Author: RAHEEM

జిపి రికార్డులు సక్రమంగా ఉండేలా చూడాలి..డిఎల్పిఓ ప్రసాద్ రావు

మన ధ్యాస,నిజాంసాగర్, ( జుక్కల్ ) గ్రామ పంచాయతీ కార్యాలయంలో రికార్డులు సక్రమంగా ఉండేలా చూడాలని భాన్స్ వాడ డిఎల్పిఓ ప్రసాద్ రావు అన్నారు.మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్ పల్లి గ్రామ పంచాయతీలో రికార్డులను పరిశీలించారు. గ్రామపంచాయతీ రికార్డులల్లో ఎప్పటికప్పుడు టాక్స్,నల్ల…

10వ వార్డులో మఠం మానసను భారీ మెజార్టీతో గెలిపించి అభివృద్ధి సాధించుకుందాం: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు పిలుపు

మన ధ్యాస,నిజాంసాగర్ (జుక్కల్) జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని బిచ్కుంద మున్సిపాలిటీ 10వ వార్డులో కౌన్సిలర్ అభ్యర్థి మఠం మానసకు మద్దతుగా ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది.ఈ సందర్భంగా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు స్వయంగా ప్రచారంలో పాల్గొని వార్డు ప్రజలను కలుసుకుని…

వ్యవసాయ సహకార సంఘంలో సభ్యత్వం పొందాలి: మానిటరింగ్ అధికారి కరుణాకర్ రెడ్డి

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) మహమ్మద్ నగర్ మండల కేంద్రంలోని గున్కుల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో రైతులు సభ్యత్వం పొందాలని సహకార సంఘం మానిటరింగ్ అధికారి కరుణాకర్ రెడ్డి పిలుపునిచ్చారు.సభ్యత్వం ద్వారా రైతులకు అనేక ప్రయోజనాలు లభిస్తాయని తెలిపారు.సంఘం పరిధిలోని…

గాంధీభవన్‌లో కామారెడ్డి మున్సిపాలిటీలకు బీ ఫామ్స్ పంపిణీ – టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్

మన ధ్యాస,నిజాంసాగర్, ( జుక్కల్ )హైదరాబాద్ గాంధీభవన్‌లో కామారెడ్డి జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలకు సంబంధించిన బీ ఫామ్స్ లను టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ చేతుల మీదుగా కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ అందజేశారు.అనంతరం కామారెడ్డి జిల్లాలోని…

తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి…

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) వేసవి కాలంలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆర్‌డబ్ల్యూ‌ఎస్ ఏఈ సుమలత అన్నారు.మొహమ్మద్‌నగర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..వేసవి కాలంలో…

సీఎం కప్ క్రీడలను ప్రారంభించిన.. మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) మొహమ్మద్ నగర్ మండల కేంద్రంలోని పరిషత్ పాఠశాలలో గురువారం రోజున సీఎం కప్ ఆట పోటీలను మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి,ఎంపీడీవోలు సత్యనారాయణ రెడ్డి,తహసీల్దార్ లత,ఎంపీవో అనిత లు కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడారు…గ్రామీణ…

సర్పంచ్ ఉప సర్పంచ్ కు ఉపాధ్యాయులు ఘనంగా సన్మానం..

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్ పల్లి పాఠశాలలో గ్రామ సాధారణ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్ బోయిని హరిణ్ కుమార్,ఉప్ప సర్పంచ్ గంగారం లకు ఉపాధ్యాయులు సాయి రెడ్డి, గణేష్,సుధారాణి,లు కలిసి శాలువాతో ఘనంగా సత్కరించారు, అనంతరం…

ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు…

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) మహమ్మద్ నగర్ మండలంలోని హసన్ పల్లి గ్రామంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ బోయిని హరిన్ కుమార్, పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు సాయి రెడ్డి లు…

ఎస్‌ఐ శివకుమార్‌కు ఘనంగా సన్మానం…

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఎస్‌ఐ శివకుమార్‌ కు హసన్‌పల్లి గ్రామ సర్పంచ్ బోయిని హరిన్ కుమార్,ఉప్ప గ్రామ సర్పంచ్ గంగారాం లు కలిసి ఎస్‌ఐ శివకుమార్‌కు శాలువా కప్పి…

ఇందిరా మహిళా శక్తి పథకం కింద పెరటి కోళ్ల మదర్ యూనిట్‌ల అందజేత..

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండల కేంద్రంలో మహిళల ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరా మహిళా శక్తి పథకం కింద పెరటి కోళ్ల మదర్ యూనిట్ కేంద్రాన్ని ఎంపీడీవో శివకృష్ణ,ఐకేపీ ఏపీఎం ప్రసన్నరాణి లు లబ్ధిదారులకు…