“పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ చేతుల మీదుగా మొరుంపల్లి – ఐరాల చిన్నగొల్లపల్లి మధ్య బీటీ రోడ్డుకు శంకుస్థాపన..”
ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలన్నదే కూటమి ప్రభుత్వం లక్ష్యం.. “అభివృద్ధి మాటలకు పరిమితం కాకుండా చేతుల్లో చూపిస్తున్నాం..” “పూతలపట్టు శాసనసభ్యులు డా..కలికిరి మురళీమోహన్.. “ మన న్యూస్ ఐరాల మండలం మే-14:- పూతలపట్టు నియోజకవర్గం, ఐరాల మండలం, మొరుంపల్లి గ్రామం వద్ద…
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల బూత్ కమిటీ అధ్యక్షులుగా జె. కొత్తూరు భానుప్రకాష్ రెడ్డి
మన న్యూస్ (బంగారుపాళ్యం మండలం) మే-9:- చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం వివిధ అనుబంధ విభాగాల అధ్యక్షులు నియామకంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు వై.యస్. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు బంగారు పాల్యం మండల బూత్ కమిటీ అధ్యక్షుడిగా…
ఆధార్ కేంద్రం, ఆర్టీసీ బస్సు సర్వీసు, వాటర్ ప్లాంట్, సీసీ రోడ్లు వంటి అభివృద్ధి పనులతో మారిన గొడుగుచింత రూపురేఖలు
గొడుగు – చింత లేని గ్రామం.. “సొంత గ్రామంలో అభివృద్ధి వర్షం కురిపిస్తున్న ఎమ్మెల్యే మురళీమోహన్..” “ఎమ్మెల్యే చొరవతో ఆధార్ కేంద్రం ఏర్పాటు..” “అందుబాటులో ప్రభుత్వ సేవలు, అభివృద్ధి వైపు అడుగులు..” మన న్యూస్ పూతలపట్టు మండలం మే-9:- పూతలపట్టు మండలం,…
అరగొండ – పల్లెచెరువు మార్గంలో నూతనంగా నిర్మిస్తున్న బీటీ రోడ్డును పరిశీలించిన పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..
గత ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి నిర్వీర్యం.. “గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత..” మన న్యూస్ తవణంపల్లె మే-9:- పూతలపట్టు నియోజకవర్గం, తవణంపల్లె మండలం పరిధిలోని అరగొండ – పల్లెచెరువు మార్గంలో నూతనంగా నిర్మిస్తున్న బీటీ రోడ్డును పూతలపట్టు శాసనసభ్యులు…
ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ను ఘనంగా సత్కరించిన పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..
మన న్యూస్ ఐరాల మే 9:- కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ది వినాయక స్వామి వారి దర్శనార్ధం కాణిపాకం ఆలయంకు విచ్చేసిన రాజమండ్రి సిటీ నియోజకవర్గ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ని మరియు ఆయన సతీమణి మాజీ శాసనసభ్యులు ఆదిరెడ్డి భవాని ని…
వెంగంపల్లి రైతు సేవా కేంద్రంలో స్మార్ట్ వ్యవసాయంపై రైతులకు అవగాహన కార్యక్రమం
మనన్యూస్ తవనంపల్లె మే 8:- మండలంలోని వెంగంపల్లి గ్రామంలో గల రైతు సేవా కేంద్రం నందు ఈరోజు రైతు స్కిల్ అప్ డిజిటల్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని నిర్వహించిన మండల వ్యవసాయ అధికారులు, ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి జి ప్రవీణ్,…
రైతులకు నైపుణ్య అభివృద్ధి పై శిక్షణ కార్యక్రమం
మన న్యూస్ తవణంపల్లె మే-5:- తవణంపల్లి మండల పరిధిలోని మత్యం పంచాయతీ సచివాలయ ఆవరణంలో వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు నైపుణ్య శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సోమవారం హార్టికల్చర్ అసిస్టెంట్ శ్రీధర్ మాట్లాడుతూ వాతావరణ సమాచారం రైతులకు డిజిటల్…
తవణంపల్లి పోలీస్ స్టేషన్ నందు మద్యం కేసుల్లో పట్టబడిన వాహనాల బహిరంగ వేలం
మన న్యూస్ తవణంపల్లె మే-5: మద్యం కేసుల్లో పట్టుబడిన వాహనాల బహిరంగ వేలంను చిత్తూరు జిల్లా తవణంపల్లి పోలీస్ స్టేషన్ నందు ఈనెల 13 వ తేదీన నిర్వహిస్తున్నట్లు తానంపల్లి పోలీస్ స్టేషన్ ఎస్ఐ చిరంజీవి ఒక ప్రకటనలో తెలియజేశారు. వివిధ…
“టైలర్గా మారిన పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..”
మహిళలు ఇంటికే పరిమితం కాకుండా సామాజిక, ఆర్ధిక రంగాల్లో ముందుకు రావడం ఎంతో అవసరం.. యాదమరి మన న్యూస్ మే 5: పూతలపట్టు నియోజకవర్గం శాసనసభ్యులు డా. కలికిరి మురళీమోహన్ టైలర్ గానూ మారారు. మహిళల ఆర్థిక అభ్యున్నతికి భరోసా కల్పించే…
చలివేంద్ర ఏర్పాటు చేసిన బీజేపీ ఐరాల మండల ప్రధాన కార్యదర్శి అశోక్.
ఐరాల మన న్యూస్ మే 5: ఐరాల మండలం పుత్రమద్ది గ్రామంలో ఈ రోజు బీజేపీ ప్రధాన కార్యదర్శి సి అశోక్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ప్రారంభించారు. వేసవి తాపాన్ని దృష్టిలో ఉంచుకుని, స్థానిక ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటి సౌకర్యం కల్పించాలనే లక్ష్యంతో…

















