Category: ఆంధ్రప్రదేశ్

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ని సన్మానించిన వేమిరెడ్డి దంపతులు

మన న్యూస్, నెల్లూరు/ కడప:తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులుగా ఎన్నికైన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి , కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దంపతులు ఘనంగా సత్కరించారు. మహానాడు…

గత పాలన విధ్వంసం నుంచి వికాసం వైపు రాష్ట్రం పరుగులు….. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన న్యూస్ ,కడప/ కోవూరు :- సీఎం చంద్రబాబు నాయుడు తోనే స్వర్ణాంద్ర 2047 సాకారం.- నారా లోకేష్‌ సంస్కారం చాలా గొప్పది.- నియంతతో పోరాడి రాష్ట్రాన్ని, తల్లిదండ్రులకు కాపాడుకున్నారు .- ఉత్తమ నాయకత్వ లక్షణాలున్న అధినేతలతో పనిచేయడం ఎంపీ వేమిరెడ్డికి,…

బహిష్ట సమయంలో మహిళలు తీసుకోవలసిన జాగ్రత్తలు—డాక్టర్ జె వినయ్ కుమార్.

బద్వేల్: మన న్యూస్: మే 29: బద్వేల్ మండలం తొట్టిగారి పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని వనంపుల సచివాలయం నందు రుతుక్రమము ఆరోగ్యము పరిశుభ్రత దినోత్సవ కార్యక్రమం డాక్టర్ జె వినయ్ కుమార్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించడం జరిగింది. ఈ…

కోవూరులో ఘనంగా ఎన్టీఆర్ 102వ జయంతి వేడుకలు

మన న్యూస్ ,కోవూరు : *రాజకీయాలకు కొత్త అయిన ఎన్టీఆర్, 40 సంవత్సరాల క్రితం ప్రవేశపెట్టిన పథకాలు, నేడు దేశం అంతా అమలువతున్నాయంటే, అదే ఆయన గొప్పతనం.*పేద వాడికి కనీసావసరాలైన కుడు, గుాడు , గుడ్డ ఇవ్వడమే నా సిద్ధాంతం అని…

కార్యకర్తల సంక్షేమమే జనసేన సంకల్పం…… జనసేన నేత గునుకుల కిషోర్

మన న్యూస్ ,నెల్లూరు ,మే 28 :కార్యకర్తల సంక్షేమమే జనసేనాని సంకల్పం గా ఒక మహా యజ్ఞం లా ఒకరి తో మొదలై లక్షల సంఖ్యలకు చేరుకున్న జనసేన క్రియాశీలక సభ్యత్వం.జనసేన క్రియాశీలక సభ్యులందరూ గర్వంగా భావించే కిట్లను ప్రతి ఒక్కరికి…

ఆకుతాయల ఆట కట్టిస్తాం.. డి.ఎస్.పి సయ్యద్ మహమ్మద్ అజీజ్. కటింగ్ షాప్ దాడికి పాల్పడిన ముగ్గురు ఆకుతాయలను అరెస్ట్ చేసిన ..ఎస్ఐ సుమన్

ఎస్ఆర్ పురం, మన న్యూస్… గ్రామాల్లో అల్లర్లు గొడవలు చేసే ఆకుతాయల ఆటలను ఆట కట్టిస్తాం అని నగిరి డిఎస్పి సయ్యద్ మహమ్మద్ అజీజ్ అన్నారు.. ఎస్ఆర్ పురం మండలం పిల్లారి కుప్పం క్రాస్ రోడ్డు కటింగ్ షాపు పని చేసే…

గొడుగు చింత పంచాయతీలో సీనియర్ ఎన్టీఆర్ జయంతి ఉత్సవాలు, తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన వేడుకలు

వెదురు కుప్పం, మన న్యూస్ :చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలంలోని గొడుగు చింత పంచాయతీలో తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత సినీ తార, ప్రజల మనస్సుల్లో దేవుడిగా కొలువైన నందమూరి తారక రామారావు (సీనియర్ ఎన్టీఆర్)…

తిరుపతిలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు..

మన న్యూస్,తిరుపతి, మే 28:- స్వర్గీయ నందమూరి తారకరామారావు 104వ జయంతి వేడుకలు తిరుపతిలో బుధవారం ఘనంగా నిర్వహించారు. టౌన్ క్లబ్ సర్కిల్ లోని ఎన్టీఆర్ విగ్రహానికి టిడిపి రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం…

మహానాడులో రక్తదానం చేసిన తెలుగు తమ్ముళ్లు..

మన న్యూస్,తిరుపతి, మే 28:- కడపలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ మహానాడు లో స్వర్గీయ నందమూరి తారకరామారావు 104వ జయంతిని పురస్కరించుకొని తిరుపతికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు రక్తదానం చేశారు. అంతకుముందు రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్,…

బడుగుల ఆత్మబంధువు యన్టీఆర్

శ్రీకాళహస్తి, Mana News :- తెలుగువారి ఆత్మ గౌరవానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత ప్రయాణం ఒక సామాన్య వ్యక్తిగా ప్రారంభమై, ఒక మహాశక్తిగా మారి, సినీ నటుడిగా ఉన్నప్పుడు ప్రజలు…