Author: Riyazvali K

భారతదేశ విముక్తి కోసం మేడే ఒక స్ఫూర్తి మే డే అంటే(అంతర్జాతీయ కార్మిక దినోత్సవం)రేణిగుంట మే 1రేణిగుంటలో వాడవాడల మేడే ఉత్సవాలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి మురళి గారు మాట్లాడుతూప్రతి సంవత్సరం మే 1న కార్మికుల హక్కులు, త్యాగాలను స్మరించుకుంటూ జరుపుకునే రోజు. 1886 మే 1న అమెరికాలోని షికాగోలో ‘8 గంటల పని దినం’ కోసం జరిగిన చారిత్రాత్మక సమ్మె, హేమార్కెట్ దురదృష్టకర సంఘటనల ఫలితంగా ఈ రోజు ఆవిర్భవించింది. కార్మిక సంఘాల పోరాటాల స్ఫూర్తితో, 1889లో మే 1ని అంతర్జాతీయ కార్మిక దినోత్సవంగా ప్రకటించారు.19వ శతాబ్దంలో కార్మికులు రోజుకు 12-16 గంటలు పని చేయాల్సి వచ్చేది. దీనికి వ్యతిరేకంగా అమెరికా ఫెడరేషన్ ఆఫ్ ఆర్గనైజ్డ్ ట్రేడ్స్ అండ్ లేబర్ యూనియన్స్ 1884లో 1886 మే 1 నాటికి 8 గంటల పని దినాన్ని అమలు చేయాలని డిమాండ్ చేసింది.హేమార్కెట్ సంఘటన (1886): 1886 మే 1న లక్షలాది మంది అమెరికా కార్మికులు సమ్మె చేశారు. మే 4న షికాగోలోని హేమార్కెట్ స్క్వేర్‌లో జరిగిన ప్రదర్శనలో బాంబు పేలుడు, పోలీసుల కాల్పుల వల్ల కొందరు కార్మికులు, పోలీసులు మరణించారు.అంతర్జాతీయ గుర్తింపు: ఈ ఘటనలో మరణించిన వారి త్యాగాలను స్మరించుకుంటూ, 1889లో పారిస్‌లో జరిగిన సెకండ్ ఇంటర్నేషనల్ సమావేశంలో ప్రతి ఏటా మే 1న కార్మిక దినోత్సవం జరపాలని నిర్ణయించారు.భారతదేశంలో మొదటిసారిగా 1923, మే 1న మద్రాసులో హిందుస్థాన్ లేబర్ కిసాన్ పార్టీ నేతృత్వంలో మేడే వేడుకలు జరిగాయి.

కార్మికుల శ్రమను గౌరవిస్తూ, వారి హక్కుల కోసం చేసే పోరాటాన్ని గుర్తుచేస్తూ, ప్రపంచవ్యాప్తంగా మేడేను ఐక్యత దినంగా జరుపుకుంటారు.ఈమే దినోత్సవం లేదా మే డే ప్రతి సంవత్సరం మే 1 వ తేదీన జరుపుకునే స్మారక దినం. ప్రజా శెలవుదినం. చాలా…

అంగరంగ వైభవంగా కార్మిక దినోత్సవం….

భవన నిర్మాణ కార్మికులకు రూ. 5 లక్షల బీమా భరోసా… ​రేణిగుంటలో కార్మిక గర్జన…. భారీ ర్యాలీ మరియు వేయ్యి మందికి అన్నదానం…. రేణిగుంట, మే 01: ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని రేణిగుంట మండలంలో మే డే వేడుకలు అంగరంగ…

శ్రీ సాయి ఆంగ్ల మాధ్యమ ఉన్నత పాఠశాల ప్రభంజనం…

తిరుపతి జిల్లా రేణిగుంట పట్టణంలో గల శ్రీ సాయి ఆంగ్ల మాధ్యమ ఉన్నత పాఠశాల 2025–2026 విద్యా సంవత్సరం పదో తరగతి ఫలితాల్లో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఈ ఏడాది పాఠశాల ఏకంగా తొంభై తొమ్మిది శాతం ఉత్తీర్ణత సాధించడమే…

శ్రీ సాయి ఆంగ్ల మాధ్యమ ఉన్నత పాఠశాల ప్రభంజనం…

రేణిగుంట మన ద్యాస ఏప్రిల్తి 30. తిరుపతి జిల్లా రేణిగుంట పట్టణంలో గల శ్రీ సాయి ఆంగ్ల మాధ్యమ ఉన్నత పాఠశాల 2025–2026 విద్యా సంవత్సరం పదో తరగతి ఫలితాల్లో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఈ ఏడాది పాఠశాల ఏకంగా…

కష్టజీవి ఇంట విరిసిన విద్యా కుసుమం…

586 మార్కులతో తండ్రి కష్టాన్ని తీర్చిన తనుశ్రీ!”… “రేణిగుంట ఆణిముత్యం తనుశ్రీ…స్వయంకృషితో పదవ తరగతిలో అసాధారణ ప్రతిభ!”.. రేణిగుంట మన ద్యాస ఏప్రిల్ 30.సాధారణ కుటుంబం నుంచి మెరిసిన తనుశ్రీకష్టపడే తండ్రి, సాధారణ గృహిణి తల్లి… కానీ అసాధారణ పట్టుదలతో ముందుకు…

‘అంతిమ యాత్ర’ ఇబ్బందులు…అత్తూరు కాలనీవాసుల కష్టాలకు చెక్… క్షేత్రస్థాయి రికార్డులను పరిశీలించిన తహశీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి… రేణిగుంట మన ద్యాస ఫిబ్రవరి 4.రేణిగుంట మండల పరిధిలోని అత్తూరు ఎస్సీ కాలనీలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న శ్మశాన వాటిక దారి సమస్యపై మండల…

నేర స్వభావాన్ని వీడాలి.. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక.. సిఐ మంజునాథరెడ్డి, ఎస్సై కౌన్సిలింగ్…రేణిగుంట మన న్యూస్ 4.గాజలమండ్యం పోలీస్ స్టేషన్ పరిధిలో రేణిగుంట రూరల్ సీఐ మంజునాథరెడ్డి ఆధ్వర్యంలో బుధవారం రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. సీఐ మంజునాథరెడ్డి,…

​ముఖ్యమంత్రి చంద్రబాబుతో శ్రీకాళహస్తి ప్రజాప్రతినిధి భేటీ…నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ కేడర్‌కు పదవులపై చర్చ…శ్రీకాళహస్తి మన ద్యాస ఫిబ్రవరి 4. శ్రీకాళహస్తి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి మరియు ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించేందుకు ఆ నియోజకవర్గ ప్రజాప్రతినిధి ఈరోజు అమరావతిలో గౌరవ ముఖ్యమంత్రి…

‘అంతిమ యాత్ర’ ఇబ్బందులు…అత్తూరు కాలనీవాసుల కష్టాలకు చెక్… క్షేత్రస్థాయి రికార్డులను పరిశీలించిన తహశీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి…రేణిగుంట మన ద్యాస ఫిబ్రవరి 4.రేణిగుంట మండల పరిధిలోని అత్తూరు ఎస్సీ కాలనీలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న శ్మశాన వాటిక దారి సమస్యపై మండల తహశీల్దార్…