Author: SAMBAIAH1

నెల్లూరు రూరల్ దొంతాలి గ్రామంలో 24 కోట్ల రూపాయల వ్యయంతో డంపింగ్ యార్డ్ లో ఉన్న లెగెసీ వ్యర్థాలను బయో మైనింగ్ చూసే పనులను ప్రారంభించిన బూడిద విజయ్ కుమార్ యాదవ్

మన న్యూస్, నెల్లూరు రూరల్: నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని దొంతాలి గ్రామంలో 24 కోట్ల రూపాయల వ్యయంతో డంపింగ్ యార్డ్ లో ఉన్న లెగసీ వ్యర్థాలను బయో-మైనింగ్ చూసే పనులను ఆదివారం ప్రారంభించిన నెల్లూరు రూరల్ మండల పరిషత్ అధ్యక్షుడు…

నెల్లూరు రూరల్ దేవరపాలెం లో రేషన్ షాప్ ద్వారా నిత్యవసర సరుకులు పంపిణీ ప్రారంభించిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

మన న్యూస్ ,నెల్లూరు రూరల్: నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని దేవరపాలెం గ్రామంలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన రేషన్ షాపు డీలర్ల ద్వారా నిత్యవసర సరుకులు పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఆదివారం దేవరపాలెం గ్రామ రేషన్ షాపును ప్రారంభించి, గ్రామస్థులకు రేషన్…

నెల్లూరు రూరల్ 33 వ డివిజన్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రేషన్ షాపులోనే బియ్యం మరియు నిత్యవసర సరుకులు పంపిణీ కార్యక్రమం ప్రారంభించిన కరణం హజరత్ నాయుడు

మన న్యూస్, నెల్లూరు రూరల్:నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు టిడిపి రాష్ట్ర నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆదేశాల మేరకు ఆదివారం నెల్లూరు రూరల్ నియోజకవర్గం 33వ డివిజన్ నందు డివిజన్ టిడిపి అధ్యక్షులు కరణం హజరత్…

నాణ్యమైన నిత్యవసర వస్తువులు రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేసిన కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి

మన న్యూస్ ,కావలి :- నెలలో 15 రోజుల పాటు సరకులు పంపిణీ- చిరుధాన్యాలు సైతం రేషన్ షాపుల ద్వారా లభ్యం- రేషన్ పంపిణీ లో తెలిపిన కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి నాణ్యమైన నిత్యావసర వస్తువులు రేషన్ షాపుల…

జూన్ 3న గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ జన్మదిన వేడుకలు

మన న్యూస్ ,గూడూరు, జూన్ 1: *ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ జన్మదినం సందర్బంగా వాడ వాడలా జన్మదిన వేడుకలు . *గూడూరు రెండో పట్టణం కాస్మోటిక్ క్లబ్ లో టిడిపి యువత తో భారీ రక్త శిబిరం నిర్వహించబడును.*భారీ…

కూటమి ప్రభుత్వం బూటకపు హామీలతో ప్రజలను మోసం చేస్తూ….. మేరిగా మురళి ధర్

తిరుపతి జిల్లా ,గూడూరు పట్టణంలో వైఎస్ఆర్సిపి ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ గృహంలో వైఎస్ఆర్సిపి రాజ్యసభ ఎంపీ మరియు తిరుపతి పార్లమెంటరీ సమన్వయకర్త మేడ రఘునాథ్ రెడ్డి పత్రిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి సంవత్సరం…

అనారోగ్య కారణాలతో హాస్పిటల్లో చేరిన వైసీపీ నాయకులు శౌరిని పరామర్శించిన ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

మన న్యూస్ ,నెల్లూరు : అనారోగ్య కారణంతో నెల్లూరు అపోలో హాస్పిటల్ ల్లో చికిత్స పొందుతున్న 50 డివిజన్ వైసిపి నాయకులు శౌరిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇంచార్జ్ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పరామర్శించారు. ఈ…

వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి రావు శ్రీనివాసరావు తల్లి పద్మావతమ్మ పార్థివ దేహానికి నివాళులర్పించిన పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

మన న్యూస్, నెల్లూరు: నెల్లూరు పడారుపల్లి వికలాంగుల కాలనీలో వై సి పి జిల్లా అధికార ప్రతినిధి రావు శ్రీనివాస రావు (RSR) మాతృ మూర్తి పద్మావతమ్మ పార్థివ దేహానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇంచార్జ్& ఎమ్మెల్సీ పర్వతరెడ్డి…

వైసిపి నెల్లూరు నగర కార్యాలయంలో భారీ స్థాయిలో కార్యకర్తల సంబరాలు

.మన న్యూస్ ,నెల్లూరు: *యువజన విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధిగా చీదెళ్ళ కిషన్ నియమితులవడంపై హర్షం *ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుకున్న చిదేళ్ళ కిషన్.నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర నియోజకవర్గ కార్యాలయంలో వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ…

స్వచ్ఛ నెల్లూరు మన లక్ష్యం…….. రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ వెల్లడి

.మన న్యూస్, నెల్లూరు: స్వచ్ఛ నెల్లూరు లక్ష్యంగా పలు సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నట్లు మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు. 54వ డివిజన్లోని జనార్దన్ రెడ్డి కాలనీలో త్రీడి మీటర్ స్లీపింగ్ మిషన్లను ఆయన ప్రారంభించారు. కోటి 30 లక్షల రూపాయల విలువైన…