టిడిపి పార్టీకి కార్యకర్తలే బలం

పేద బడుగు బలహీన వర్గాలకు అండగా టిడిపి

టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు కొమ్ముల కన్నబాబు

మన న్యూస్ ప్రత్తిపాడు (అపురూప్) టీడీపీ పార్టీకి కార్యకర్తలే బలం అని, పేద, బడుగు బలహీన వర్గాలకు అండగా టిడిపి పార్టీ ఉంటుందని అని టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు కొమ్ముల కన్నబాబు అన్నారు. ప్రత్తిపాడు లో ఎమ్మెల్యే వరుపుల సత్య ప్రభ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ స్థాపించి 43 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ పథకాన్ని కన్నబాబు, టిడిపి నాయకులు యాళ్ల జగదీష్ ఆవిష్కరించి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ తెలుగువారిని అవమానాలకు గురి చేయడంతో ఆత్మ గౌరవ నినాదంతో స్వర్గీయ నందమూరి తారక రామారావు కేవలం 9 నెలలు కాలం లో రాష్ట్రం లో అధికారం లోకి వచ్చి అప్పటివరకు ఉన్న పెత్తందారి వ్యవస్థలను అదిగిమించి తెలుగుదేశం పార్టీ ద్వారా పేద, బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం తీసుకువచ్చేందుకు కృషి చేశారన్నారు. అనంతరం కేకు కట్ చేసి పార్టీ నాయకులు కార్యకర్తలకు పంచారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ యాళ్ళ విశేశ్వర రావు, మదినె దొరబాబు, మూరా చంటి, శెట్టిబత్తుల వీరబాబు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    అమరావతి రాజధాని మహిళల పట్ల సాక్షి ఛానల్ లో మాట్లాడిన మాటలను ఖండించాలి.

    మన న్యూస్ కోవూరు:. తెలుగుదేశం పార్టీ కోవూరు నియోజకవర్గ శాసన సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆదేశానుసారం సర్కిల్ ఇన్స్పెక్టర్ వారి కార్యాలయంలో ఆదివారం కోవూరు ఎస్సై రంగనాథ్ గౌడ్ కి తెలుగుదేశం పార్టీ కోవూరు మండల అధ్యక్షులు కొల్లారెడ్డి సుధాకర్…

    రాబోయే కాలంలో నారా లోకేష్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం… కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి

    మన న్యూస్, కావలి :*నా జీవితం తెలుగుదేశం పార్టీకి అంకితం.*నా గెలుపు కోసం కష్టపడిన ఏ ఒక్కరినీ వదులుకోను.కావలి మున్సిపాలిటీలోని 40 కి 40 వార్డులు కూటమి ప్రభుత్వం గెలిచి చంద్రబాబుకు గిఫ్ట్ గా ఇద్దామని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    అమరావతి రాజధాని మహిళల పట్ల సాక్షి ఛానల్ లో మాట్లాడిన మాటలను ఖండించాలి.

    అమరావతి రాజధాని మహిళల పట్ల సాక్షి ఛానల్ లో మాట్లాడిన మాటలను ఖండించాలి.

    కావలిలో టిడిపికి మద్దతు పలికిన జనిగర్ల మహేంద్ర యాదవ్

    రాబోయే కాలంలో నారా లోకేష్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం… కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి

    రాబోయే కాలంలో నారా లోకేష్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం… కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

    AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

    ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

    ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు