Author: RAHEEM

ఎంఈవోగా వెంకటేశ్వర్లు బాధ్యతల స్వీకరణ..

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్): మహమ్మద్ నగర్ మండల విద్యా అధికారిగా (ఎంఈఓ) వెంకటేశ్వర్లు బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల వరకు ఈ బాధ్యతలు నిర్వహించిన ఎంఈఓ అమర్ సింగ్ గత నెలలో పదవీ విరమణ చేయగా, వారి స్థానంలో…

ఐకెపి,సొసైటీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం..

మన ధ్యాస,నిజాంసాగర్ ,( జుక్కల్ ) కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశనుసారముగా ఖరీఫ్ 2025-26 సీజన్ లో భాగంగా ఉమ్మడి నిజాంసాగర్ మండల కేంద్రంతో పాటు బ్రాహ్మణపల్లి, నర్వ,మల్లూర్ తాండ,మాగి,సుల్తాన్ నగర్,కోమలాంచ,గాలిపూర్, గిర్నితాండ,మర్పల్లి,ఐకేపీ ఆధ్వర్యంలో తహసీల్దార్ బిక్షపతి కాంటాకు పూజ చేసి…

డాక్టర్ బాలాజీకి ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఘన సన్మానం

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) ఉస్మానియా యూనివర్సిటీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 84వ స్నాతకోత్సవంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా హిందీ విభాగంలో డాక్టరేట్ పట్టా అందుకున్న డాక్టర్ బాలాజీని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జుక్కల్ ఎమ్మెల్యే…

మల్లికార్జున్ అప్పా షెట్కార్ చిత్రపటానికి నివాళులు అర్పించిన – ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు తన క్యాంపు కార్యాలయంలో బిచ్కుంద మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మల్లికార్జున్ అప్పా షెట్కార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు…

గ్రామాలల్లో సద్దుల బతుకమ్మ వేడుకలు..

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) సెప్టెంబర్ 30, నిజాంసాగర్ మండలంలోని మల్లూరు,హసన్‌పల్లి,తదితర గ్రామాలల్లో సద్దుల బతుకమ్మ వేడుకలను ఎంతో ఉత్సాహంగా,ఆధ్యాత్మిక శ్రద్ధతో నిర్వహించారు.ఈ సందర్భంగా సద్దుల బతుకమ్మలను రకరకాల పూలతో అందంగా అలంకరించి ప్రతి ఇంటింటి నుంచి చావిడి వద్దకు తీసుకువచ్చారు.అక్కడ…

నిజాంసాగర్ జలాశయం శిల్పకళా వైభవం – రెండు లక్షల క్యూసెక్కుల వరదనీరు వచ్చినా చెక్కుచెదరదు: ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ

మన ధ్యాస,నిజాంసాగర్, ( జుక్కల్ ) సెప్టెంబర్ 30 ,కామారెడ్డి జిల్లా గర్వకారణమైన నిజాంసాగర్ జలాశయం నిర్మాణం ఎంతో బలమైనదని,రెండు లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చినా చెక్కుచెదరని దృఢత్వం కలిగిన ప్రాజెక్టు అని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్…

దేవి నవరాత్రి ఉత్సవాల్లో ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ప్రత్యేక పూజలు..

మన ధ్యాస,నిజాంసాగర్ ( జుక్కల్ )జుక్కల్ నియోజకవర్గంలో భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సోమవారం మహమ్మద్ నగర్ మండలం లోని తుంకిపల్లి కోమలంచ గ్రామాల్లో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపాన్ని సందర్శించి జుక్కల్…

ప్రాజెక్టు 21 గేట్లు ఎత్తివేత – నెల రోజులపాటు నీటి విడుదల..

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరద పెరుగుతూనే ఉంది.ఆదివారం నాటికి ప్రాజెక్టులోకి 1,30,144 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో చేరింది. దీంతో ప్రాజెక్టు వీర్ నంబర్–4లో 10 గేట్లు, వీర్ నంబర్–5లో 4…

ప్రజా సేవలో ముందడుగు- బతుకమ్మ పండుగ సౌకర్యాలు.. మండల అధ్యక్షులు ఏలే మల్లికార్జున్

మన ధ్యాస, నిజాంసాగర్ ( జుక్కల్ ) సెప్టెంబర్ 28,నిజాంసాగర్ మండల కేంద్రంలో బతుకమ్మ పండుగ వేడుకలు మహిళలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరుపుకునేలా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు.ఆదివారం, బతుకమ్మ పండుగకు ముందుగా…

ఘనంగా వెల్గనూర్ గ్రామంలో దుర్గామాత యజ్ఞం..

మన ధ్యాస, నిజాంసాగర్ ( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని వెల్గనూర్ గ్రామంలో దుర్గామాత ఆలయ ప్రాంగణంలో భక్తిశ్రద్ధలతో యజ్ఞం నిర్వహించారు. గ్రామంలోని బాణాపురం ప్రతాపరెడ్డి ప్రత్యేకంగా ఈ యజ్ఞాన్ని నిర్వహించగా, ఉదయం భక్తులు పెద్ద సంఖ్యలో చేరి దుర్గామాత దర్శించుకున్నారు.…