Author: SAMBAIAH1

డాక్టర్ రామస్వామిని సత్కరించిన ఆర్యవైశ్య ప్రముఖులు

మన ధ్యాస, కావలి, ఫిబ్రవరి 3 : నెల్లూరు జిల్లా, కావలి పట్టణంలోని డాక్టర్ రామస్వామి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అధినేత ఐఎంఏ ప్రెసిడెంట్ ఆర్థోపెడిక్ డాక్టర్ రామస్వామి జన్మదినము సందర్భంగా మంగళవారం కావలి మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు టిడిపి…

ఘనంగా నెల్లూరు జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ గా మేకపాటి శాంతకుమారి ప్రమాణ స్వీకార మహోత్సవం

మన ధ్యాస,నెల్లూరు, ఫిబ్రవరి 1 :నెల్లూరు నగరంలోని సీపీఆర్ కళ్యాణ మండపంలో ఆదివారం ఉదయం 11 గంటలకు మేకపాటి శాంతి కుమారి ఉమ్మడి నెల్లూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా ప్రమాణస్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవం రాష్ట్ర…

నెల్లూరు సంతపేట మెట్ల రేవు ప్రాంతంలో సమస్యలను పరిశీలించిన జనసేన నేత గునుకుల కిషోర్

మన ద్యాస,నెల్లూరు, జనవరి 20 : నెల్లూరు సిటీ 50వ డివిజన్, మెట్ల రేవు ప్రాంతంలో దాదాపు 7 సంవత్సరాల క్రితం డ్రైనేజీ పనులకు తవ్వి ఇప్పటికీ రోడ్ వేయకపోవటం వల్ల, గుంతలు కాల్వలు నిర్మాణం లేక మట్టి, సన్ను పేరుకుపోయి…

నెల్లూరు రూరల్,మాదారాజుగూడూరు గ్రామంలో 36 లక్షల రూపాయల వ్యయంతో ప్రభుత్వ హెల్త్ క్లినిక్ బిల్డింగ్ పనులకు శంకుస్థాపన చేసిన బూడిద విజయకుమార్

మన ధ్యాస, నెల్లూరు రూరల్, జనవరి 19 : నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని మాదరాజుగూడూరు గ్రామంలో సోమవారం 36లక్షల రూపాయల వ్యయంతో ప్రభుత్వ విలేజ్ హెల్త్ క్లినిక్ బిల్డింగ్ పనులకు శంకుస్థాపన చేసిన నెల్లూరు రూరల్ మండల పరిషత్ అధ్యక్షుడు…

నెల్లూరు ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో పారిశుద్ధ్య పరిస్థితులపై కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ

మన ధ్యాస,నెల్లూరు రూరల్, జనవరి 19 : నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని నెల్లూరు ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో పారిశుధ్య పరిస్థితులను అధికారులు మరియు ప్రభుత్వ అభివృద్ధి కమిటీ సభ్యులతో కలిసి పరిశీలించిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి .పారిశుధ్య పరిస్థితులను మెరుగుపరచాలని…

పేదల పక్కా గృహాల నిర్మాణాలు ప్రారంభమైయ్యేలా చర్యలు తీసుకోవాలి…. మిడతల రమేష్

మన ధ్యాస, నెల్లూరు, జనవరి 19 : పేదల పక్కా గృహాల నిర్మాణాలు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలి….. మిడతల రమేష్ 26 వేల గృహాలు హౌసింగ్ అధికారుల నిర్లక్ష్యానికి బిజెపి నేతల నిరసన కార్యక్రమం సోమవారం నెల్లూరు నగరం కలెక్టరేట్లో నిర్వహించినారు.…

బసవరామతారకం మెమోరియల్ క్రికెట్ విజేత కుశాల్ సాయి సిసి

మన ధ్యాస,ఇందుకూరు పేట, జనవరి 19 : నెల్లూరు జిల్లా, ​ఇందుకూరుపేట మండలంలోని పల్లెపాడు డైట్ కళాశాల మైదానంలో ఆదివారం ఉత్కంఠభరితంగా జరిగిన నందమూరి బసవరామతారకం మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్‌లో ‘కుశాల్ సాయి సిసి’ జట్టు విజేతగా నిలిచింది. నందమూరి బసవరామతారకం…

పండుగల ఆర్ఎస్ఆర్ హైస్కూల్ పూర్వపు విద్యార్థుల సమ్మేళనం

మన ధ్యాస,నెల్లూరు జనవరి 16 : 1978, 1979, 1980 సంవత్సరాల్లో నగరంలోని ఆర్ఎస్ఆర్ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ నందు విద్యనభ్యసించిన పూర్వ విద్యార్థులు శుక్రవారం ఆత్మీయ సమ్మేళనం అయ్యారు. ఆర్ఎస్ఆర్ఎంసీ హెచ్లో జరిగిన ఈ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఆ…

శ్రేయ ఇన్ఫ్రా డెవలపర్స్ ఆధ్వర్యంలో అంజనీ శ్రీకరంలో పండగ వాతావరణంలో ముగ్గుల పోటీలు

మన ధ్యాస, నెల్లూరు, జనవరి 14 : నెల్లూరు నగరంలోని 42వ డివిజన్, మన్సూర్ నగర్ ఆర్చి వద్ద సంక్రాంతి సంబరాలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలకు రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి…

నెల్లూరులో మేనియా థి సెలూన్ ను ప్రారంభించిన మంత్రి పొంగూరు నారాయణ కుమార్తె షరిణి

మన ధ్యాస, నెల్లూరు, జనవరి 14 : నెల్లూరు మాగుంట లేఔట్ లోని మేనియా థి సెలూన్ ను రాష్ట్ర మంత్రివర్యులు పొంగూరు నారాయణ కుమార్తె షరిణి ప్రారంభించినారు . ఈ సందర్భంగా షరీణి మాట్లాడుతూ……నగరంలో నూతన వ్యాపారాలకు కూటమి ప్రభుత్వం…