క్రమశిక్షణ, అంకితభావం, సంకల్పంతో ఉన్నత లక్ష్యాలు…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
మన న్యూస్, నెల్లూరు * ప్రతిభా పురస్కారాలతో విద్యార్థులను ప్రోత్సహించిన సీఎంకు ధన్యవాదాలు.* మంత్రి నారా లోకేష్ సరికొత్త ఆలోచనలతో విద్యావ్యవస్థలో మార్పులు. నలుగురు దివ్యాంగ విద్యార్థుల ఉన్నతవిద్యకు విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఎంపీ భరోసా ఇచ్చారు.విద్యార్థులందరూ క్రమశిక్షణ, అంకితభావం, సంకల్పం…