Author: RAHEEM

ఘనంగా భీమన్న దేవుని ఉత్సవాలు..

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) నవంబర్ 5: కార్తీక పౌర్ణమి సందర్భంగా నాయకపోడ్ కులదైవం భీమన్న దేవుని ఉత్సవాలు మొహమ్మద్‌నగర్ మండలంలోని కోమలాంచ గ్రామంలో భీమన్న గుడి వద్ద ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా భక్తులు గోదావరి నది ఉపనదైన మంజీరా నదికి…

జిఎస్ఆర్ ఫ్యాక్టరీలో కెన్ క్యారియర్ పూజ..

మన ధ్యాస ,నిజాంసాగర్ ( జుక్కల్ )నవంబర్ 3, నిజాంసాగర్ మండలంలోని మాగి జిఎస్ఆర్ ఫ్యాక్టరీ లో సోమవారం కెన్ క్యారియర్ పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.వైస్ ప్రెసిడెంట్వేణుగోపాల్ రావు,కెన్ జనరల్ మేనేజర్ వెంగల్ రెడ్డి, సిడిసి చైర్మన్ ఎండి.షాదుల్లా, బోధన్…

రాష్ట్ర సలహాదారులు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి ఘన సన్మానం-

మన ధ్యాస, కామారెడ్డి: నవంబర్ 2,బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సలహాదారుడిగా కేబినెట్ హోదాతో నియమితులైన సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లోని సుదర్శన్ రెడ్డి నివాసంలో మాజీ ఎమ్మెల్యే బాన్స్‌వాడ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఏనుగు రవీందర్ రెడ్డి…

నిజాంసాగర్ ప్రాజెక్టు 5 గేట్ల ద్వారా నీటి విడుదల..ఏఈ సాకేత్

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల ప్రభావంతో నిజాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. ప్రాజెక్టులో ప్రస్తుతం 37,113 క్యూసెక్కుల నీరు చేరుతుండగా, వీర్ నంబర్–5 కలో ఉన్న ఐదు గేట్ల ద్వారా 43,135…

మంత్రికి అజారుద్దీన్‌ కు ఘన సన్మానం..

మన ధ్యాస,బాన్స్ వాడ,మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మొహమ్మద్ అజారుద్దీన్‌కు శనివారం హైదరాబాద్ ఆయన స్వగృహంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంజాత్ ఖాన్,పాత బాలకృష్ణ,క్రాంతి లు కలసి పుష్పగుచ్చం అందజేసి,శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ — అజారుద్దీన్ కేవలం…

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ -ఏలే మల్లికార్జున్

మన ధ్యాస ,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మల్లూర్ తాండ గ్రామానికి చెందిన లబ్ధిదారుడు ధరావత్ విఠల్ కి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ అందజేశారు.ఈ…

ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి పెంచాలి… గోదావరి నది యాజమాన్య బోర్డు ఛైర్మన్ శ్రీపాండే

మన ధ్యాస ,నిజాంసాగర్ ( జుక్కల్ ) ఒక చెట్టు – అమ్మ పేరుతో కార్యక్రమంలో మొక్కలు నాటిన ఛైర్మన్ గోదావరి నది యాజమాన్య బోర్డు ఛైర్మన్ పాండే శుక్రవారం నిజాంసాగర్ ప్రాజెక్టును సందర్శించి పరిశీలించారు.ఈ సందర్శనలో భాగంగా ఆయన “స్వచ్ఛత…

వడ్ల కొనుగోలు కేంద్రాల పరిశీలన – రైతుల ఖాతాలో 20.38 లక్షల రూపాయల జమ.. ఐకేపీ ఏపీఎం ప్రసన్నా రాణీ..

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):నిజాంసాగర్ మండలంలోని బ్రాహ్మణపల్లి, మర్పల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను ఐకెపి ఏపీఎం ప్రసన్న రాణి,ఏఈఓ స్వర్ణలతతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా ప్రసన్న రాణి మాట్లాడుతూ..ఇప్పటివరకు 20 మంది రైతుల ఖాతాలలో 20,38,294 రూపాయలు…

మాజీ జ‌డ్పీటీసీ కృష్ణారెడ్డి పాడే మోసిన జుక్క‌ల్ ఎమ్మెల్యే తోట ల‌క్ష్మీకాంతారావు

మన ధ్యాస, నిజాంసాగ‌ర్ 🙁 జుక్కల్ ) నిజాంసాగ‌ర్ మాజీ జ‌డ్పీటీసీ కృష్ణారెడ్డి నిబ‌ద్ద‌త‌తో ప‌ని చేసి ప్ర‌జాసేవ‌కే త‌న జీవితాన్ని అంకితం చేసిన గొప్ప రాజ‌కీయ దురంద‌రుడు అని జుక్క‌ల్ ఎమ్మెల్యే తోట ల‌క్ష్మీకాంత‌రావు అన్నారు. నిజాంసాగర్ మాజీ జ‌డ్పీటీసీ…

ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదిన వేడుకలు…

మన ధ్యాస ,నిజాంసాగర్, ( జుక్కల్ ) భారత దేశ ఐక్యతకు ప్రతీక సర్దార్ వల్లభాయ్ పటేల్ అని బిచ్కుంద సీఐ రవికుమార్, ఎస్ ఐ మోహన్ రెడ్డి అన్నారు. జుక్కల్ నియోజకవర్గం లోని బిచ్కుంద ,నిజాంసాగర్ మండలాల్లో జాతీయ ఏకతా…