Category: తెలంగాణ

లారీ డి కొట్టి ఆటో బోల్తా

7గురికి గాయాలు ఆటో డ్రైవర్ మృతి మనన్యూస్,కామారెడ్డి:టేక్రియాల్లోని గ్రామ శివారులోని పెట్రోల్ బంకు వద్ద రోడ్ పై ఆటో వెల్లుచుండగా వెనకాల నుంచి తమిళనాడుకు రాష్టానికి చెందిన లారీ అతివేగంగా వచ్చి ఆటోని డి కొనగా ఆటో బోల్తా కొట్టడంతో అందులో…

గ్రామాలాల్లో హోలీ సంబరాలు

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,ఉమ్మడి నిజాంసాగర్ మండలంలోని మహమ్మద్ నగర్,హసన్ పల్లి, బ్రాహ్మణపల్లి తదితర గ్రామాలలో హోలీ సంబరాలు చిన్న పెద్ద ఇరుగుపొరుగు అందరూ కలిసి హోలీ సంబరాలు నిర్వహించారు.రంగులు ఒకరికొకరు చల్లుకొని హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

పదోతరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు..

మన న్యూస్,నిజాంసాగర్,జుక్కల్, పెద్ద కొడప్​గల్​ మండలంలోని కాటేపల్లి ఉన్నత పాఠశాలలో గురువారం పదో తరగతి ఘనంగా విద్యార్థులకు వీడ్కోలు సమావేశాన్ని ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. పరీక్షల్లో ఉత్తమ ఫలితాలను సాధించాలని, పాఠశాలకు పేరు తేవాలని సూచించారు. విద్యార్థులు ఇక్కడ…

హత్యా కేసులో నిందితునికి జీవిత ఖైదు పది వేల రూపాయల జరిమాన విధింపు

నేరం చేసిన నేరస్తులకు శిక్షలు పడ్డప్పుడే బాధితులకు సరైన న్యాయం జరిగినట్లు నేరం చేసిన నేరస్తులు చట్టం నుండి తప్పించుకోలేరు,జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర మనన్యూస్,కామారెడ్డి: 17 తేదీ10 నెల 20 సంవత్సరం నాడు పిర్యాదురాలు అయిన కర్రె బాలామణి భర్త…

జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు

నంబర్ ప్లేట్ లేని వాహనాలపై చర్యలు వాహనాలు నడిపే మైనర్లపై ప్రత్యేక దృష్టి మద్యం సేవించి వాహనాలు నడుపుతే చర్యలు తప్పవు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర మనన్యూస్,కామారెడ్డి:నిజం సాగర్ చౌరస్తా మరియు నరసన్నపల్లి చౌరస్తా కామారెడ్డి కమాన్ వద్ద వాహనాల…

చైతన్య క్లినిక్ ఘనంగా ప్రారంభోత్సవం

మనన్యూస్,నాగోల్:ఎల్బీనగర్ నియోజకవర్గం నాగోల్ డివిజన్లోని ఆనంద్ నగర్ చౌరస్తాలో డాక్టర్ చైతన్య నేతృత్వంలో చైతన్య క్లినిక్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా ముద్దగొని రామ్మోహన్ గౌడ్ హాజరయ్యారు.హాస్పిటల్ యాజమాన్యం మాట్లాడుతూ హాస్పిటల్ లో అన్ని రకాల చికిత్సలు అందుబాటులో…

మానవత్వం చాటుకున్న బీ టి పిఎస్ సి ఈ బిచ్చన్న, ఉద్యోగులు

చిన్నారి కొమరం లాస్యశ్రీ కు బాసటగా బీ టీ పీ ఎస్. సీ ఈ బిచ్చన్న రూ 10 వేలు ఆర్ధిక సాయం. లాస్య శ్రీ ఆరోగ్యం, ఉన్నత చదువులకయ్యే ఖర్చంతా తామే భరిస్తామని హామీ. మనన్యూస్,పినపాక నియోజకవర్గం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా…

ఎమ్మెల్సీ కవితకు మాజీ జడ్పి చైర్మన్ రాజు శుభాకాంక్షలు

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,ఎమ్మెల్సీ కవితకు ఉమ్మడి జిల్లాల మాజీ జడ్పీ చైర్మన్ దాఫెదర్ రాజు గురువారం హైదరాబాద్ లో కవిత నివాసంలో కలిసి పుష్పగుచ్చం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరారు. .

అనుమతి లేని 3 ఇసుక ట్రాక్టర్స్ సీజ్

మనన్యూస్,కామారెడ్డి:పాల్వంచ మండలం గురువారం ఉదయం బండరామేశ్వర్ పల్లి వాగు నుండి ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను పట్టుకొని సీజ్ చేసి కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్ ఐ అనిల్ తెలిపారు అనుమతి లేకుండా…

ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ..

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, నిజాంసాగర్ మండలంలోని సుల్తాన్ నగర్ గ్రామంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతరావు ఆదేశాల మేరకు పిట్లం మార్కెట్ కమిటీ చైర్మన్ చీకుటి మనోజ్ కుమార్, నిజాంసాగర్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ ఇందిరమ్మ…