Category: ఆంధ్రప్రదేశ్

ఘనంగా సీనియర్ విలేకరి కె.పి.రంగనాథ్ పుట్టినరోజు వేడుకలు

బంగారుపాళ్యం జనవరి 3 మన ద్యాస చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలంకు చెందిన ఆంధ్రపత్రిక,బిగ్ టివి రిపోర్టర్ కె.పి. రంగనాథ్ జన్మదిన వేడుకలను బంగారుపాళ్యం మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు.ప్రెస్ క్లబ్,ఊటీ టీ ప్యాలస్ వద్ద పాత్రికేయులు, యువ…

ఎగువ మారేడు పల్లిలో మహాదేవేశ్వర స్వామి పౌర్ణమి పూజోత్సవం ఘనంగా నిర్వహణ

తవణంపల్లి, మన ధ్యాస జనవరి-03 మండలం లోని ఎగువ మారేడు పల్లి గ్రామంలో వెలసి ఉన్న మహాదేవేశ్వర స్వామి ఆలయంలో పౌర్ణమి పూజోత్సవం భక్తుల భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మృత్యుంజయ మహామంత్ర ఘోషతో పాటు “ఓం…

ప్రతి ఒక్కరు రోడ్డు భద్రతా నియమాలు పాటించండి.

తవణంపల్లి జనవరి 2 మన ద్యాస తవణంపల్లి మండలంలోని గాజులపల్లి గ్రామం నందు రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని రోడ్డు భద్రతా పై వాహనదారులు, ప్రజలు, విద్యార్థులు, అవగాహన కలిగి ఉండాలని తవణంపల్లి…

మదనపల్లి జిల్లా సాధన నాయకుడు పీటీఎం శివప్రసాద్‌కు ఘన సత్కారం

633 రోజుల ఉద్యమం ప్రజల ఆకాంక్షకు ప్రతీక : ప్రజా సంఘాల నేతల ప్రశంస మదనపల్లి, మన ధ్యాస ప్రతినిధి:మదనపల్లి జిల్లా కేంద్రంగా అవతరించేందుకు కీలక పాత్ర పోషించిన మదనపల్లి జిల్లా సాధన కమిటీ కన్వీనర్, బాస్ వ్యవస్థాపకులు పీటీఎం శివప్రసాద్‌ను…

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

తవణంపల్లి/ జనవరి 2 మన ద్యాస తవణంపల్లి- అరగొండ మార్గంలో రోడ్డు ప్రమాదం జరిగింది.పోలీసు వారి వివరాల ప్రకారం రోడ్డు ప్రమాదములో మరణించిన వ్యక్తి వివరాలు.వంక రాజు సురేష్ కుమార్ వయసు(21) సంవత్సరాలు, తండ్రి వంకరాజు సుధాకర్ ఎల్లవపల్లె విలేజ్, పోరుమామిళ్ల…

ప్రజల అవసరాలు,సౌలభ్యం కోసమే జిల్లాల పునర్విభజన……… రాష్ట్ర ధర్మాదాయ, దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

మన ధ్యాస, నెల్లూరు, జనవరి 1:జిల్లాల పునర్విభజన అంశం పూర్తిగా ప్రజల అవసరాలు, పరిపాలనా సౌలభ్యం, ఆర్థిక సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకొని చేపట్టిన నిర్ణయమని రాష్ట్ర ధర్మాదాయ,దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి స్పష్టం చేశారు. ఎవరిని బలవంతంగా కట్టడి చేసినా,…

బిజెపి కాకినాడ జిల్లా పూర్వ ఉపాధ్యక్షుడు, స్వగృహంలో నూతన సంవత్సర వేడుకలు

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ఏలేశ్వరం నగర పంచాయతీ స్థానిక షిరిడినగర్ లో బిజెపి కాకినాడ జిల్లా పూర్వ ఉపాధ్యక్షుడు,యు వి ఆర్ కంపెనీ చైర్మన్ ఉమ్మిడి వెంకట్రావు స్వగృహంలో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా గురువారం నిర్వహించారు. ప్రతిపాడు నియోజకవర్గంలోని…

ఘనంగా బదిరెడ్డి గోవింద్ సమక్షంలో భారీ కేక్ కట్ చేసిన ,

ముద్రగడ పద్మనాభం,ముద్రగడ గిరిబాబు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన వైఎస్సార్‌సీపీ నేత గోవింద్ మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: నూతన సంవత్సరం పురస్కరించుకుని ప్రముఖ రాజకీయ నేత,మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నివాసంలో వైఎస్సార్‌సీపీ నాయకులు బదిరెడ్డి గోవింద్ మర్యాదపూర్వకంగా .పార్టీ…

ఆలయాల్లో తప్పులు జరిగితే ఉపేక్షించం…ఎంతటి వారైనా కఠినంగా చర్యలు తీసుకుంటాం……. రాష్ట్ర ధర్మదాయ, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

మన ధ్యాస,ఆత్మకూరు,డిసెంబర్ 31 :రాష్ట్రంలో ద్రాక్షారామం, సింహాచలం, నంద్యాల ఘటనలపై బుధవారం ఆత్మకూరులో పాత్రికేయులతో మాట్లాడిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. మంత్రి ఆనం మాట్లాడుతూ…… ద్రాక్షారామం, సింహాచలం, నంద్యాల ఘటనలపై వెంటనే స్పందించి తగిన చర్యలు చేపట్టాం…పూర్తిస్థాయిలో విచారించి చర్యలు…

కార్యకర్తలకు అండగా ఉంటాం…….. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

మన ధ్యాస,నెల్లూరు,డిసెంబర్ 31 : నెల్లూరు వేదయపాలెం సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కార్యాలయంలో సుపరిపాలన తొలిఅడుగు కార్యక్రమం విజయవంతంగా నిర్వహించిన 32 మంది కార్యకర్తలకు అవార్డుల ప్రధానం చేసిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఈ సందర్భంగా…