కావలిలో ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి చే ముఖ్యమంత్రి సహాయ నిధిచెక్కులు పంపిణీ
మన న్యూస్ ,కావలి:అనారోగ్య కారణంగా వివిధ ఆసుపత్రులలో చికిత్స పొంది ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న 29 మంది లబ్ధిదారులకు సంబంధించిన రూ.25,80,418 ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి ఆదివారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు.…