టికెట్ ఎవరికిచ్చినా కలిసి పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించడమే లక్ష్యంగా పనిచేయాలి..ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్
మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) టికెట్ ఎవరికిచ్చినా పార్టీ నిర్ణయాన్ని గౌరవించి,అందరూ ఐక్యతతో కలిసి పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించడమే లక్ష్యంగా పనిచేయాలని ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్ అన్నారు.బిచ్కుంద మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో…