Author: SAMBAIAH1

కావలిలో ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి చే ముఖ్యమంత్రి సహాయ నిధిచెక్కులు పంపిణీ

మన న్యూస్ ,కావలి:అనారోగ్య కారణంగా వివిధ ఆసుపత్రులలో చికిత్స పొంది ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న 29 మంది లబ్ధిదారులకు సంబంధించిన రూ.25,80,418 ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి ఆదివారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు.…

తెలుగు రాష్ట్రాల సునామీ పుట్టినరోజు……జనసేన నేత గునుకుల కిషోర్

మన న్యూస్, నెల్లూరు:చెప్పిందే చేస్తాం…చేసేదే చెప్తాం…బేషజాలు లేవు.. భయాలు లేవు..కల్మషాలు లేవు… కల్పితాలు లేవు….విమర్శ ఎంత పెద్దదైనా… విరోది ఎంతటి మొనగాడైనా…బ్రో ఐ డోంట్ కేర్… అంటూ తనదైన శైలిలో దశాబ్దాలుగా తిరుగులేని కథానాయకుడుగా ఎదురులేని ప్రజాసేవకుడిగా తెలుగు వారి గుండెల్లో…

పోలం రెడ్డి దినేష్ రెడ్డి ని కలిసిన గునుకుల కిషోర్

మన న్యూస్, నెల్లూరు:ఆంధ్రప్రదేశ్ ఎన్విరాన్‌మెంట్ మేనేజ్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (APEMCL),తెలుగు దేశం పార్టీ (TDP) చైర్మన్ జాతీయ ప్రతినిధి పోలంరెడ్డి దినేష్ ని వారి నివాసంలో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ గునుగుల మర్యద పూర్వకంగా కలవడం జరిగింది.వేస్ట్…

త్వరలో విపిఆర్ నేత్ర ప్రారంభం……. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన న్యూస్, కోవూరు, జూన్ 10:- జిల్లాలో ప్రజలందరికీ కంటి వైద్య పరీక్షలు- కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతమ్మ- దివ్యాంగులకు సేవ చేయడంలోనే సంతోషం ఉంది- జిల్లాలో ఇప్పటివరకు 950 మందికి ట్రై సైకిళ్ల అందజేతదివ్యాంగులకు సేవ చేయడంలో తమకు ఎంతో సంతోషం…

పల్లె పండుగ తో గ్రామాలకు మహర్దశ…….. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన న్యూస్ ,ఇందుకూరుపేట:- గంగపట్నంలో ఘనంగా ప్రారంభమైన పల్లెపండుగ- పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రశాంతమ్మ- సీఎం చంద్రబాబు , పవన్‌ కళ్యాణ్ సహకారంతో ప్రజలకు వసతులుపల్లె పండుగ కార్యక్రమం ద్వారా గ్రామాలకు మహార్దశ ఏర్పడిందని కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి…

అన్ని తరాల వారికి మెచ్చిన హీరో బాలయ్య బాబు….. పోలంరెడ్డి దినేష్ రెడ్డి

మన న్యూస్ ,నెల్లూరు :నెల్లూరులోని టీడీపీ జిల్లా కార్యాలయంలో మంగళవారం జరిగిన పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న సర్వేపల్లి సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…….నందమూరి బాలకృష్ణ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ రోజు నెల్లూరులో…

ఉపాధ్యాయులతో పాటు వైఎస్ఆర్సిపి చేసిన పోరాట ఫలితంగా ఎట్టకేలకు దిగివచ్చిన కూటమి ప్రభుత్వం

మన న్యూస్, నెల్లూరు: ఉపాధ్యాయుల బదిలీల్లో ప్రభుత్వం తీసుకువచ్చిన ఆన్ లైన్ కౌన్సిలింగ్ విధానంతో 50 వేల మంది SGT లు పడుతున్న ఇబ్బందుల పట్ల వైయస్ఆర్సీపీ ముందుకొచ్చి అన్ని విధాల ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి జరిపిన పోరాటం సత్ఫలితాన్నిచ్చింది.ఉపాధ్యాయులు,…

సర్వేపల్లి లో ప్రీమియర్ లీగ్ ……సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

త్వరలో సర్వేపల్లిలో ప్రీమియర్ లీగ్……. సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మన న్యూస్,సర్వేపల్లి, జూన్ 10:*దొరువులపాళెంలో నిర్వహించిన లీగ్ స్ఫూర్తితో టోర్నమెంట్ నిర్వహణ.ముత్తుకూరు మండలం దొరువులపాళెంలో SBVS ప్రీమియర్ లీగ్ బహమతి ప్రదానోత్సవంలో టీడీపీ సర్వేపల్లి సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.టోర్నమెంటును అద్భుతంగా…

వాకాడులో యోగాంధ్ర పై భారీ ర్యాలీ

మన న్యూస్, వాకాడు:తిరుపతి జిల్లా వాకాడు అశోక్ పిల్లర్ సెంటర్ యందు గూడూరు శాసనసభ్యులు పాశిం సునీల్ కుమార్ ఆదేశాల మేరకు ఎంపీడీవో సి శ్రీనివాసులు ఆధ్వర్యంలో యోగేంద్ర పై ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ…

అదే అభిమానం ..అదే ఆప్యాయత ..ఏ ఇంటికి వెళ్లిన సొంత బిడ్డల ఆదరణ…….. సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

మన న్యూస్ ,వెంకటాచలం:సర్వేపల్లి నియోజకవర్గంలో కొనసాగుతున్న సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, శృతిరెడ్డి ఇంటింటి పర్యటన. రెండో రోజైన సోమవారం వెంకటాచలం మండలం కురిచెర్లపాడులో పర్యటన సాగించిన సోమిరెడ్డి దంపతులు.ఆత్మీయ స్వాగతం పలికిన కురిచెర్లపాడు వాసులు.గ్రామస్తులతో సమావేశం నిర్వహించి సమస్యలపై ఆరా తీసిన…