తంగా వుండాలి—సీఐ నాగభూషణం—ఎస్సై శ్రీకాంత్.

కడప జిల్లా: గోపవరం: ఏప్రిల్ 15: మన న్యూస్: గోపవరం మండలంలోని శ్రీనివాసపురం గ్రామము నందు మంగళవారం బద్వేల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ M. నాగభూషణం, మరియు బద్వేల్ రూరల్ ఎస్సై SI శ్రీకాంత్ లు గ్రామస్తుల తో సమావేశం ఏర్పాటు చేసి…

వేసవి అపరాల సాగుతో పంట మార్పిడి, వ్యవసాయ శాఖ అధికారి కే తిరుపతిరావు

మన న్యూస్ పాచిపెంట ఏప్రిల్ 15:= పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో మొక్కజొన్న తర్వాత మరల మొక్కజొన్న సాగు చేసే అలవాటు ఎక్కువగా ఉందని రబి సీజన్లో మొక్కజొన్న వేసిన తర్వాత మరల ఖరీఫ్ సీజన్ మొక్కజొన్న వెయ్యటానికి 70…

వేసవి అపరాల సాగుతో పంట మార్పిడి,వ్యవసాయ శాఖ అధికారి కే తిరుపతిరావు

మనన్యూస్,పాచిపెంట:పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో మొక్కజొన్న తర్వాత మరల మొక్కజొన్న సాగు చేసే అలవాటు ఎక్కువగా ఉందని రబి సీజన్లో మొక్కజొన్న వేసిన తర్వాత మరల ఖరీఫ్ సీజన్ మొక్కజొన్న వెయ్యటానికి 70 నుండి 80 రోజుల వ్యవధి ఉంటుందని…

ధన్వంతరి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి…

మనన్యూస్:బార్బర్ షాపులకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ మంజూరు చేయాలి…నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ కు ప్రత్యేక నిధులు మంజూరు చేయాలి…బీసీ సంక్షేమ శాఖ మంత్రిని కలిసిన రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం…తిరుపతి, రాష్ట్రంలో నాయి బ్రాహ్మణుల కులదైవమైన…

కరుణాకర్ రెడ్డి అసత్యపు ప్రచారాలకు స్వస్తి పలుకు మూగజీవాల ఆహారంలోనూ కమిషన్లు తిన్న ఘనత వైసిపిదే రాష్ట్ర యాదవ కార్పొరేషన్ అభివృద్ధి సంస్థ చైర్మన్ జి నరసింహ యాదవ్

మనన్యూస్,తిరుపతి:ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టపాలు చేసేందుకు మాజీ టీటీడీ చైర్మన్, భూమన కరుణాకర్ రెడ్డి అసత్య ప్రచారాలు చేస్తూ వ్యవహరిస్తున్నారని ఇకనైనా నీ వ్యవహార శైలి మానుకోవాలని లేని పక్షంలో భగవంతుడు తన నిఘానేత్రంతో తగిన గుణపాఠం నేర్పుతారని…

నవీన్ కుమార్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన తిరుపతి ఎంపీ గురుమూర్తి

మనన్యూస్,తిరుపతి:బిజెపి నాయకులు, మాజీ కౌన్సిలర్ నవీన్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులను తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి పరామర్శించారు. ఇటీవల బిజెపి నేత నవీన్ కుమార్ రెడ్డి మాతృమూర్తి శారదమ్మ చెందిన విషయం తెలిసిందే. పార్లమెంటు సమావేశాలు ఉన్నందున శుభ స్వీకరణ…

ప్రమాదవస్తు మోటార్ సైకిల్ డివైడర్ గుద్దుకొని ఒక వ్యక్తి మృతి

మనన్యూస్,సింగరాయకొండ:తెల్లవారుజామున ఒంటి గంట సమయంలో సింగరాయకొండ బైపాస్ ఎమర్జెన్సీ లాండింగ్ పోలేరమ్మ గుడి వద్ద ఒంగోలు వైపు నుండి నెల్లూరు వైపు వెళ్తున్న మోటార్ సైకిల్ అతను ప్రమాదవస్తు రాత్రి డివైడర్ గుద్దుకొని తలకు రక్త గాయాలయి ఒంగోలు రిమ్స్ హాస్పిటల్…