హసన్ పల్లి లో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్
మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) , పేదలకు సొంతింటి కలను సాకారం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ అన్నారు.మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్పల్లి గ్రామంలో లబ్ధిదారులు నిర్మించుకున్న రెండు ఇందిరమ్మ ఇళ్లను కొబ్బరికాయ కొట్టి, రిబ్బన్…