Category: తెలంగాణ

ప్రజా ప్రభుత్వంలో కొలువుల పండుగ

మనన్యూస్,నారాయణ పేట:తెలంగాణ ప్రజల అభీష్టం మేరకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని, నిరుద్యోగుల కలను తీర్చే విధంగా కొలువుల పండుగను నిరంతరాయంగా నిర్వహిస్తున్నామని మఖ్తల్ ఎమ్మెల్యే డాక్టర్ వాకిటి శ్రీహరి తెలిపారు. హైద్రాబాద్…

బి.యన్ రెడ్డి నగర్ డివిజన్ అభివృద్దే నా లక్ష్యం కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి,

మనన్యూస్,బి.యన్ రెడ్డి నగర్:డివిజన్ పరిధిలోని బి.యన్.రెడ్డి నగర్ ఫేస్ 1 పార్కులో 21,00,000 లక్షల రూపాయలతో అభివృద్ధి చేసిన చిల్డ్రన్స్ ప్లే ఎక్విప్మెంట్స్ ఓపెన్ జిమ్ ను బి.యన్ రెడ్డి నగర్ డివిజన్ జిహెచ్ఎంసి కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి, పరిశీలించడం…

త్వరలో నియోజకవర్గాల పునర్విభజనపై అఖిలపక్ష సమావేశం : తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Mana News, హైదరాబాద్: నియోజకవర్గాల పునర్విభజనపై త్వరలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి..రాజకీయ పార్టీలకు బహిరంగ లేఖ రాశారు. క్యాబినెట్లో…

నెట్టెం పాడు 104 ప్యాకేజీ ఎండిన వరి పంటను పరిశీలించిన బిజెపి నాయకులు.

మనన్యూస్,జోగులాంబ:గద్వాల జిల్లా నెట్టెం పాడు ఎండిన కాలువ లో క్రికెట్ ఆడి నిరసన సందర్భంగా జిల్లా అధ్యక్షుడు రామచంద్ర రెడ్డి మాట్లాడుతూ. బిజెపి మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డికె. అరుణ రైతుల కోసం గతంలో ఎమ్మెల్యేగా ఉన్నపుడు రెండు లక్షల…

అసెంబ్లీ సాగాలంటె మాజీ సర్పంచ్ లను మందుస్తు అరెస్టు చేయాల

మాజీ సర్పంచ్ ల పెండింగ్ బిల్లుల ఊసేది ప్రభుత్వం చెప్పిన బిల్లుల మంజూరు హామెక్కడాగత ప్రభుత్వ నిదుల కొరత తో సొంత డబ్బులు వెచ్ఛించిన సర్పంచ్ లకు అప్పుల తిప్పలాకాంగ్రెస్ పాలనలో అంబేద్కర్ రాజ్యాంగం తుంగలో తొక్క మాజి సర్పంచుల ను…

రైతులకు కష్టాలను తీర్చిన నాయకుడు సీఎంగద్వాల నియోజకవర్గం రైతులకు 200 ట్రాన్స్ఫార్మర్స్ ను పంపిణీ చేసి ఎమ్మెల్యే

మనన్యూస్,జోగులాంబ:గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గం గద్వాల నియోజకవర్గం సంబంధించిన ట్రాన్స్ఫార్మర్ పంపిణీ ధరూర్ మండల కేంద్రము సబ్ స్టేషన్ దగ్గర రైతులకు సంబంధించిన ట్రాన్స్ఫార్మర్స్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమెహన్ రెడ్డి హాజరయ్యారు.గద్వాల నియోజకవర్గం సంబంధించిన 200…

రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన

మనన్యూస్,నారాయణ పేట:రెడ్ క్రాస్ సొసైటీ సౌజన్యంతో లైన్స్ క్లబ్ ఆఫ్ మక్తల్ భీమా వారి ఆధ్వర్యంలో అయ్యప్ప డిగ్రీ కళాశాల విద్యార్థులకు ఆధ్యాత్మికం సేవ దృక్పథం కలిగి ఉండాలని ఉద్దేశంతో ఫస్ట్ ఎయిడ్స్ సిఆర్పి పై అవగాహన కల్పించారు.రెడ్ క్రాస్ మెంబర్…

మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలి.

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, నిజాంసాగర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో మండల ప్రత్యేక అధికారి ప్రమీల ఆకస్మితికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు నాణ్యతమైన భోజనం అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు.అనంతరం అచ్చంపేట్ గ్రామంలోని షెడ్యూల్ కులాల వసతిగృహం,సాంఘిక సంక్షేమ బాలుర…

గాలిపూర్ గ్రామంలో సీసీ రోడ్డు పనులు ప్రారంభం…

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,మహమ్మద్ నగర్ మండలంలోని గాలిపూర్ గ్రామంలో ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు చొరవతో గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద 5 లక్షల రూపాయలు మంజూరు చేయడంతో గ్రామంలో సిసి రోడ్డు పనులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కొబ్బరికాయ…

ముదిరాజుల ఐక్యతతో ముందుకు వెళ్లాలి

ఎడవల్లి లో ముదిరాజులఆత్మీయ సమ్మేళనం, మనన్యూస్,నారాయణ పేట:జిల్లా మక్తల్ నియోజకవర్గం ఊట్కూరు మండలం ఎడవెల్లి గ్రామంలో మన ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో ముదిరాజుల ఆత్మీయ సమ్మేలాన్ని నిర్వహించారు,ఇట్టి కార్యక్రమానికి ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు వాకిటి శ్రీ నివాస్ ఆధ్వర్యంలో ఈ…