అభివృద్ధి కూటమి ప్రభుత్వ విధానం…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి
మన ధ్యాస, కొడవలూరు, మార్చి 30: ప్రతి గ్రామంలో రోడ్లు, డ్రైన్లు లాంటి మౌలిక సదుపాయాలతో కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చాక గ్రామాల రూపురేఖలే మారాయన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి . కొడవలూరు మండలం బసవయ్య పాళెం గ్రామంలో…