Category: ఆంధ్రప్రదేశ్

అసెంబ్లీ ఆవరణలో శరవేగంగా జరుగుతున్న అదనపు భవన నిర్మాణం

* భవన నిర్మాణ పనులను ఆకస్మికంగా పరిశీలించిన మంత్రి నారాయణ* వచ్చే సోమవారం కల్లా భవనాన్ని అందుబాటులో తెస్తామని సిఆర్డిఏ అధికారులు వెల్లడి.మన న్యూస్ ,అమరావతి/నెల్లూరు ఆగస్టు 18:అమరావతిలోని అసెంబ్లీ ఆవరణంలో నిర్మాణంలో ఉన్న అదనపు భవనాన్ని రాష్ట్ర పట్టణ పురపాలక…

వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి

కాణిపాకం ఆగస్ట్ 18 మన న్యూస్ కాణిపాకం శ్రీ స్వామి వారి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు 2025 సంవత్సరం ఆహ్వాన పత్రికలను మరియు బుక్లెట్లను విజయవాడ లోని సచివాలయం నందు ఆవిష్కరించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఆవిష్కరించడం జరిగింది,…

తవణంపల్లి సింగల్ విండో ప్రెసిడెంట్ గాపదవి బాధ్యతలు స్వీకరించిన అమరేంద్ర నాయుడు డైరెక్టర్లుగా  చింతగుప్పల భూపతి నాయుడు సి మునీంద్ర

మన న్యూస్ తవణంపల్లె ఆగస్ట్-18 చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం తవణంపల్లి సింగల్ విండో ప్రెసిడెంట్ గా పదవి బాద్యతలు స్వీకరించిన అమరేంద్ర నాయుడు డైరెక్టర్ గా సిద్ధగుప్పుల భూపతి నాయుడు, సి మునేంద్ర బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు…

నెల్లూరు లో పినాకిని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో డాక్టర్ గరికపాటి నరసింహారావు ప్రవచనాలు

మన న్యూస్, నెల్లూరు, ఆగస్టు: నెల్లూరు లో పినాకిని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో డాక్టర్ గరికపాటి నరసింహారావు ప్రవచనాలు ఆదివారం ముత్తుకూరు రోడ్డు లో ఉన్న పచ్చిపులుసు శ్రీరాములు కళ్యాణమండపం లో జరిగింది. ఈ కార్యక్రమంలో గరికపాటి నరసింహారావు ప్రవచనాలను వచ్చిన…

ఎన్నికలు లేని వేళ గ్రామాల అభివృద్ధి లో భాగస్వామ్యలు అవ్వండి…… నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

ఎన్నికలు లేనివేళ గ్రామాల అభివృద్ధిలో భాగస్వాములు అవ్వండి……… నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిమన న్యూస్, నెల్లూరు రూరల్ ,ఆగస్టు 17: నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని కొత్తవెల్లంటి గ్రామంలో కోటి 20 లక్షల రూపాయల నిధులతో అభివృద్ధిపనులు శంకుస్థాపన…

నెల్లూరులో డాక్టర్ పిట్టి మల్లికార్జునరావు ఆధ్వర్యంలో శ్రీరత్నం హాస్పిటల్ 30 వ వార్షికోత్సవం సందర్భంగా భారీ ఉచిత మల్టీ స్పెషాలిటీ వైద్య శిబిరం

మన న్యూస్, నెల్లూరు, ఆగస్టు 17: నెల్లూరులో ,పొగతోట ,సండే మార్కెట్ దగ్గర, సుబ్రహ్మణ్యం గుడి పక్క వీధి లో డాక్టర్ పిట్టి మల్లికార్జునరావు ఆధ్వర్యంలో శ్రీ రత్నం హాస్పిటల్ 30 వార్షికోత్సవం సందర్భంగా భారీ ఉచిత మల్టీ స్పెషాలిటీ వైద్య…

వినాయకుని ఆలయంలో ముద్రగడ కు అభిమానులు పూజలు

శంఖవరం /ప్రత్తిపాడు మన న్యూస్ ప్రతినిధి:- మండలం లో యూజె పురం లో ప్రసిద్ధి గాంచిన వినాయకుని ఆలయంలో మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం మెరుగుపడి సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని యూజే పురం వైసీపీ…

వేద మంత్రోచ్చారణలతో శాస్త్రోక్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి…

శంఖవరం మన న్యూస్ ప్రతినిధి:- చిన్ని కృష్ణుడు, చిలిపి కృష్ణుడు, గోపాలకృష్ణుడు అంటూ ముద్దుగా అనేక పేర్లతో సంబోధించే శ్రీకృష్ణుడు పుట్టిన రోజు వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి.‌ ఇది విష్ణువు ఎనిమిదవ అవతారమైన కృష్ణుడి జననాన్ని జరుపుకునే వార్షిక హిందూ…

జాతీయ జెండా చూస్తే ఎందుకంత ద్వేషం జగన్ మోహన్ రెడ్డి?నువ్వు భారతీయుడివేనా?… జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని బహిష్కరించడం జగన్ మూర్ఖత్వానికి నిదర్శనం…. చిత్తూరు జిల్లా టిడిపి నాయకుల సూటి ప్రశ్న

మన న్యూస్ చిత్తూరు ఆగస్ట్-16 రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిన్న జరిగినటువంటి 79వ స్వతంత్ర దినోత్సవ కార్యక్రమంలో కనీసం జాతీయ జెండా ఆవిష్కార కార్యక్రమంలో పాల్గొనకుండా తన యొక్క అహంకారాన్ని అహంభావాన్ని మరొకసారి చాటుకున్నారు. 79వ స్వతంత్ర దినోత్సవం…

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పరిపాలనలో అభివృద్ధి పదంలో రాష్ట్రం…………. తెలుగుదేశం జాతీయ అధికార ప్రతినిధి, ఆంధ్రప్రదేశ్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి

మన న్యూస్, నెల్లూరు :నెల్లూరు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి.ఆంధ్రప్రదేశ్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి.ఈ సందర్భంగా పోలంరెడ్డి దినేష్ రెడ్డి మాట్లాడుతూ……..చంద్రబాబుకి శాపనార్థాలు…