Author: SAMBAIAH1

అభివృద్ధి కూటమి ప్రభుత్వ విధానం…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి

మన ధ్యాస, కొడవలూరు, మార్చి 30: ప్రతి గ్రామంలో రోడ్లు, డ్రైన్లు లాంటి మౌలిక సదుపాయాలతో కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చాక గ్రామాల రూపురేఖలే మారాయన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి . కొడవలూరు మండలం బసవయ్య పాళెం గ్రామంలో…

అభివృద్ధి, సంక్షేమం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం…….. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన ధ్యాస,కొడవలూరు, మార్చి 29 :ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వ పాలనలో గ్రామ పంచాయతీలకు పూర్వ వైభవం వచ్చిందన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. 90 లక్షలతో నిర్మించిన సిసి రోడ్డు ప్రారంభోత్సవం సందర్భంగా కొడవలూరు మండలం…

నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదొలుగుతా………. రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు

మన ధ్యాస, నెల్లూరు, మార్చి 29 :నెల్లూరు జిల్లాలోని జువ్వలదిన్నె బోట్ల మాయానికి సంబంధించి తన ప్రమేయం ఉందని ఆధారాలతో సహా ఒక్క శాతం నిరూపించిన తన స్థానానికి రాజీనామా చేయడంతో పాటు రాజకీయాలనుంచి శాశ్వతంగా వైదొలుగుతానని రాజ్యసభ సభ్యులు బీదా…

శ్రీ కోదండరామ స్వామి దేవస్థానం చైర్మన్ కోట సతీష్ యాదవ్‌ ను వెంటనే తొలగించాలి…….తమ్మినపట్నం గ్రామ ప్రజలు మన ధ్యాస,నెల్లూరు, మార్చి 28 :

మన ధ్యాస నెల్లూరు, మార్చి 28 : నెల్లూరు జిల్లా, చిల్లకూరు మండలం తమ్మి నపట్టణ గ్రామంలోని ప్రసిద్ధిగాంచిన శ్రి కోదండరామ స్వామి దేవస్థానం చైర్మన్ కోట సతీష్ యాదవ్ ను వెంటనే తొలగించాలి అని మాజీ సర్పంచ్ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.శనివారం…

బీసీ విద్యార్థుల సమస్యలపై పోరాడుతా…. చాన్ బాషా

మన ధ్యాస,నెల్లూరు, మార్చి 22 : ఆంధ్రప్రదేశ్ బిసి విద్యార్థుల సమస్యలపై పోరాటం చేస్తానని ఆంధ్రప్రదేశ్ బిసి విద్యార్థుల సంఘం నెల్లూరు జిల్లా శాఖ ఉపాధ్యక్షుడు చాంద్ భాషా పేర్కొన్నారు. ఆదివారం నెల్లూరు నగరం ప్రెస్ క్లబ్ లో ఆంధ్రప్రదేశ్ బీసీ…

గ్రీన్ గ్రిడ్.. ట్రాన్స్మిషన్ లైన్లను పర్యావరణ హితంగా టెక్నాలజీ ఎలా మారుస్తుంది

గ్రీన్ గ్రిడ్: ట్రాన్స్ మిషన్ లైన్లను పర్యావరణ హితంగా టెక్నాలజీ ఎలా మారుస్తుంది మన ధ్యాస,విజయవాడ, మార్చి 17: దశాబ్దాలుగా, విద్యుత్ ట్రాన్స్ మిషన్ కు సంబంధించి మౌలిక సదుపాయాల విస్తరణ అనేది ఒక అనివార్యమైన అంశంగా అందరూ చూశారు. ఎత్తైన…

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పీడ్ ను ఎవ్వరూ అందుకోలేరు…..సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.

మన ధ్యాస, నెల్లూరు రూరల్, మార్చి 15 : నెల్లూరు రూరల్ ,31వ డివిజన్, రామకోటయ్య నగర్ సెంటర్ లో 28, 29, 30 & 31 డివిజన్లలో 1 కోటి 85 లక్షల రూపాయలతో పూర్తయిన వివిధ అభివృద్ధి పనులకు…

అభివృద్ధి సంక్షేమాలకు చిరునామ, కూటమి ప్రభుత్వ పాలన…. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన థాస, విడవలూరు, మార్చి 12 :ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేద ప్రజల గుండె చప్పుడు విని ప్రజావసరాలు తీర్చే పాలకుడని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి . విడవలూరు మండలం పార్లపల్లి గ్రామంలో 60 వేల లీటర్ల కెపాసిటీతో…

డేవిస్ పేట వద్ద బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన ధ్యాస,ఇందుకూరుపేట, మార్చి9 : 48 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న నెల్లూరు – మైపాడు రోడ్డు నిర్మాణానికి ఎన్ని అడ్డంకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రోత్సాహం మంత్రులు మరియు అధికారుల సహకారంతో దాదాపు 50 శాతం పనులు పూర్తి చేయగలిగామన్నారు…

నెల్లూరులో “హోటల్ గురు” శుభారంభం

మన ధ్యాస, నెల్లూరు, మార్చ్ 5 : నెల్లూరు నగరం, మాగుంట లేఅవుట్ లో గురువారం ఉదయం హోటల్ గురు మదీనా వాచ్ అధినేత షేక్ ఇంతియాజ్ ప్రారంభించినారు.ఈ సందర్భంగా షేక్ ఇంతియాజ్ మాట్లాడుతూ…. నెల్లూరు అంటే ఫుడ్…. ఫుడ్ అంటే…