కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులుగా నియామకం
మన న్యూస్, కోవూరు ,మే 15:తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో, మంత్రివర్యులు నారా లోకేష్ యువనాయకత్వంలో, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ప్రోత్సాహంతో, నెల్లూరు జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో…
నెల్లూరు రూరల్ 33 వ డివిజన్ మే 15 గురువారం అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం
మన న్యూస్, నెల్లూరు రూరల్ ,మే 15: నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆదేశాల మేరకు మే 15 గురువారం నెల్లూరు రూరల్ నియోజకవర్గం 33వ డివిజన్ నందు…
తెలుగుదేశం పార్టీ కోవూరు మండల అధ్యక్షులు గా కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి
మన న్యూస్ ,కోవూరు ,మే 15 :తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో..మంత్రివర్యులు నారా లోకేష్ యువ నాయకత్వంలో మా కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దివ్యఆశీస్సులతో పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్…
టిడిపి కూటమి పాలనలో వ్యవసాయ శాఖకు ఊపిరి ……….సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
మన న్యూస్, వెంకటాచలం, మే 15:*ఐదేళ్ల తర్వాత మళ్లీ యాంత్రీకరణ, *రైతులకు సబ్సిడీపై పవర్ స్ప్రేయర్లు, రొటావేటార్లు, బ్రష్ కట్టర్లు, ట్రాక్టర్ డ్రాన్లు.వెంకటాచలం మండలంలో గురువారం 30 మంది రైతులకు పవర్ స్ర్పేయర్లు, ఇద్దరికి బ్రష్ కట్టర్లు అందజేసిన సర్వేపల్లి శాసనసభ్యులు…
నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 25వ డివిజన్లో 23 అభివృద్ధి పనులు 1కోటి,31లక్ష, 90వేల రూపాయలతో అభివృద్ధి చేసిన పనులను న్యూ కాలనీలో ప్రారంభోత్సవం
మన న్యూస్, నెల్లూరు రూరల్, మే 15 :నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 339 అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా మే 15 గురువారం నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 25వ డివిజన్లో 23 అభివృద్ధి పనులు 1కోటి,31లక్ష, 90వేల రూపాయలతో…
మహానాడు ఏర్పాట్లపై నారా లోకేష్ తో సమీక్షలో పాల్గొన్న నెల్లూరు జిల్లా నేతలు
మన న్యూస్, మంగళగిరి /నెల్లూరు, మే 14:- ఈ నెలలో నిర్వహించనున్న మహానాడు ఏర్పాట్లపై చర్చ- పాల్గొన్న పలువురు మంత్రులు, సీనియర్ నేతలు.మే నెలలో నిర్వహించనున్న మహానాడు ఏర్పాట్లపై పొలిట్ బ్యూరో సమావేశానికి ముందు మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో…
ప్రభుత్వం విద్యాలయాలకు ఈ ఐదేళ్లు చంద్రగ్రహణమే……… ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి
మన న్యూస్, తాడేపల్లి/ నెల్లూరు ,మే 14:వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించినారు.*9 బడుల విధానంతో విద్యా వ్యవస్థ సర్వనాశనం.*19, 20, 21 జీఓలతో స్కూల్స్ మూత పడే ప్రమాదం.*ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి…
ఆలయ మరమ్మతులకు సొంత నిధులు సమకూర్చిన కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
మన న్యూస్, కొడవలూరు, మే 14:తన సొంత నిధులతో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆలయాల మరమ్మతులు చేపడుతున్నారు. కొడవలూరు మండలం మూలకట్ల సంఘంలో వెలిసి ఉన్న శ్రీ పోలేరమ్మ గుడి, దర్గా సంఘం రాములవారి గుడి మరమ్మతులకు ఎమ్మెల్యే…
ఉలవపాడు లో కన్నుల పండుగగా శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల్ స్వామి వారి కళ్యాణోత్సవం
మన న్యూస్, ఉలవపాడు, మే 14:- ముఖ్య అతిధిగా పాల్గొన్న కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. – కళ్యాణోత్సవం సందర్భంగా స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాల సమర్పణ. కందుకూరు నియోజకవర్గం ఉలవపాడు గ్రామంలో శ్రీ వేణుగోపాలస్వామి కల్యాణోత్సవం కార్యక్రమంలో బుధవారం…
కావలి కాలువకు నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యేలు దగుమాటి వెంకటకృష్ణారెడ్డి, కాకర్ల సురేష్
మన న్యూస్, సంగం, మే 14:నెల్లూరు జిల్లా, కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకటకృష్ణారెడ్డి రైతన్నలకు ఎన్ని విధాల అండగా ఉంటామని చెప్పారు. బుధవారం ఆయన ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ తో కలిసి సంఘం వద్ద కావలి కాలువకు నీటిని విడుదల…