ప్రజలు ప్రశ్నించినా కేసులు పెడతారా…….. కాకాని పూజిత
మన న్యూస్, మనుబోలు:*మనుబోలు మండల కేంద్రంలో శ్రీమతి కాకాణి పూజితమ్మ పర్యటన*మహానేత వైయస్సార్ విగ్రహానికి నివాళులు.*మనుబోలు మండలంలో కాకాణి వారసురాలికి అందిన ఘన స్వాగతం.*పూజితమ్మను కలవడానికి అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పోటీపడ్డారు.*పిడూరు రోడ్డులోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో ప్రత్యేక…