చలివేంద్ర ఏర్పాటు చేసిన బీజేపీ ఐరాల మండల ప్రధాన కార్యదర్శి అశోక్.
ఐరాల మన న్యూస్ మే 5: ఐరాల మండలం పుత్రమద్ది గ్రామంలో ఈ రోజు బీజేపీ ప్రధాన కార్యదర్శి సి అశోక్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ప్రారంభించారు. వేసవి తాపాన్ని దృష్టిలో ఉంచుకుని, స్థానిక ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటి సౌకర్యం కల్పించాలనే లక్ష్యంతో…
షికారి కాలనీ నందు కార్డెన్ సెర్చ్ నిర్వహించిన తవణంపల్లె పోలీసులు
తవణంపల్లె మన న్యూస్ ఫిబ్రవరి-15 చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలంలో జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు ఆదేశాల మేరకు షికారి కాలనీ నందు శనివారం తవణంపల్లి ఎస్సై చిరంజీవి వారి సిబ్బంది ఆధ్వర్యంలో తవణంపల్లె పరిధిలోని షికారి కాలనీ నందు కార్డెన్…
చిత్తూరు జిల్లాకే ఆదర్శంగా నిలిచిన పుత్రమద్ది గ్రామ రైతాంగం…
ఐరాల మన న్యూస్ జనవరి-31 చిత్తూరు జిల్లా ఐరాల మండలం పుత్రమద్ది గ్రామానికి తాగునీటి, సాగునీటి అవసరాల నిమిత్తం పూర్వీకులు రెండు చెరువులను నిర్మించారు. ఈ రెండు చెరువులు నిండి ఐదు సంవత్సరాలు అవుతుంది. వర్షాలు సక్రమంగా పడకపోవడం, సప్లై చానెల్స్…
ఏపీ డబ్ల్యు జే ఎఫ్ నియోజకవర్గం జాయింట్ సెక్రెటరీ గా ప్రతాప్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక.
తవణంపల్లె Mana News, జనవరి-25 :-ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ పూతలపట్టు నియోజకవర్గం ఏపీడబ్ల్యుజేఎఫ్ యూనియన్ జాయింట్ సెక్రటరీగా ప్రతాప్ రెడ్డి ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు శనివారం నియోజకవర్గంలోని కాణిపాకం లో జరిగిన సర్వసభ సమావేశంలో ఎన్నికల అధికారి చల్ల జయ…