Category: ఆంధ్రప్రదేశ్

గూడూరు లో వైయస్సార్ జయంతి వేడుకలు

గూడూరు, మన న్యూస్ :- దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి భౌతికంగా మన మధ్య లేకపోయినా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని ఆ మహనీయుడి జయంతి వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడం బాధాకరమని వైసిపి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ…

కూటమి ప్రభుత్వంతోనే సూపరిపాలన – మండల టీడీపీ అధ్యక్షులు యుగంధర్

మన న్యూస్ పాచిపెంట,జూలై 8:- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో కూటమి ప్రభుత్వంతోనే సుపరిపాలన సాధ్యమని, ఏడాది పాలనలో ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా ప్రభుత్వం పరుగులు తీస్తోందని పాచిపెంట తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు గూడెపు యుగంధర్ అన్నారు.…

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం

గూడూరు, మన న్యూస్ ;- గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న రేణుక వైద్య ఖర్చులకోసం రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు రాజనేని శ్రీనివాసులు నాయుడు దాతృత్వంతో 15.వేల రూపాయలను ట్రస్ట్ సభ్యులు ప్రజేంద్రరెడ్డి,భాస్కర్ ల ద్వారా మంగళవారం రేణుక…

దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి.సి.ఐ.టి.యు ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షులు బి.వి. రమణయ్య

గూడూరు, మన న్యూస్ :- తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్, మార్కెట్ సెంటర్, కుమ్మర వీధి సెంటర్,ఆదిశంకర కాలేజ్, రైల్వే స్టేషన్,విందూరు, మిఠాత్మకూరు, బద్దవోలు, ఆటో స్టాండ్ లలో మంగళవారం నాడు సి.ఐ.టి.యు ఆటో యూనియన్ తిరుపతి జిల్లా…

ఉరవకొండలో ఉపాధి హామీ పథకం కింద పండ్ల తోటల మొక్కలు నాటడం

ఉరవకొండ, మంగళవారం: ఉపాధి హామీ పథకం (జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం లేదా జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ) కింద ఈ మంగళవారం ఉరవకొండలో పండ్ల తోటల మొక్కలను నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సాగునీటి డైరెక్టర్…

కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి…

శంఖవరం / ప్రత్తిపాడు మన న్యూస్ ప్రతినిధి:- కూటమి ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు అన్నారు. మండలంలో తోటపల్లి, వెంకటనగరం గ్రామానికి చెందిన వైసిపి నాయకులు కార్యకర్తలు, ప్రత్తిపాడు ఎంపీపీ గొళ్ల కాంతి సుధాకర్, ఎంపీటీసీలు…

రాజ్యాధికారం నీలిరంగు జెండాతోనే సాధ్యం..

శంఖవరం మన న్యూస్ ప్రతినిధి:- బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందాలంటే బీఎస్పీ నీలిరంగు జెండా ఎగరాలని ప్రత్తిపాడు నియోజకవర్గం బహుజన సమాజ్ పార్టీ ఇంచార్జ్ గునపర్తి అపురూప్ అన్నారు. ఆదివారం విజయవాడ మాకినేని బసవ పున్నయ్య భవన్ ప్రైవేట్ కార్యాలయంలో…

ఎస్సీ వర్గీకరణ పై మూడు శతాబ్దాల పోరాటయోధుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ…

శంఖవరం మన న్యూస్ ప్రతినిధి:- ఎస్సీ వర్గీకరణ పై మూడు శతాబ్దాల పోరాటయోధుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అని గెడ్డం బుల్లమ్మ కొనియాడారు.కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో మండల కేంద్రమైన శంఖవరం అరుంధతి కాలనీలో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదినోత్సవ వేడుకలు,…

మీరు అన్ని సమకూరుస్తుంటే.. మాకు సమస్యలేమి ఉంటాయమ్మ…

శంఖవరం మన న్యూస్ ప్రతినిధి:- “సుపరిపాలన – తొలిఅడుగు” పేరిట నిర్వహిస్తున్న ఇంటింటి ప్రచారాన్ని సోమవారం శంఖవరం మండలం, వజ్రకూటం గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు గ్రామ మాజీ సర్పంచ్ కీర్తి వెంకట సుభాష్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సత్య ప్రభ రాజా…

తిరుపతి రుయా హాస్పిటల్‌ చిన్నపిల్లల వార్డులో వసతి కొరతపై ఆందోళన

తిరుపతి, జూలై 8 : తిరుపతి నగరంలోని ప్రముఖ ప్రభుత్వ ఆసుపత్రిగా పేరుగాంచిన రుయా హాస్పిటల్ చిన్నపిల్లల వార్డులో వసతి సౌకర్యాల లేమి తీవ్ర ఆరోగ్య సమస్యలకు దారి తీసే పరిస్థితిని ఏర్పరుస్తోంది.సమీప రోజులలో జరిగిన పరిశీలనలో, చికిత్స పొందుతున్న శిశువులను…