Author: RAHEEM

వడ్ల కొనుగోలు కేంద్రాల పరిశీలన – రైతుల ఖాతాలో 20.38 లక్షల రూపాయల జమ.. ఐకేపీ ఏపీఎం ప్రసన్నా రాణీ..

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):నిజాంసాగర్ మండలంలోని బ్రాహ్మణపల్లి, మర్పల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను ఐకెపి ఏపీఎం ప్రసన్న రాణి,ఏఈఓ స్వర్ణలతతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా ప్రసన్న రాణి మాట్లాడుతూ..ఇప్పటివరకు 20 మంది రైతుల ఖాతాలలో 20,38,294 రూపాయలు…

మాజీ జ‌డ్పీటీసీ కృష్ణారెడ్డి పాడే మోసిన జుక్క‌ల్ ఎమ్మెల్యే తోట ల‌క్ష్మీకాంతారావు

మన ధ్యాస, నిజాంసాగ‌ర్ 🙁 జుక్కల్ ) నిజాంసాగ‌ర్ మాజీ జ‌డ్పీటీసీ కృష్ణారెడ్డి నిబ‌ద్ద‌త‌తో ప‌ని చేసి ప్ర‌జాసేవ‌కే త‌న జీవితాన్ని అంకితం చేసిన గొప్ప రాజ‌కీయ దురంద‌రుడు అని జుక్క‌ల్ ఎమ్మెల్యే తోట ల‌క్ష్మీకాంత‌రావు అన్నారు. నిజాంసాగర్ మాజీ జ‌డ్పీటీసీ…

ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదిన వేడుకలు…

మన ధ్యాస ,నిజాంసాగర్, ( జుక్కల్ ) భారత దేశ ఐక్యతకు ప్రతీక సర్దార్ వల్లభాయ్ పటేల్ అని బిచ్కుంద సీఐ రవికుమార్, ఎస్ ఐ మోహన్ రెడ్డి అన్నారు. జుక్కల్ నియోజకవర్గం లోని బిచ్కుంద ,నిజాంసాగర్ మండలాల్లో జాతీయ ఏకతా…

అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

మన ధ్యాస నిజాంసాగర్ (జుక్కల్ ) జుక్కల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అధికారులకు సూచించారు. కలెక్టరేట్ లో గురువారం ఆయన కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తో కలిసి పనుల పురోగతిపై సమీక్షించారు.భవనాల…

ఇతర రాష్ట్రాల సన్నధాన్యం రాష్ట్రంలోకి రాకుండా చూడాలి…అదనపు కలెక్టర్ విక్టర్

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ). జిల్లా కేంద్రానికి సరిహద్దుల్లో ఉన్న పత్తి మిల్లులను, సరిహద్దులోని చెక్ పోస్టులను అదనపు కలెక్టర్ వి. విక్టర్ పరిశీలించారు.మద్నూర్ మండలంలోని మంగళవారం అంతరాష్ట్ర సరిహద్దు వద్ద ఏర్పాటుచేసిన చెకో పోస్టును తనిఖీచేశారు.చెక్ పోస్టు సిబ్బందికి పోలీసులకు…

రాజకీయ ప్రతినిధులకు ఎన్నికలపై శిక్షణ..జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ వి. విక్టర్

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మంగళవారం ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో మద్నూర్ తహసీల్దార్ కార్యాలయంలో జుక్కల్ నియోజకవర్గ ఈఆర్ వో (ఓటరు నమోదు అధికారి), జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ…

నిజాంసాగర్ ఎంపీడీవోగా డీ. శివ కృష్ణ బాధ్యతలు స్వీకరణ…

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ ఎంపీడీఓ గా డి.శివ కృష్ణ మంగళవారం తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది ఎంపీవో అనిత,మండల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పుష్పగుచ్ఛాలు అందించి అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మండలంలోని అభివృద్ధి…

ఇందిరమ్మ ఇండ్లను త్వరితగతిన పూర్తిచేయాలి—ప్రత్యేక అధికారి అరుణ

మన ధ్యాస, నిజాంసాగర్ 🙁 జుక్కల్ ) ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను లబ్దిదారులు త్వరితగతిన పూర్తిచేయాలని మండల ప్రత్యేక అధికారి అరుణ అన్నారు.మహమ్మద్ నగర్ మండలంలోని గున్కుల్ గ్రామంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను మంగళవారం ఆమె పరిశీలించారు.నిర్మాణ…

దాబా నిర్వహికుడిపై కేసు నమోదు…50 వేల జరిమానా..

మన ధ్యాస, నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని మాగి గ్రామ శివారులో బైడీల మైసమ్మ దాబా నిర్వాహకుడు చింతకింది శేఖర్ ఎలాంటి నేరాలకు పాల్పడకుండా ఉండేందుకు ఫిబ్రవరి 6న తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేసినట్లు ఎస్ ఐ శివకుమార్ తెలిపారు.బైండోవర్…

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వడ్డేపల్లి,మల్లూర్,సుల్తాన్ నగర్,వెల్గనూర్ గ్రామాలకు చెందిన అర్హులైన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ అందజేశారు.ఈ సందర్భంగా మండల…