Author: Riyazvali K

పల్స్ పోలియో ద్వారా ఆరోగ్యవంతమైన సమాజ స్థాపన సాధ్యం.. తుడా చైర్మన్ డా|| డాలర్స్ దివాకర్ రెడ్డి.

ఐదేళ్ల లోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు పిలుపు. చిన్నారుల భవిష్యత్తుకు భద్రత చేకూర్చే లక్ష్యంతో తిరుపతి జిల్లా వ్యాప్తంగా జాతీయ పల్స్ పోలియో కార్యక్రమం ఆదివారం ఉదయం ప్రారంభమైంది. తిరుపతి యం ఆర్ పల్లి పట్టణ ఆరోగ్య…

అంగరంగ వైభవంగా ప్రారంభమైన మెగా కార్పొరేట్ క్రికెట్ టి -20 లీగ్ – 2026 (9వ ఎడిషన్)

తిరుపతి, జూన్ 28: వివిధ ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, విశ్వవిద్యాలయాల ఉద్యోగుల మధ్య స్నేహభావం, ఐకమత్యం మరియు క్రీడాస్ఫూర్తిని పెంపొందించే లక్ష్యంతో నిర్వహిస్తున్న మెగా కార్పొరేట్ క్రికెట్ టి – 20 లీగ్ – 2026 (9వ ఎడిషన్)…

​అక్రమ ఇసుక రవాణాపై పోలీసు, రెవెన్యూ అధికారుల ఉమ్మడి దాడులు… 14 ట్రాక్టర్లు, ఒక జెసిబి సీజ్…

​రేణిగుంట జూన్ 27.రేణిగుంట మండలం గాజులమండ్యం పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ఇసుక ట్రాక్టర్లను పోలీసు మరియు రెవెన్యూ శాఖల అధికారులు సంయుక్తంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భారీ ఎత్తున ఇసుక రవాణా వాహనాలను…

​అక్రమ ఇసుక రవాణాపై పోలీసు, రెవెన్యూ అధికారుల ఉమ్మడి దాడులు… 14 ట్రాక్టర్లు, ఒక జెసిబి సీజ్…

​రేణిగుంట జూన్ 27.రేణిగుంట మండలం గాజులమండ్యం పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ముఠాలపై పోలీసు మరియు రెవెన్యూ శాఖల అధికారులు సంయుక్తంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భారీ ఎత్తున ఇసుక రవాణా వాహనాలను స్వాధీనం…

సీతా లక్ష్మణ హనుమత్ పరివార సమేత శ్రీ శ్రీ పట్టాభిరామస్వామి వారి ఆలయంలో స్వామి వారి కళ్యాణోత్సవం కన్నులపండువగా నిర్వహించారు.

రేణిగుంట జూన్ 26.గాజులమండ్యంలోని శ్రీ పట్టాభిరామస్వామి ఆలయంలో గురువారం రాత్రి సీతా లక్ష్మణ హనుమత్ పరివార సమేతంగా కొలువుదీరిన శ్రీరాముడికి, సీతాదేవికి అర్చకులు శాస్త్రోక్తంగా కళ్యాణ మహోత్సవాన్ని జరిపించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణ ఘట్టం అత్యంత…

గుర్తు తెలియని వ్యక్తి మృతి… వివరాలు తెలిస్తే సమాచారం ఇవ్వాలని రేణిగుంట పోలీసుల విజ్ఞప్తి.

​రేణిగుంట జూన్ 26. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం పరిధిలోని ఖాదర్ బాషా సర్కిల్ వద్ద స్పృహ తప్పి పడిపోయిన ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు రేణిగుంట పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.పోలీసులు తెలిపిన…

​24 గంటల్లోనే భారీ ఇంటి దొంగతనం కేసు ఛేదించిన తిరుపతి రూరల్ పోలీసులు.. రూ.93 లక్షల సొత్తు స్వాధీనం, ముగ్గురు అరెస్ట్.

​తిరుపతి జూన్ 25. తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఒక భారీ ఇంటి దొంగతనం కేసును పోలీసులు కేవలం 24 గంటల వ్యవధిలోనే అత్యంత ప్రతిభావంతంగా ఛేదించారు. ముగ్గురు ముద్దాయిలను అరెస్టు చేసి, వారి వద్ద నుండి రూ.93,00,000/-…

నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం.. రూ.45 లక్షల బంగారు ఆభరణాలు అప్పగించిన హోటల్ క్యాషియర్…

​తిరుపతి జూన్ 25.తిరుమలలో వివాహం ముగించుకుని బెంగళూరు వెళ్తూ, అలిపిరి సమీపంలోని గరుడాద్రి హోటల్‌లో భోజనం చేసిన భరత్ కుమార్ కుటుంబం రూ.45 లక్షల విలువైన 300 గ్రాముల బంగారు ఆభరణాల హ్యాండ్ బ్యాగ్‌ను అక్కడే మరిచిపోయింది. బెంగళూరు వెళ్ళాక విషయం…

వీబీఆర్ కళాశాలలో యాంటీ డ్రగ్స్, సైబర్ నేరాలపై అవగాహన సదస్సు..

రేణిగుంట జూన్25. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం లోని స్థానిక వీబీఆర్ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు యాంటీ డ్రగ్స్, సైబర్ నేరాలు, మరియు శక్తి యాప్ వినియోగంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గాజులమండ్యం సీఐ మంజునాథ రెడ్డి,…

ఓబులవారిపల్లిలో రెండు దొంగతనం కేసుల ఛేదన. ముగ్గురు నిందితుల అరెస్ట్, రూ.18.70 లక్షల విలువైన 170 గ్రాముల బంగారం స్వాధీనం…

​తిరుపతి జిల్లా ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని యద్దలవారిపల్లి గ్రామంలో జరిగిన రెండు దొంగతనం కేసులను పోలీసులు విజయవంతంగా ఛేదించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. బాధితులు యన్నారు అనంతమ్మ, యద్దల మౌనికల ఫిర్యాదుల మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. జిల్లా…