Category: ఆంధ్రప్రదేశ్

గిరిజనులకు డోలీలు మోత తప్పడం లేదు

మన న్యూస్ సాలూరు జూలై 3:- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు మండలంలో కరడవలస పంచాయతీ ఎగువ కాషాయవలస గ్రామానికి చెందిన ఆశా కార్యకర్త కూనేటి శ్యామల 45 సం” ను వాంతులు విరోచనాలు జ్వరం అపస్మార్క్ స్థితిలో ఉన్న ఆశా…

తిక్కవరం గ్రామంలో పర్యటించిన గూడూరు ఎమ్మెల్యే పి. సునీల్ కుమార్

సుపరిపాలన ముందడుగు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే చిల్లకూరు, బుధవారం: చిల్లకూరు మండలంలోని తిక్కవరం గ్రామాన్ని బుధవారం గూడూరు శాసనసభ్యులు పి. సునీల్ కుమార్ పర్యటించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న “సుపరిపాలన ముందడుగు” కార్యక్రమంలో భాగంగా ఆయన ఈ పర్యటనను నిర్వహించారు. ఈ…

విద్యార్థులకు విద్యా సామాగ్రి అందజేత

గూడూరు, మన న్యూస్ :- AIIEA యూనియన్ 75 వ వారోత్సవాల సందర్భంగా బుధవారం గూడూరు మున్సిపల్ పరిధిలోని నెల్లటూరు లోని గిరిజన కాలనీ ఎలిమెంటరీ స్కూల్లో నోట్ బుక్స్ పెన్సిల్ పెన్నులు పలకలు బలపాలు మరియు దుప్పట్లు పంచినాము ఈ…

వైద్య ఖర్చులకోసం ఆర్థిక సాయం

గూడూరు, మన న్యూస్ :- క్షయ వ్యాధిగ్రస్తుడు యస్దాని వైద్య ఖర్చులకోసం రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు రాజనేని శ్రీనివాసులు నాయుడు దాతృత్వంతో 15వేల రూపాయలను ట్రస్ట్ సభ్యులు ప్రజేంద్రరెడ్డి ద్వారా బుధవారం బాధితుడికి అందజేశారు. చిల్లకూరు మండలం…

వడ్రాంపల్లెలో పండుగలా సుపరిపాలనతో తొలి అడుగు కార్యక్రమం..

ప్రజల మద్దతు కూడగట్టుకుని ఇంటింటి ప్రచారం చేస్తున్న పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్.. ప్రతి కుటుంబాన్ని కలిసి ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమాల అమలును వివరిస్తున్న ఎమ్మెల్యే.. మన న్యూస్ ఐరాల జులై-2 పూతలపట్టు నియోజకవర్గం, ఐరాల మండలం,…

ఉత్సాహభరితంగా తెల్లగుండ్లపల్లె గ్రామంలో సుపరిపాలనతో తొలి అడుగు కార్యక్రమం..

మన న్యూస్ తవణంపల్లె జులై-2 సుపరిపాలన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన “సుపరిపాలనతో తొలి అడుగు” ఇంటింటి ప్రచారం కార్యక్రమాన్ని *“పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్”* తిరుగులేని అపార ప్రజా స్పందనతో ముందుకు తీసుకెళ్తున్నారు. ఇందులో భాగంగా తవణంపల్లె…

సుపరిపాలనతో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గోన్న పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..

మన న్యూస్ పూతలపట్టు జులై-2 పూతలపట్టు మండలం, కమ్మగుట్టపల్లె పంచాయతీ పరిధిలో సుపరిపాలనతో తొలి అడుగు ఇంటింటి ప్రచార కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరధం పట్టారు. సుపరిపాలనతో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటి ప్రచారానికి విచ్చేసిన *“పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి…

విద్యార్థిని విద్యాభ్యాసం కన్నతల్లి నుండే ప్రారంభం…

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పర్వత సురేష్…శంఖవరం కేజీబీవీ లో సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యా మిత్ర కిట్ల పంపిణీ… శంఖవరం మన న్యూస్ ప్రతినిధి :– విద్యార్థిని విద్యాభ్యాసం కన్నతల్లి నుండే మొదలవుతుందని మొదట తల్లిని గౌరవించాలని ప్రత్తిపాడు నియోజకవర్గ తెలుగుదేశం…

శంఖవరం మండలంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన ఎపి ఫుడ్ కమీషన్ సభ్యులు..

హైస్కూలు, మోడల్ స్కూలు, అంగన్ వాడి కేంద్రాల్లో ఆహార పదార్ధాల తనికీలు, అంగన్వాడి సెంటర్లలో రిజిస్టర్లు సరిగా లేవని సెక్టర్ సూపర్వైజర్లపై ఆగ్రహం వ్యక్తం… శంఖవరం మనన్యూస్ ప్రతినిధి :- శంఖవరం మండలంలోని నెల్లిపూడి, శంఖవరం గ్రామాల్లో ఎపి ఫుడ్ కమీషన్…

సుపరిపాలనకు…తొలి అడుగు విజయవంతం చేయండి…

శంఖవరం మనన్యూస్ ప్రతినిధి (అపురూప్) :- రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి చేసుకుని, ప్రజలకు ఇది మంచి ప్రభుత్వమంటూ సువరిపాలన అందించడంతో ఇంటింటా సుపరిపాలన… తొలి అడుగు కార్యక్రమాన్ని 30 రోజులపాటు కూటమి ప్రభుత్వం నిర్వహిస్తుందని ప్రత్తిపాడు నియోజకవర్గంటిడిపి…