జుక్కల్ యూత్ కాంగ్రెస్ కోఆర్డినేటర్గా అద్నాన్..
మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) జుక్కల్ అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ కోఆర్డినేటర్గా అద్నాన్ నియమితులయ్యారు. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ అధికారికంగా ప్రకటించారు.ఈ సందర్భంగా అద్నాన్ మాట్లాడుతూ..ఈ బాధ్యతను నాకప్పగించినందుకు ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు,జిల్లా…
పంటల పరిశీలన, వరదబాధితుల పరామర్శ – ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఎంపీ హామీ
మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ )భారీ వర్షాల ప్రభావంతో మద్నూర్, డోంగ్లి మండలాల్లో పంటలు దెబ్బతిన్నాయి.వరద ప్రభావిత గ్రామాల్లో నష్టపోయిన రైతులను, పునరావాస కేంద్రాల్లో నివసిస్తున్న బాధితులను జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్ శనివారం ప్రత్యక్షంగా సందర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.పంటలు, రహదారులు…
వరద బాధితులకు నష్టపరిహారం అందేలా చర్యలు – కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):రెండు మూడు రోజులుగా కురిసిన వర్షాల కారణంగా నష్టం జరిగిన ప్రతి ఒక్కరికి నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు.మహమ్మద్ నగర్ మండలంలోని బొగ్గుగుడిసె చౌరస్తా వద్ద నీటి ప్రవాహం వల్ల…
మరుపల్లి గ్రామస్తుల పరిస్థితులను పరిశీలించిన.. మండల ప్రత్యేక అధికారి ప్రమీల
మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ )నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట గ్రామపంచాయతీ పరిధిలోని మరుపల్లి గ్రామం వరద ముంపుకు గురైన విషయం తెలిసిందే.గ్రామస్తులందరినీ మండల కేంద్రంలోని అచ్చంపేట్ సొసైటీ పరిధిలోని గోర్గల్ గేటు వద్ద ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సహాయక శిబిరానికి తరలించారు.ఈ…
వరద ప్రాంతాల్లో స్వయంగా పర్యటన ప్రజలకు భరోసా..ఎస్పి రాజేష్ చంద్ర
మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని బొగ్గుగుడిసె–బాన్సువాడ, నిజాంసాగర్ రహదారులు తీవ్రంగా దెబ్బతినడంతో అలాగే నిజాంసాగర్ ప్రాజెక్టు విడుదలైన నీటి ప్రభావంతో చిన్నపూల్ బ్రిడ్జి వద్ద పరిస్థితిని కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ప్రత్యక్షంగా పరిశీలించారు.ఈ సందర్భంగా వాహనదారులు…
పాఠశాలల విద్యార్థులకు సురక్షిత ప్రాంతాలకు తరలింపు..
మనధ్యాస,నిజాంసాగర్(జుక్కల్ ) నిజాంసాగర్ ప్రాజెక్టు వాడి దగ్గర ద్వారా నీటి ప్రవాహం తగ్గుముఖం పట్టడంతోశుక్రవారం ఉదయం వరద పోటు తగ్గడంతో నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు దృష్టికి తీసుకెళ్ళడంతో వెంటనే…
నిజాంసాగర్ ప్రాజెక్టును పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే
మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్): గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నిజాంసాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో, జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే ప్రాజెక్టును ప్రత్యక్షంగా సందర్శించారు.ఈ సందర్భంగా నీటిపారుదల శాఖ ఏఈ సాకేత్,…
ముంపు ప్రాంతాలను పర్యవేక్షిస్తున్న ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు
మన ధ్యాస,నిజాంసాగర్,(జుక్కల్ ) ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నిజాం సాగర్ ప్రాజెక్టులోకి ఎగువ నుండి భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతుండడంతోఅధికారులు ప్రాజెక్టు 22 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ప్రాజెక్టును…
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – కాంగ్రెస్ నాయకుల సూచన
మన ధ్యాస, నిజాంసాగర్,( జుక్కల్ )రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మొహమ్మద్ నగర్ మండలం లోని బొగ్గు గుడిసె వద్ద దుకాణాలు నీటిలో కొట్టుకుపోయాయి.నీటి ప్రవాహం ఎక్కువ కావడంతో పరిస్థితిని సమీక్షించేందుకు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నిఖిల్,…
బొగ్గు గుడిసె వర్షంతో అతలాకుతలం – ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలి
మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):రెండు రోజులుగా కురుస్తున్న అతి భారీ వర్షాలు కామారెడ్డి జిల్లాలో తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ముఖ్యంగా ఎల్లారెడ్డి, నిజాంసాగర్ మండలాల్లో కుండపోత వానతో పంటలు దెబ్బతిన్నాయి. కళ్యాణి ప్రాజెక్టులోకి అధికంగా వరద నీరు చేరడంతో గేట్ల పైభాగం…