Author: RAHEEM

మారు మోగేలా నేడు బైక్ ర్యాలీ…

మన దాస్య,నిజాంసాగర్:( జుక్కల్ ) నర్సింగ్ రావు పల్లి చౌరస్తా నుంచి పిట్లం మండల కేంద్రం వరకు శుక్రవారం బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు మండల కాంగ్రెస్ పార్టీ నాయకుడు ప్రజాపండరి గురువారం ఒకప్రకటనలో తెలిపారు.డీసీసీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన ఏలె మల్లికార్జున్,జుక్కల్…

నిజాంసాగర్ ప్రాజెక్ట్ మన వారసత్వ సంపద: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):నిజాంసాగర్ ప్రాజెక్ట్ మన వారసత్వ సంపద అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. నిజాంసాగర్ మండలంలోని నాగమడుగు ఎత్తిపోతల పథకాన్ని ఆమె గురువారం సందర్శించి పనులను పర్యవేక్షించారు.రైతులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని…

మంత్రి దామోదర రాజనర్సింహా కు సన్మానం..డిసిసి అధ్యక్షులు మల్లికార్జున్ కు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి దామోదర్

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్): తెలంగాణ రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహాను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు,కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్,ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ నాయకులు భుజంగారి భాస్కర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం…

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానం..

మన ద్యాస, నిజాంసాగర్, (జుక్కల్) : హైదరాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి స్వగృహంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చు అందించి శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా నాయకులు…

జుక్కల్ ఎమ్మెల్యే, డిసిసి అధ్యక్షులకు ఘనంగా సన్మానం..

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) లండన్ పర్యటనను విజయవంతంగా ముగించుకొని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు మంగళవారం స్వదేశానికి చేరుకున్న వెంటనే, ఎయిర్ పోర్టులో స్వాగతం పలికి హైదరాబాదులోని ఆయన నివాసంలో హృదయపూర్వక పుష్పగుచ్చం అందించి శాలువాతో ఘనంగా సత్కరించారు.అనంతరం కామారెడ్డి…

హసన్‌పల్లిలో ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ..

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో ఇందిరమ్మ మహిళా శక్తి చీరలను గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నిఖిల్,నాయకులు బోయిని హరిణ్ కుమార్, వెంక గౌడ్ కలిసి డ్వాక్రా మహిళా సంఘ సభ్యులకు పంపిణీ చేశారు.ఈ…

ఇందిరమ్మ మహిళ శక్తి చీరల పంపిణీ..

మన ధ్యాస, నిజాంసాగర్ ,( జుక్కల్ ) పండగల ఇందిరమ్మ మహిళా శక్తి చీరలను పంపిణీ చేయడం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అన్నారు. నిజాంసాగర్ మండల కేంద్రంలోని బంజేపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో ఇందిరమ్మ మహిళా శక్తి చీరలను ఎంపీడీవో…

పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు సన్మానం

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్) హైదరాబాద్‌లోని రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కార్యాలయంలో కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానం చేశారు.ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ… పార్టీ…

ఇందిరా మహిళా శక్తి ఆధ్వర్యంలో ఆడపడుచులకు చీరల పంపిణీ.. పిట్లం ఏఎంసీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్) : ఉన్నత లక్ష్యాలతో మహిళల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అమలులో ఉన్న ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం భాగంగా ఉమ్మడి నిజాంసాగర్ మండలంలోని మాగి, తుంకిపల్లి గ్రామాల్లో డ్వాక్రా మహిళా సంఘాల సభ్యులకు పిట్లం వ్యవసాయ…

ఎమ్మెల్యే మదన్ మోహన్ కు సన్మానించిన కామారెడ్డి డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్

మన ధ్యాస,నిజాంసాగర్, ( జుక్కల్ ) కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ఏలే మల్లికార్జున్ ఆదివారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌ను ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో మర్యాదపూర్వకంగా కలసి శాలువా పుష్పగుచ్చం అందించి ఘనంగా సత్కరించారు.అనంతరం ఎమ్మెల్యే…