ఇందిరమ్మ ఇళ్లను త్వరగా పూర్తి చేయాలి..డీఎల్పీవో ప్రసాదరావు
మన ధ్యాస, నిజాంసాగర్ : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని బాన్సువాడ డీఎల్ పీవో ప్రసాద్ రావు అన్నారు. శుక్రవారం మహమ్మ ద్ నగర్ మండలంలోని హసన్ పల్లి గ్రామంలో నిర్మాణం లో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల పురోగతిని…