Author: SAMBAIAH1

అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా చూస్తూ మంత్రిగా ఏడాది పూర్తి చేసుకున్న పొంగూరు నారాయణ

అభివృద్ధి,సంక్షేమాన్ని రెండు కళ్లుగా చూస్తూ మంత్రిగా ఏడాది పూర్తి చేసుకొన్న డాక్టర్ పొంగూరు నారాయణ .మన న్యూస్, నెల్లూరు :రాష్ట్ర పురపాలక ,పట్టణాభి వృద్ధి శాఖామంత్రిగా డాక్టర్ పొంగూరు నారాయణ విజయ పరంపర కొనసాగిస్తూ ఏడాది పూర్తి చేసుకొన్న సందర్భంగా నెల్లూరు…

సూపరిపాలనకు ఏడాది అంటూ జనసేన పార్టీ నెల్లూరు జిల్లా కార్యాలయంలో దీపావళిని తలపించే వేడుకలు

మన న్యూస్ ,నెల్లూరు:*నిరాదరణకు గురైన వారే తన బంధువులు.*కనీస అవసరాలు లేని వారే తన ఆత్మీయులు అనే విధంగా. *ప్రజాక్షేత్రంలో తాను చూసిన కష్టాలను తీరుస్తున్నాడు మా నాయకుడు పవన్ కళ్యాణ్ .*కష్టం వస్తే పవనన్నకు చెప్తాం అని ప్రజలనుకునే అంత…

పీడ విరగడై ఏడాది…. జనసేన నేత గునుకుల కిషోర్

మన న్యూస్, నెల్లూరు: *సుపరిపాలనకు ఏడాది.*డిస్ట్రక్షన్ టు డెవలప్మెంట్ వేడుకలు. ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని క్రిమినల్ నాయకుల దుశ్చర్యలకు బలైన. *ప్రజలు ఊపిరి పీల్చుకున్న రోజు ఇది.*వెన్ను కన్ను అని రోడ్ల మీదకు వస్తే ప్రజలు తన్ని పంపించే పరిస్థితి ఉందని…

సర్వేపల్లి ప్రజలకు మా నాన్న (కాకాని గోవర్ధన్ రెడ్డి )పై ఉన్న అభిమానాన్ని ఎవరు ఆపలేరు….. కాకాని పూజిత

మన న్యూస్, వెంకటాచలం :*వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమానికి వేలాదిగా తరలివచ్చిన సర్వేపల్లి ప్రజలు.*జగనన్నపై అభిమానం, గోవర్ధన్ రెడ్డి గారిపై నమ్మకంతో భారీగా తరలివచ్చిన ప్రజల అభిమానులను చూసి భావోద్వేగానికి గురైన కాకాణి పూజిత.*సర్వేపల్లి రోడ్డు నుండి ఎమ్మార్వో కార్యాలయం వరకు…

దొంగల పార్టీగా మారిపోయిన వైసీపీ……. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

మన న్యూస్ , సర్వేపల్లి *2024 జూన్ 4…ఏపీ ప్ర‌జ‌ల‌కు స్వాతంత్ర్యం ల‌భించిన రోజు .*సీఎం కుమారుడిగా రూ.43 వేల కోట్లు దోచేసిన వ్య‌క్తి దేశంలోనే కాదు…ప్ర‌పంచంలోనే జగన్ రెడ్డి తప్ప మరొకరు ఉండ‌రేమో.*వైసీపీ పాల‌న‌లో ద‌ళిత బిడ్డ‌ల‌ను బ‌లితీసుకుని ఇప్పుడు…

బక్రీద్ పండుగ సందర్భంగా నెల్లూరు రూరల్ బారషాహీద్ దర్గా లో ఏర్పాట్లపై కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సమీక్ష సమావేశం.

మన న్యూస్, నెల్లూరు రూరల్ ,జూన్ 5: నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని బారాషాహీద్ దర్గాలో ఈ నెల 7వ తేదీన జరగనున్న బక్రీదు వేడుకలను పురస్కరించుకొని చేయవలసిన ఏర్పాట్లపై గురువారం నెల్లూరు నగర మునిసిపల్ కమీషనర్ వై.ఓ. నందన్ ఆధ్వర్యంలో…

నెల్లూరు నగరంలో “వెన్నుపోటు దినాని”కి సునామిలా వేలాదిగా తరలివచ్చిన వైయస్సార్ కార్యకర్తలు, ప్రజలు

మన న్యూస్, నెల్లూరు:నెల్లూరు సిటీలో బుధవారం వెన్నుపోటు దినం కార్యక్రమానికి 5 వేల మందికి పైగా తరలివచ్చిన వైసిపి కార్యకర్తలు, ప్రజలు *కూటమి ప్రభుత్వపు దొంగ హామీలను నిరసిస్తూ.. కలెక్టర్ వరకు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో కార్యకర్తలు భారీ ర్యాలీ.*ఎమ్మెల్సీ పర్వతరెడ్డి…

దివ్యాంగులకు తోడుగా ఉంటాం…. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

మన న్యూస్, నెల్లూరు :- విపిఆర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్‌ పరిధిలో 100 మంది దివ్యాంగులకు ట్రై సైకిళ్ల అందజేత.- జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 950 ట్రై సైకిళ్లు అందించాం.- దివ్యాంగుల బాధలను కొంతైనా తీర్చాలన్న సంకత్పంతో సాగుతున్నాం – ఎంపీ-…

ప్రజలకు సేవ చేయకపోతే వెనకబడిపోతాం……. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

మన న్యూస్, నెల్లూరు:- ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్తకు తోడుంటాం.- ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజల్లోకి తీసుకువెళ్లాలి.- వెన్నుపోటుదారులకు ప్రజలు 2024లోనే బుద్ధి చెప్పారు.- ఇచ్చిన హామీలను అమలు చేస్తున్న ప్రభుత్వం మనది.- తెలుగుదేశం వంటి క్రమశిక్షణ పార్టీలో నా చేరిక…

జగనన్న కాలనీల పేరుతో వైసీపీ నేతలు ప్లాట్లు అమ్ముకున్నారు……. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన న్యూస్, బుచ్చిరెడ్డిపాలెం :- బుచ్చిరెడ్డిపాలెం సమగ్రాభివృద్దే నా ధ్యేయం.- సంక్షేమం అభివృద్ధి చంద్రబాబుకే సాధ్యం.- ఎన్నికల సందర్భంగా చేసిన ప్రతి హామీ అమలు చేస్తాం.- స్థానిక ప్రజాప్రతినిధులు ప్రజలతో మమేమై ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి.- ఎమ్మెల్యే వేమిరెడ్డి…