Author: RAHEEM

ఇందిరమ్మ ఇండ్ల పనులను పరిశీలించిన హౌసింగ్ ఏఈ హరిత

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ )మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను హౌసింగ్ ఏఈ హరిత పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు.…

ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం భూమి పూజ.. సర్పంచ్ కేతావత్ నారాయణ

మన ధ్యాస,నిజాంసాగర్, ( జుక్కల్ ) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడంతో నిజాంసాగర్ మండలంలోని మల్లూర్ తండాలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం సర్పంచ్ కేతావత్ నారాయణ, పంచాయతీ కార్యదర్శి భారతి తో కలిసి…

బ్యాంకు లింకేజీ రుణాలు తప్పనిసరిగా చెల్లించాలి – డీఆర్‌డీఏ ఏపిడీ విజయలక్ష్మి

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ )నిజాంసాగర్ మండలంలోని మాగి గ్రామంలో బ్యాంకు లింకేజీ ద్వారా రుణాలు తీసుకుని చెల్లించని మొండి బకాయిలు ఉన్న స్వయం సహాయక సంఘ సభ్యులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా డీఆర్‌డీఏ ఏపిడీ విజయలక్ష్మి..స్వయం సహాయక సంఘ సభ్యులను…

భయం వీడి పరీక్షలు రాయండి.. ఉత్తమ ఫలితాలు సాధించండి ,ఎంఈవో తిరుపతి రెడ్డి

మన ధ్యాస,నిజాంసాగర్, ( జుక్కల్ ​) నిజాంసాగర్ మండలంలోని మల్లూర్ గ్రామ జడ్పిహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో మంగళవారం మధ్యాహ్నం 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు ఏర్పాటు చేశారు.​ ముందుగా ఎంఈఓ తిరుపతి రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా…

గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడమే ప్రణాళికల లక్ష్యం..సర్పంచ్ గుర్రపు సుమిత్ర

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని మాగి గ్రామంలో 99 రోజుల ప్రణాళికలో భాగంగా జిపి కార్మికులతో పాటు గ్రామానికి చెందిన యువకులు,పెద్దలు కలిసి కట్టుగా గ్రామ పరిశుభ్రతనే ధ్యేయంగా శ్రమదానం చేశారని గ్రామ సర్పంచ్ సుమిత్ర శ్రీనివాస్ లు…

మన కోసం మనం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 400 మంది ఎస్ ఎస్ సి విద్యార్థులకు పెన్స్,ప్యాడ్లు పంపిణీ..

మన ధ్యాస,నిజాంసాగర్, ( జుక్కల్ ) నిజాంసాగర్ ,మహమ్మద్ నగర్ మండలాలాల్లో పబ్లిక్ పరీక్షలకు హాజరుకాబోతున్న ఎస్ ఎస్ సి విద్యార్థులకు ఉత్సాహం కలిగించే విధంగా మన కోసం మనం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సుమారు 400 మంది విద్యార్థులకు నిజాంసాగర్…

హాస్టల్‌లో విద్యార్థులకు శుభ్రమైన వాతావరణం, మెనూ ప్రకారం భోజనం సమయానికి అందేలా చూడాలి..మండల విద్యాశాఖ అధికారి వై. తిరుపతి రెడ్డి

మన ధ్యాస,నిజాంసాగర్ ( జుక్కల్ ) అచ్చంపేటలోని ఎస్సీ బాలుర హాస్టల్‌ విద్యార్థులకు శుభ్రమైన వాతావరణం, మెనూ ప్రకారం భోజనం సమయానికి అందేలా చూడాలని మండల విద్యాశాఖ అధికారి వై. తిరుపతి రెడ్డి అన్నారు. నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేటలోని ఎస్సీ బాలుర…

పోషకాలతో కూడిన పౌష్టికాహారం అందించాలి. సర్పంచ్ సయ్యద్ రఫీ

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ )మొహమ్మద్ నగర్ మండలంలోని సింగీతం గ్రామంలో అంగన్ వాడి కేంద్రాన్ని శనివారం సర్పంచ్ సయ్యద్ రఫీ తనిఖీ చేశారు.అంగన్ వాడి కేంద్రంలో సమస్యలను అంగన్ వాడి టీచర్ గంగామణీ అడిగి తెలుసుకున్నారు. సమస్యలు ఉంటే తమ దృష్టికి…

ప్రపంచ మహిళా దినోత్సవం పురస్కరించుకొని మహిళలకు ఘన సన్మానం..

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ )ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మద్నూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో మహిళా ఉద్యోగులను ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా జూనియర్ అసిస్టెంట్ కావేరి,గ్రామ పాలన అధికారి గంగమ్మలను తహసీల్దార్ ఎం.డి. ముజీబ్ శాలువా కప్పి, పూలమాలలతో సత్కరించారు.ఈ…

గ్రామం అభివృద్ధి చేయడమే ప్రజాపాలన – డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్

మన ధ్యాస,నిజాంసాగర్ ,( జూక్కల్ )మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” 99 రోజుల యాక్షన్ ప్లాన్ కార్యక్రమం మార్చి 6 నుండి జూన్ 12 వరకు రాష్ట్రవ్యాప్తంగా అమలు కానుంది.ఈ కార్యక్రమంలో భాగంగా…