రైతులకు ఇబ్బందులు పెడితే చర్య తీసుకుంటాం.. టాస్క్ ఫోర్స్ ఓ ఎస్ డి శ్రీధర్ రెడ్డి

మన న్యూస్,నిజాంసాగర్ (జుక్కల్) నవంబర్ 15, రైతులకు ఇబ్బంది పెడుతున్నట్టు మాకు సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటామని టాస్క్ ఫోర్స్ ఓ ఎస్ డి శ్రీధర్ రెడ్డి అన్నారు.
మహమ్మద్ నగర్ మండలంలోని హసన్ పల్లి, నర్వ,మహమ్మద్ నగర్,తుంకి పల్లి తదితర గ్రామాలల్లో శుక్రవారం హైదరాబాద్ నుండి వచ్చిన టాస్క్ ఫోర్స్ 03 అధికారులు ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు.ఈ సందర్భంగా వారు కొనుగోలు కేంద్రంలో పరిస్థితుల గురించి రైతులకు అడిగి వరి ధాన్యం రికార్డులు, ధాన్యం బస్తాలను పరిశీలించారు.రైతులకు ఇబ్బందులు లేకుండా వరి ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఒక బస్సాకు 40,600 కొనుగోలు మాత్రమే చేయాలని సూచించారు. ఇక్కడ వరి ధాన్యాన్ని ఎండబెట్టి మ్యాచ్ 16, 17 వస్తేనే రైస్ మిల్ దగ్గరకు ధాన్యాన్ని తరలించాలని అన్నారు. వరి ధాన్యాన్ని తీసుకువెళ్లిన తర్వాత రైస్ మిల్ యజమాన్యం రైతులకు ఇబ్బంది పెడితే మాకు సమాచారం అందిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ తనిఖీలలో టాస్క్ ఫోర్స్ సిఐ లక్ష్మయ్య,ఎస్ఐ శ్రీనివాస్, ఇన్ ఫోర్స్ మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మహమ్మద్ ఖలీక్ , తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    సిసి రోడ్డు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాగుల వెంకటేశ్వర్ రెడ్డి

    వనస్థలిపురం, మన న్యూస్: వనస్థలిపురం డివిజన్ లో శ్రీ.వెంకటరమణ కాలనీలలో సిసి రోడ్డు నిర్మాణం భూగర్భ డ్రైనేజీ నిర్మాణం పూర్తయిన సందర్భంగా సిసి రోడ్డు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా స్థానిక కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర్ రెడ్డి హాజరై ప్రారంభించారు ఈ కార్యక్రమంలో శ్రీ…

    వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభం

    తుర్కయంజాల్. మన న్యూస్: ఇబ్రహీంపట్నం నియోజకవర్గం తుర్కయంజాల్ సాగర్ హైవే రాగన్న గూడలో వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథులుగా జెడ్ ఎమ్ సేల్స్ టాటా మోటార్స్ జయదీప్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    పేద పిల్లలకు డిజిటల్ విద్య అందించడమే నా డ్రీమ్ …….రాష్ట్ర పట్టణాభివృద్ధి ,పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ

    పేద పిల్లలకు డిజిటల్ విద్య అందించడమే నా డ్రీమ్ …….రాష్ట్ర  పట్టణాభివృద్ధి ,పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ

    మూడవ రోజు రాత్రి వాహన సేవ

    మూడవ రోజు రాత్రి  వాహన సేవ

    మద్యం మత్తులో బీరు సీసాతో దాడి

    మద్యం మత్తులో బీరు సీసాతో దాడి

    నెల్లూరు ,బృందావనంలో రాష్ట్రమంత్రి పొంగూరు నారాయణ, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా పోనిక్స్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం

    నెల్లూరు ,బృందావనంలో రాష్ట్రమంత్రి పొంగూరు నారాయణ, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా పోనిక్స్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం

    జగన్ రెడ్డి క్షణం క్షమాపణ చెప్పాల్సిందే ……తెలుగుదేశం తెలుగు మహిళా విభాగం

    జగన్ రెడ్డి క్షణం క్షమాపణ చెప్పాల్సిందే ……తెలుగుదేశం తెలుగు మహిళా విభాగం

    నెల్లూరు రాజకీయ ముఖ చిత్రంలో ఆనం వెంకటరెడ్డి జరిగిన ముద్ర

    నెల్లూరు రాజకీయ ముఖ చిత్రంలో ఆనం వెంకటరెడ్డి జరిగిన ముద్ర