మామిడి రైతులకు పండు ఈగ బుట్టలు సబ్సిడీపై సరఫరా

మన న్యూస్ పుతలపట్టు నియోజకవర్గం మే-30 బంగారుపాళ్యం, తవణంపల్లి మరియు ఐరాల మండలంలోని మామిడి రైతులకు పండు ఈగ బుట్టలు రాయితీపై ఉద్యాన శాఖ సబ్సిడీపై సరఫరా చేస్తున్నట్టు ఉద్యాన శాఖ అధికారి సాగరిక తెలిపారు. వారు మాట్లాడుతూ ఇప్పటికే పండు…

కాణిపాకం శ్రీ వీరాంజనేయ స్వామి వారి ఆలయ మహా కుంభాభిషేకం మహోత్సవంలో పాల్గోన్న పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..

మన న్యూస్ పుతలపట్టు నియోజకవర్గం మే-30 కాణిపాకం‌ స్వయంభూ శ్రీ వరసిద్ది వినాయక స్వామి వారి దేవస్ధానం అనుబంధ ఆలయం శ్రీ వీరాంజనేయ స్వామి వారి ఆలయం జీర్ణోద్ధరణ, అష్టబంధన, మహా సంప్రోక్షణ, మహా కుంభాభిషేకం మహోత్సవం శుక్రవారం శాస్త్రోక్తంగా జరిగింది.…

నూతన వధూవరులను ఆశీర్వదించిన డాక్టర్ సునీల్ కుమార్

మన న్యూస్ తవణంపల్లె మే-30:- తవణంపల్లి మండలం కారకంపల్లి గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పురుషోత్తం కుమార్తె వివాహ మహోత్సవంలో పాల్గొని నూతన వధూవరులను నిండు నూరేళ్లు సంతోషంగా పిల్లాపాపలతో జీవించాలని ఆశీర్వదించిన పూతలపట్టు నియోజకవర్గం *మాజీ*…

మహానాడును విజయవంతం చేసిన ప్రతి కార్యకర్తకి ధన్యవాదాలు

మన న్యూస్ పుతలపట్టు నియోజకవర్గం మే-30 జూన్ 4వ తేదీన వైఎస్ఆర్సిపి నాయకులు వెన్నుపోటు దినోత్సవం పేరుతో కార్యక్రమానికి పిలుపునివ్వడం హాస్యాస్పదంగా ఉంది. జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినోత్సవం బదులు వైఎస్ఆర్సిపి కి పాడే కట్టిన దినోత్సవం పేరుతో కార్యక్రమం…

బీజేపీ జిల్లా కార్యదర్శి అట్లూరి శ్రీనివాస్‌ను కలిసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ఐరాల మండల బీజేపీ ప్రధాన కార్యదర్శి అశోక్

మన న్యూస్ ఐరాల మే-27 భారతీయ జనతా పార్టీ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తూ పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేస్తున్న అట్లూరి శ్రీనివాస్కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఐరాల మండల బీజెపి ప్రధాన కార్యదర్శి సి అశోక్.…

కార్యకర్తల సంక్షేమమే మా ధ్యేయం: మినీ మహానాడులో పుతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..

మన న్యూస్ ప్రతినిధి (పుతలపట్టు నియోజకవర్గం)మే-22 ప్రతి కార్యకర్త మీసం తిప్పి బ్రతికేలా పని చేస్తానని, పూతలపట్టు నియోజకవర్గం అభివృద్ధికి ఏ త్యాగానికైనా తాను సిద్దమని పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ అన్నారు. గురువారం పూతలపట్టు నియోజకవర్గం, ఐరాల మండలం, కాణిపాకం క్రాస్…

బంగారుపాళ్యం, యాదమరి మండలాల నూతన అధ్యక్షులను ప్రకటించిన పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..

మన న్యూస్ ప్రతినిధి పుతలపట్టు నియోజకవర్గం మే-17:- పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ కార్యాలయంలో పూతలపట్టు ‌నియోజకవర్గం పరిధిలోని బంగారుపాళ్యం, యాదమరి మండలాల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల ఎంపిక ప్రశాంత వాతావరణంలో జరిగింది. ఈ కార్యక్రమానికి పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్…

అపోలో ఆసుపత్రిలో డైరెక్ట్ యాంటీరియర్ అప్రోచ్ పద్ధతిలో శస్త్ర చికిత్సలు

మన న్యూస్ ప్రతినిధి తవణంపల్లె మే-17:- చెన్నై అపోలో ఆసుపత్రిలో డైరెక్ట్ యాంటీరియర్ అప్రోచ్ అధునాతన పద్ధతులతో తుంటి మార్పిడి ఆపరేషన్లను విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు ప్రముఖ ఆర్తో సర్జన్ డాక్టర్ మదన్ మోహన్ రెడ్డి అరగొండ అపోలో ఆసుపత్రి ఏవో చంద్రశేఖర్…

శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫార్మసీ విద్యార్థికి బంగారు పతకం

మన న్యూస్ చిత్తూరు మే-17 చిత్తూరు నగరం మురకంబట్టు సమీపంలోని ఆర్ వి ఎస్ నగర్ శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫార్మసీ కళాశాల కు చెందిన బి ఫార్మసీ విద్యార్థినికి రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా బంగారు పతకాన్ని అందజేశారు.…

బంగారుపాల్యం హైస్కూల్ లో అభివృద్ధి పనులు భేష్ : జిల్లా సమగ్ర శిక్ష అధికారి వెంకటరమణ.

మన న్యూస్ బంగారుపాళ్యం మే-15:- చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చేపట్టిన పిఎంశ్రీ నిధులతో బంగారు పాల్యం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చేపట్టిన అభివృద్ధి పనులను,జిల్లా సమగ్రశిక్ష అధికారి వెంకటరమణ గురువారం అభినందించారు.గురువారం మధ్యాహ్నం ఆయన, బంగారుపాల్యం…

You Missed Mana News updates

భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!
జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్
జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”
సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ
అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది
వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!