Author: SAMBAIAH1

క్రమశిక్షణ, అంకితభావం, సంకల్పంతో ఉన్నత లక్ష్యాలు…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

మన న్యూస్, నెల్లూరు * ప్రతిభా పురస్కారాలతో విద్యార్థులను ప్రోత్సహించిన సీఎంకు ధన్యవాదాలు.* మంత్రి నారా లోకేష్‌ సరికొత్త ఆలోచనలతో విద్యావ్యవస్థలో మార్పులు. నలుగురు దివ్యాంగ విద్యార్థుల ఉన్నతవిద్యకు విపిఆర్‌ ఫౌండేషన్‌ ద్వారా ఎంపీ భరోసా ఇచ్చారు.విద్యార్థులందరూ క్రమశిక్షణ, అంకితభావం, సంకల్పం…

రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపడమే చంద్రబాబు లక్ష్యం ……కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి

మన న్యూస్, కావలి: రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపడమే చంద్రబాబు లక్ష్యం……..కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డిమన న్యూస్, కావలి, జూన్ 9:రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపడమే చంద్రబాబు లక్ష్యమని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి తెలిపారు. సోమవారం రాష్ట్ర…

నెల్లూరు రూరల్ 33 వ డివిజన్ లో హై వోల్టేజ్ సమస్యలు

మన న్యూస్ ,నెల్లూరు రూరల్ : నెల్లూరు రూరల్ నియోజకవర్గం 33వ డివిజన్ నందు నేతాజీ నగర్ కి సంబంధించి VN-10 మరియు VN-13 కరెంట్ ట్రాన్స్ఫార్మర్లు తరచుగా లో వోల్టేజ్ వస్తూ కరెంటు పోవడం జరుగుతూ ఉంది. ఈ ట్రాన్స్ఫార్మర్లకు…

సీఎం దార్శనికతో సమగ్రాభివృద్ధి…….. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి

మన న్యూస్, బుచ్చిరెడ్డిపాలెం :- పేదరికాన్ని నిర్మూలించేందుకు పక్కా ప్రణాళిక.- పి4 విధానంతో పేదలను ధనికులుగా మార్చేలా సీఎం కృషి.- 10 సూత్రాల అమలుతో స్వర్ణాంధ్ర 2047 సాకారం.పేదరిక నిర్మూలనే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని,…

రెడ్ బుక్ రాజ్యాంగంలో మీడియాకు రక్షణ లేదు ………..ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.

మన న్యూస్, నెల్లూరు: రాష్ట్రంలో ఎమర్జెన్సీ నాటి పరిస్థితులు.- మీడియా మీద కక్షసాధింపులు.- కొమ్మినేని అరెస్ట్ పత్రికాస్వేచ్చపై దాడి.: వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి ఆగ్రహం.మన న్యూస్, నెల్లూరు ,జూన్ 9:నెల్లూరు వైయస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో సోమవారం సాయంత్రం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ…

పి 4. విధానంతో పేదరిక నిర్మూలన……. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

మన న్యూస్ ,నెల్లూరు:- సీఎం ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తే సత్ఫలితాలు .- విజన్ యాక్షన్ ప్లాన్ తో సమగ్రాభివృద్ధి.ప్రపంచంలోనే ఎక్కడా లేని మోడల్‌ పి-4 అని, ఈ సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టి రాష్ట్రంలో పేదల అభ్యున్నతికి బాటలు వేస్తున్న ఘనత…

కావలిలో ఎన్.బి.కె ఫాన్స్ ఆధ్వర్యంలో నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు

మన న్యూస్, కావలి : పద్మ భూషణ్ అవార్డు గ్రహీత,తెలుగుదేశం పార్టీ హిందూపురం శాసనసభ్యులు, కళాప్రపూర్ణ, బుల్లి తెరపై ప్రేక్షకులకు విశేషమయిన ఆహ్లాదనాన్ని ఎప్పటికప్పుడు పరిచయం చేస్తూ, యావత్ ప్రపంచo “జై బాలయ్య” స్లోగన్ తో యువత రోజురోజుకు తనమీద రెట్టింపు…

సర్వేపల్లి నియోజకవర్గంలో ఇంటింటికి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కుమారుడు సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

మన న్యూస్ ,తోటపల్లి గూడూరు: ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కరించడమే లక్ష్యంగా అడుగేసిన రాజగోపాల్ రెడ్డి, శృతిరెడ్డి దంపతులు.తోటపల్లి గూడూరు మండలం వెంకన్నపాళెం పంచాయతీలో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.గిరిజనులు, దళితులు, నిరుపేదలు నివసించే కాలనీలపై ప్రత్యేక దృష్టి నిలిపారు.వెంకన్నపాళెంలో రాజగోపాల్ రెడ్డి,…

నెల్లూరు విద్యా శాఖ ఆధ్వర్యంలో ఫైనింగ్ స్టార్స్ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు

మన న్యూస్ ,నెల్లూరు: నెల్లూరు కస్తూరిదేవి గార్డెన్స్ లో సోమవారం విద్యాశాఖ ఆధ్వర్యంలో పండగ వాతావరణంలో ప్రారంభమైన షైనింగ్ స్టార్స్ – ప్రతిభా పురస్కారాల వేడుక పాల్గొన్న నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి,కోవూరు…

తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు రుణపడి ఉంటాను……… సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

మన న్యూస్ ,సర్వేపల్లి/ ఆస్ట్రేలియా, జూన్ 9: *దేశంలోని ఏ సీఎంకి రాని ఆలోచనలు ఎన్టీఆర్ కు వచ్చాయి.*ఎన్టీఆర్ కుటుంబంలో మూడో తరం లీడర్ గా రాణిస్తున్న లోకేష్ బాబు.*తెలంగాణలోనూ టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారం చేపట్టడం ఖాయం*తెలుగుదేశం పార్టీకి ఎప్పటికీ రుణపడివుంటాను.…