Author: RAHEEM

కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ.. పిట్లం ఏఎంసీ చైర్మన్ మనోజ్ కుమార్

నిజాంసాగర్,జుక్కల్ , పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో శుక్రవారం కల్యాణ లక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు మార్కెట్ కమిటీ ఛైర్మన్ చీకోటి మనోజ్ కుమార్,వైస్ ఛైర్మన్ మారెడ్డి కృష్ణారెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజలను ఆదుకునే…

అధిక ధరలకు ఎరువులు అమ్మితే సమాచారం ఇవ్వండి చర్య తీసుకుంటాం..

మన న్యూస్,నిజాంసాగర్ ,జుక్కల్, అధిక ధరలకు ఎరువులు అమ్మితే సమాచారం ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటామని బిచ్కుంద డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు ఇంద్రసేన్ అన్నారు.నిజాంసాగర్ మండలంలో ఎరువుల దుకాణాలను, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు,గాయత్రి చక్కర కర్మగారంలో ఉన్న ఎరువుల…

వాహనదారులకు జరిమానా.ఎస్ ఐ రాజు

మన న్యూస్,జుక్కల్, పిట్లం మండల కేంద్రంలోని అకోలా నాందేడ్ 161రహదారి వద్ద ఎస్ఐ రాజు వాహనదారులకు జరిమానా విధిస్తున్నారు.ఈ సందర్భంగా ఎస్ ఐ రాజు మాట్లాడుతూ.వాహనదారులు నడిపించే వ్యక్తులు ప్రతి ఒక్కరూ వారి వెంట లైసెన్సు,ఇన్సూరెన్స్ ,హెల్మెట్ తప్పనిసరిగా ధరించి బైకు…

ఘనంగా ఫాతిమా షేఖ్ జయంతి

మన న్యూస్,నిజాంసాగర్, ఎల్లారెడ్డి,మండల కేంద్రంలోని తెలంగాణ మైనారిటీ గురుకుల బాలుర పాఠశాలలో గురువారం భారత దేశ తొలి ముస్లిం ఉపాధ్యాయురాలు ఫాతిమా షేఖ్ జయంతిని ఘనంగా జరుపుకున్నారు. చిత్రపటానికి ప్రిన్సిపాల్ మహమ్మద్ రఫత్ , ఉపాధ్యాయులతో కలిసి పూలమాలవేసి నివాళులర్పించారు. విద్యార్థులకు…

స్థానిక ఎన్నికల వ్యూహాలు- ప్రణాళికలపై మంతనాలు…

మన న్యూస్, నిజాంసాగర్, జుక్కల్ ,త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలుంటాయన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి తో మర్యాదపూర్వకంగా భేటీ…

రోడ్డు నిబంధనలు తప్పనిసరి..మద్నూర్ ఎంవీఐ సుభాష్

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్ ,వాహనదారులు రోడ్డు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని మద్నూర్ ఎంవిఐ సుభాష్ అన్నారు.ఆదివారం జాతీయ రహదారి 161 సంగారెడ్డి- అకోలా రోడ్డు భద్రత మసోత్సవాల సందర్భంగా వాహనాలను తనిఖీ చేశారు. డ్రైవర్లకు అవగాహన కల్పించడంతోపాటు స్టిక్కర్లను కూడా అతికించడం…

జర్నలిస్టులకు ఉన్న.. ఇబ్బందులు ఎవరికి ఉండవు.చార్మినార్ ఎమ్యెల్యే జుల్ ఫెకార్ అలీ..

మన న్యూస్,హైదరాబాద్,(చార్మినార్) ఏరియాలోని ఖాజా షౌక్ మీటింగ్ హాల్, చౌమొహల్లా ప్యాలెస్ ఎదురుగా, మోతిగల్లి, ఖిల్వత్ ఉర్దూ ముస్కాన్ సాలర్ ఈ మిల్లట్ మెమోరియల్ ఆడిటోరియంలో జరిగిన టిజేఏ ఐ కి అనుబంధంగా ఉన్న తెలంగాణ జర్నలిస్టు అసోసియేషన్ టిజేఏ రాష్ట్ర…

నిజాన్ని నిర్భయంగా రాసేవాళ్లే జర్నలిస్టలు..

బిజెపి ఎంపీ ఈటెల రాజేందర్ మన న్యూస్,హైదరాబాద్, డిసెంబర్ 5:-జర్నలిస్టుల రైల్వే రాయితీ పాస్ ల విషయమై మరోసారి కేంద్ర రైల్వే శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తా అని మల్కాజిగిరిబీజేపీ ఎంపీ.ఈటెల రాజేందర్ అన్నారు. ఆదివారం హైదరాబాద్(చార్మినార్) ఏరియాలోని ఖాజా షౌక్…

ఘనంగా సన్మానం.

టిపిసిసి మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతల నిర్మలారెడ్డి. మన న్యూస్, హైదరాబాద్ లోని టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ సంస్థ కార్యాలయంలో రమేష్ రెడ్డి నిటిపిసిసి మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతల నిర్మలారెడ్డి మర్యాదపూర్వకంగాకలిసి శాలువా కప్పి…

సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు..

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్ ,పిట్లం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం వద్ద సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు సావిత్రిబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో పిట్లం వ్యవసాయ…