Category: ఆంధ్రప్రదేశ్

చంద్రబాబు పవన్ కళ్యాణ్ చేసిన మోసాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి..

శంఖవరం/ప్రత్తిపాడు మన న్యూస్ ప్రతినిధి:- చంద్రబాబు పవన్ కళ్యాణ్ చేసిన మోసాలను గ్రామాల్లో ప్రజలకు వివరించాలని ఎన్నికల్లో ప్రజలకు అమలు కాని హామీలు బాండు రూపంలో ప్రజలకు హామీలు ఇచ్చి నేటికీ అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని ఉభయగోదావరి జిల్లాల…

గుంతకల్లులో రోజ్గార్ జాబ్ మేళా ప్రారంభం: కేంద్ర మంత్రి

గుంతకల్లు (నామలసేటు కళ్యాణమండపం) మన న్యూస్: కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ భూపతి శ్రీనివాస్ వర్మ నేటు గుంతకల్లు పట్టణంలో నిర్వహించబడుతున్న ‘రోజ్గార్ జాబ్ మేళా’ కార్యక్రమానికి ప్రధాన అతిథిగా విచ్చేసారు. ఈ సందర్భంగా, భారతీయ జనతా పార్టీ…

ఉరవకొండ అభివృద్ధిలో పయ్యావుల సోదరుల ముందంజ.

పరుగులు తీయిస్తున్న పయ్యావుల సోదరులు.నాడు అభివృద్ధి పనులు నిల్. నేడు అభివృద్ధి పనులు ఫుల్ఉరవకొండ మన జన ప్రగతి జులై 12:ఒక నాడు అభివృద్ధి పనులకు గత ప్రభుత్వం గుడ్ బై చెబితే నేడు పట్టణంలోరోడ్లు, వంతెనల నిర్మాణాలతో పరుగులు తీస్తోందని…

ఏఎన్ఎం వనజ్యోతి సేవలకు పురస్కారం.

ఉరవకొండ మన న్యూస్: వజ్రకరూరు మండలంలోని వెంకటాంపల్లి గ్రామంలో మాత శిశు సంరక్షణ కార్యక్రమాలు, మరియు గర్భవతులకు, బాలింతులకు, 5సంవత్సరాల పిల్లలకు వ్యాధి నోరోధక టీకాలు అందించడం లో మెరుగైన పాత్ర అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రి లో ప్రసావాలు జరిగేటట్లు కృషి…

కనుల పండువగా భీమలింగేశ్వర స్వామి మహారథోత్సవంపోటెత్తిన భక్తులు..కిక్కిరిసిన గ్రామ వీధులు.

జై భీమలింగ,ఓం నమ:శివాయ నామస్మరణతో మార్మోగిన గడేకల్ఉరవకొండ, మన న్యూస్: విడపనకల్ మండలపరిధిలోని గడేకల్ గ్రామంలో వెలసినశ్రీభీమలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో ముఖ్య ఘట్టమైన మహారథోత్సవ వేడుక శనివారం జరిగింది. వేదమంత్రోచ్ఛరణతో,వివిధ కళానృత్యాల నడుమ,డప్పువాయిద్యాలతో శ్రీవేములవాడ భీమలింగేశ్వర స్వామి మహారథోత్సవ కార్యక్రమన్ని మఠం…

ఇద్దరు మంత్రులకు నా సోదరుడు రాజా అని పరిచయం చేసిన ఎమ్మెల్యే డాక్టర్ థామస్…

ఎస్ఆర్ పురం, మన న్యూస్… గంగాధర్ నెల్లూరు మండలం గంగాధర్ నెల్లూరు మండల కేంద్రం పరిధిలో నూతన అన్న క్యాంటీన్ కు భూమి పూజ చేసిన చిత్తూరు జిల్లా ఇన్చార్జి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్…

ఇద్దరు మంత్రులను సన్మానించిన టిడిపి యువ నాయకుడు తాళ్లూరి శివ

ఎస్ఆర్ పురం, మన న్యూస్…. చిత్తూరు జిల్లా ఇన్చార్జి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ , విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రభుత్వం ఎమ్మెల్యే డాక్టర్ థామస్ ఎంపీ దగ్గు మల్ల ప్రసాదరావును పాలసముద్రం మండలం టిడిపి యువ నాయకుడు ప్రకృతి…

వచ్చే నెల 15 నుండి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితం..

మన న్యూస్,తిరుపతి :– ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వంలో వచ్చే నెల 15 నుండి రాష్ట్రంలోని మహిళలందరికీ ఆర్టిసి బస్సుల్లో ఉచిత ప్రయాణమని రాష్ట్ర గ్రీనరీ అండ్ బ్యూటీఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ మన్నూరు సుగుణమ్మ తెలిపారు. శనివారం 29వ డివిజన్…

22న నాయి బ్రాహ్మణ సేవా సంఘం నూతన కార్యవర్గ ఎన్నికలు..

మన న్యూస్,తిరుపతి, జులై 12 :– ఈనెల 22వ తేదీ తిరుపతి నగర నాయి బ్రాహ్మణ సంఘం నూతన కార్యవర్గ ఎన్నిక కోసం బ్యాలెట్ పద్ధతి ద్వారా ఎన్నికలు నిర్వహించినట్లు రాష్ట్ర నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు ఆవులపాటి బుజ్జిబాబు…

మామిడి రైతులపై జగన్ రెడ్డి కుట్రలు మరొకసారి బట్టబయలు…రైతుల ద్రోహి జగన్ రెడ్డి – రాష్ట్ర యాదవ కార్పొరేషత్ చైర్మన్ నరసింహ యాదవ్

మన న్యూస్,తిరుపతి :– వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి మామిడి రైతులపై కుట్రపూరిత అనాలోచిత నిర్ణయాలు కర్ణాటక సాక్షిగా మరొకసారి బట్టబయలు అయ్యాయని రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ పేర్కొన్నారు. రేణిగుంట రోడ్ లోని పార్టీ కార్యాలయంలో…